‘లంచం సొమ్ము తిని తెగబలిసాడు’ అంటూ అవినీతి ఉద్యోగులను ఉద్దేశించి విమర్శలు చేయడం కద్దు. అయితే లంచం తీసుకుంటూ పట్టుబడిన ఒక ఉద్యోగి సాక్షాత్తు ఆ సొమ్మును నోట్లో వేసుకుని నమిలి మింగి అధికారులను నిశ్చేష్టు�
దళితులపై నేరాల్లో బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ మొదటిస్థానంలో ఉందని ఎన్సీఆర్బీ -2021 నివేదిక పేర్కొన్నది. దళితులపై దాడుల్లో 2020లో రాజస్థాన్ మొదటి స్థానంలో ఉండగా, మధ్యప్రదేశ్ 2వ స్థానంలో నిలిచింది.
Patwari Gajendra: మధ్యప్రదేశ్లో ఓ పట్వారి లంచం తీసుకున్న సొమ్మును మింగేశాడు. 500 నోట్లకు చెందిన 5వేల లంచాన్ని నమిలేశాడు. పోలీసుల్ని చూసిన అతను ఆ పని చేశాడు. కట్ని జిల్లాలో ఈ ఘటన జరిగింది.
మధ్యప్రదేశ్లోని కునో జాతీయ పార్కులోని చీతాలకు రేడియో కాలర్లు తొలగించినట్టు అధికారులు సోమవారం వెల్లడించారు. నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన పశు వైద్యులు, నిపుణులు చీతాలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస�
మధ్యప్రదేశ్లో మరో అమానుష ఘటన చోటుచేసుకుంది. 34ఏండ్ల వ్యక్తిని అర్ధనగ్నంగా మార్చి..చేతులు కట్టేసి..కొట్టడమేగాక, అతడి నోటితో నిందితుల బూట్లను ఎత్తించారు. రేవా జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు నిందితుల్ని ప
మధ్యప్రదేశ్ ఇండోర్లోని ఓ ఆలయానికి చెందిన ముగ్గురు పూజారులు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ మహిళా పూజారి ఆరోపించారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని, కేసు నమోదు చేయలేదని ఆవ
bizarre rule | పశువులు వీధుల్లో స్వేచ్ఛగా సంచరిస్తే వాటి యజమానికి శిక్ష విధించేలా ఒక గ్రామ సర్పంచ్ నిర్ణయించారు. యజమాని చెంపపై ఐదు చెప్పు దెబ్బలు కొట్టడంతోపాటు రూ.500 జరిమానా విధించాలని తీర్మానం చేశారు.
Madhya Pradesh | మధ్యప్రదేశ్ ఉద్యోగ నియామకాల్లో భారీ కుంభకోణం జరిగిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. గ్రూప్-2, గ్రూప్-4(పట్వారీ) ఉద్యోగ పరీక్షల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని చెప్పేందుకు ఆధారాలు లభ్య�
మధ్యప్రదేశ్లోని దాతియా జిల్లాలో దారుణం జరిగింది. 19 ఏండ్ల యువతిపై ఉన్నావో(యూపీ)కు చెందిన నలుగురు యువకులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలి చెల్లెలిపైనా లైంగికదాడికి ఒడిగట్టారు. మధ్యప్రదేశ్�
Tomato Price Hike | ‘మనమేమన్నా కోటీశ్వరులమనుకున్నావా.. కూరలో టమాటాలు వేస్తున్నావు.. నీలాంటి దుబారా మనిషితో నేను కాపురం చేయను పో’ అంటూ భర్తపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఒక భార్య పిల్లలను తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది.
Vyapam Sacm | దాదాపు పదేండ్ల క్రితం మధ్యప్రదేశ్లో చోటుచేసుకున్న వ్యాపం కుంభకోణం దేశ రాజకీయాల్ని తీవ్రంగా కుదిపేసింది. ఉద్యోగ నియామకాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని అధికార బీజేపీపై ఆరోపణలు వెలువడ్డాయి. త�