Dinosaur Eggs | మధ్యప్రదేశ్లోని ధార్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తాటికాయ సైజున్న రాతి బంతులను చాలా ఏండ్లుగా కొందరు గ్రామస్థులు కులదేవతలకు ప్రతిరూపాలుగా భావిస్తూ పూజిస్తున్నారు. ఇటీవల ఆ ప్రాంతాలను సందర్శిం�
రాష్ట్ర అసెంబ్లీ నుంచి మాజీ ప్రధాని, దివంగత నేత జవహర్లాల్ నెహ్రూ ఫొటోను బీజేపీ తొలగించిందని కాంగ్రెస్ ఆరోపించడంతో మధ్యప్రదేశ్లో (Madhya Pradesh) రాజకీయ వాతావరణం వేడెక్కింది.
Madhya Pradesh | మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ఇప్పటికే ఉన్న మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటాన్ని తొలగించారు. ఆ స్థానంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రాన్ని ఏర్పాటు చేశారు.
Shivraj Singh Chouhan| మధ్యప్రదేశ్ (Madhya Pradesh) మాజీ ముఖ్యమంత్రి (Former CM) శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) మానవత్వం చాటుకున్నారు. శుక్రవారం రాత్రి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ యువకుడిని ఆసుపత్రికి తరలించడంలో చొరవ చూపారు.
మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు.. కేంద్ర కమిటీలో కీలక సభ్యుడు మడావి హిడ్మా చనిపోయినట్టు వస్తున్న వార్త నిజం కాదని, తెలంగాణ, మధ్యప్రదేశ్ పోలీసులు శుక్రవారం ధ్రువీకరించారు.
Shivraj Singh Chouhan: మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ను పట్టుకుని స్థానిక మహిళలు ఏడ్చేశారు. ఎక్కడికీ వెళ్లవద్దు అంటూ బోరున విలపించారు. ఆ మహిళలను శివరాజ్ సింగ్ ఓదార్చారు. ఎంపీని విడిచి, తాను ఎక్కడికీ �
Bulldozer action | బీజేపీ కార్యకర్తపై జరిగిన దాడిపై కొత్త సీఎం సీరియస్గా స్పందించారు. బుల్డోజర్తో (Bulldozer action) నిందితుడి ఇంటిని కూల్చివేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు ఆ ఇంటిని కూల్చివేశారు.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్, ఛత్తీస్గఢ్ సీఎంగా విష్ణు దేవ్ సాయ్ ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం మోహన్ యాదవ్ చేత గవర్నర్ మంగూభాయ్ పటేల్ ప్రమా ణం చేయించారు. ఉప ముఖ్యమంత్రులుగా జగదీశ�
మధ్యప్రదేశ్ కొత్త సీఎం మోహన్ యాదవ్ ప్రమాణస్వీకారం చేసిన వెంటనే కీలక నిర్ణయం తీసుకున్నారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాల్లో అనుమతించదగిన స్థాయికి మించి శబ్దం వెలువడే విధంగా లౌడ్స్పీకర్లను ఉపయోగించ�
Mohan Yadav | మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ (Mohan Yadav) నేడు ప్రమాణ స్వీకారం చేశారు.
మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్ను ఎంపికచేస్తూ బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఆ పార్టీలో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. మధ్యప్రదేశ్ సీఎంగా అత్యంత సుదర్ఘీకాలం పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహాన్
మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో బీజేపీ అనూహ్య నిర్ణయం తీసుకొన్నది. ఎవరూ ఊహించని విధంగా, గత వారం రోజులుగా అసలు సీఎం రేసులోనే లేని ఓబీసీ నేత మోహన్ యాదవ్ను రాష్ర్టానికి నూతన సీఎంగా ఆ పార్టీ అధ�
మధ్యప్రదేశ్కు కొత్త ముఖ్యమంత్రి ఎవరో సోమవారం తెలిసిపోనున్నది. ఈ మేరకు కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమై పార్టీ శాసనసభా పక్ష నేతను ఎన్నుకోనున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు సమావేశం ప్రారంభ�