ఆదివాసీపై మూత్ర విసర్జన ఘటనలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం సత్వర న్యాయం పేరుతో ఆటవికంగా వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారి విమర్శలకు దారి తీసింది. ఒక వ్యక్తి చేసిన తప్పుకు అతడి కుటుంబాన్ని రోడ్డుపాలు చేయడం
ఆదివాసీ యువకుడిపై మూత్ర విసర్జన ఘటన మరువకముందే, మధ్యప్రదేశ్లో మరో అమానుష ఘటన చోటుచేసుకుంది. గ్వాలియర్లో కొంతమంది ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి.. కారులో తీసుకెళ్తూ దాడికి తెగబడ్డారు.
Union Minister Prahlad Singh Patel: వందల సంఖ్యలో జనం.. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్కు వ్యతిరేకంగా ర్యాలీ తీశారు. మధ్యప్రదేశ్లోని దామోహ్ జిల్లాలో ప్రజలు ఆందోళన చేపట్టారు. ఓ దళితుడి ఆత్మహత్య కేసుకు సంబంధించ
హైదరాబాద్, జులై 5(నమస్తే తెలంగాణ): కర్ణాటక 40 శాతం కమీషన్ తరహాలో మధ్యప్రదేశ్లో అక్కడి శివరాజ్సింగ్ చౌహాన్ ప్రభుత్వం 50 శాతం కమీషన్కు తెరలేపింది.
Madhya Pradesh | కుమారుడి అరెస్ట్ ను అడ్డుకునేందుకు ఓ మహిళ పోలీసు కారు బ్యానెట్ పైకి ఎక్కేసింది. అనంతరం ఆ కారు అలాగే అరకిలోమీటరు దూరం వెళ్లింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ (Madhya Pradesh) భోపాల్ లో చోటు చేసుకుంది.
Sawan Month | ఉత్తరాది రాష్ట్రాల్లో శ్రావణ మాసం ఆరంభమైంది. శ్రావణ మాసం తొలిరోజు కావడంతో ఇవాళ ఉదయం నుంచే ఆలయాల్లో అర్చకులు మంత్రోచ్ఛరణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మధ్యప్రదేశ్లోని దామో పట్టణంలో ముస్లిం మహిళ ప్రిన్సిపాల్గా ఉన్న ఉన్నత పాఠశాల అది. పేదలు, మధ్యతరగతి పిల్లలు చదువుకొనే దాని పేరు గంగా జమున స్కూల్. గత విద్యా సంవత్సరం 10వ తరగతి వార్షిక పరీక్షల్లో ఆ పాఠశాల 98.5
Madhya Pradesh | మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రేవా జిల్లాలో 40 ఏళ్ల మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించింది. హహిళ మృతదేహాన్ని భర్త రెండు రోజులపాటూ ఫ్రీజర్ లోనే ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆదివార
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ రాజధాని ఇండోర్లో తమకు భద్రత కరవైందని కొందరు నివాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేరగాళ్లతో వేగలేమని.. ఇండ్లు అమ్ముకొని వలస పోతామని వాపోతున్నారు.