జమిలి ఎన్నికల సాధాసాధ్యాలపై కేంద్రం కమిటీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో లోక్సభ ముందస్తు ఎన్నికల ఊహాగానాలు ఊపందుకొన్నాయి. అదే గనుక జరిగితే, పలు రాష్ర్టాల అసెంబ్లీలతో పాటు లోక్సభకు కూడా ఎన్నికలు జరిగే అవకాశ�
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బూటకపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్న మధ్యప్రదేశ్లోని బీజేపీ సర్కారు నిర్వాకం మరోసారి బయటపడింది. సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ రాఖీ పర్వదినం రోజునే �
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్లో అధికార బీజేపీకి గట్టి షాక్ తగిలింది. శివపురి జిల్లా కొలారస్ నియోజకవర్గ ఎమ్మెల్యే వీరేంద్ర రఘువంశి గురువారం ఆ పార్టీకి రాజీనామా చేశారు.
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఉద్యోగులు ఆందోళనబాట పట్టారు. ఏడవ వేతన సవరణ కమిషన్ సిఫారసుల మేరకు అలవెన్సులతో సహా 39 పాయింట్లతో కూడిన డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. సమస్యలు పరిష్కరించాలని ఎంతో కాలంగా డిమా
Gas Leakage | మధ్యప్రదేశ్లోని మొరేనా జిల్లాలో ఓ ఫ్యాక్టరీలో విషవాయువు లీకై ఐదుగురు కార్మికులు మృతి చెందారు. సాక్షి ఫుడ్ ప్రొడక్ట్స్కు చెందిన ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. ప్రమాదం జరిగిన సమయంలో పెద�
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితులు, ఆదివాసీలకు రక్షణ లేకుండా పోతున్నది. ఆ పార్టీ అధికారంలో ఉన్న యూపీ, మధ్యప్రదేశ్ తదితర రాష్ర్టాల్లో వరుసగా చోటుచేసుకొంటున్న దారుణాలే ఇందుకు సాక్ష్యంగా ఉన్నాయి. తాజాగా మ�
మధ్యప్రదేశ్లోని సాత్నా జిల్లాలో ఉన్న ఓ రెసిడెన్షియల్ పాఠశాలలో (Residential School) దారుణం చోటుచేసుకున్నది. పాఠశాలలో 13 ఏండ్లలో బాలుడిపై ప్యూన్ లైంగికదాడికి (Sexually assaulted) పాల్పడ్డాడు.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు హరియాణాలోని నుహ్లో మాదిరిగా రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు బీజేపీ కుట్ర పన్నుతుందని మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సి�
Fire in Train Engine | ఉదయ్పూర్-ఖజురహో ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్సిటీలోని సిథోలి రైల్వేస్టేషన్కు చేరుకోగానే రైలు ఇంజిన్లో ఒక్కసారిగా మంటలు చె
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో (Indore) దారుణం చోటుచేసుకున్నది. పెంపుడు కుక్కల కోసం జరిగిన గొడవ కాల్పులకు దారితీసింది. దీంతో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారు.
కొద్ది నెలల్లో జరగబోయే ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సన్నద్ధమవుతున్నది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను గురువారం ప్రకటించింది.