మధ్యప్రదేశ్ (Madhya Pradesh) పోలీసులు ఓ మహిళ పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. తన స్థలంలో విద్యుత్ టవర్ ఏర్పాటుచేస్తుండటంతో నిరసన వ్యక్తం చేసిన మహిళను (Woman) జుట్టుపట్టి ఈడ్చుకెళ్లారు (Dragging).
జాతీయ పతాకం సాక్షిగా స్వాతంత్య్ర దినోత్సవం నాడు బీజేపీ పాలిత రాష్ట్రం మధ్యప్రదేశ్లో ఒక దళిత సర్పంచ్కు ఘోర అవమానం జరిగింది. దళితుడన్న కారణంతో అగ్రకుల అహంకారం అతడిని జెండా ఆవిష్కరణ చేయకుండా అడ్డుకుంది
Raids | మధ్యప్రదేశ్ ( Madhya Pradesh) రాష్ట్రంలోని ప్రభుత్వ అధికారుల అక్రమాస్తుల చిట్టా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆరోగ్య శాఖలో చిరుద్యోగిగా పనిచేసిన వ్యక్తి ఏకంగా రూ.కోట్లల్లో ఆస్తులను కూడబెట్టారు.
ముఖ్యంగా మహారాష్ట్రకు చెందినవారు స్వయంగా హైదరాబాద్ వరకు ప్రయాణించి వచ్చి, లేదా కేసీఆర్ తమ రాష్ట్రంలో పర్యటించినప్పుడు బీఆర్ఎస్లో చేరటమన్నది ఇంచుమించు నిత్యకృత్యమైపోయింది.
Parrot Missing | భోపాల్: పెంపుడు చిలుక కనిపించకుండాపోయింది (Parrot Missing). దాని ఆచూకీ తెలిపిన వారికి బహుమతిగా పది వేలు నగదు ఇస్తానని ఒక వ్యక్తి ప్రకటించాడు. అంతేగాక పోస్టర్లు అంటించడంతోపాటు వాహనాల ద్వారా కూడా ప్రచారం చేయ�
Tax Notice | పదేళ్ల కిందట చనిపోయిన మహిళా టీచర్ కుటుంబానికి ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ నుంచి నోటీసులు (Tax Notice) అందాయి. 2017-18లో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఆమె రూ.7.55 కోట్ల పన్నులు చెల్లించాల్సి ఉందని అందులో పేర్కొన్నారు. ఈ న�
కొవిడ్-19కు సంబంధించిన సమాచారం కావాలంటూ ఆర్టీఐ దరఖాస్తు చేసిన ఓ వ్యక్తికి అధికారులు షాకిచ్చారు. ఇదిగో మీరు అడిగిన సమాచారం అంటూ 40 వేల పేజీలు అందజేసి తీసుకెళ్ల మన్నారు.
ఇండోర్: సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద అడిగిన ఓ ప్రశ్నకు అధికారుల ఏకంగా 40,000 పేజీల్లో సమాధానం ఇచ్చారు. ఆ డాక్యుమెంట్లను తీసుకెళ్లడానికి దరఖాస్తుదారుడు కారును తీసుకురాగా, కారు మొత్తం నిండిపోయింది.
చీతాలతో ఇటు కేంద్ర ప్రభుత్వం, అటు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆటలాడుకుంటున్నాయి. ఇక్కడి వాతావరణంలో అవి మనుగడ సాగించలేవని తెలిసినా మంకుపట్టుతో తీసుకొచ్చి కునో జాతీయ పార్కులో విడిచిపెట్టారు. దీంతో ఇప్పటికే చ
భోపాల్: మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో ఆడ చీతా ‘నిర్భయ’ కొన్ని రోజుల నుంచి కనిపించడం లేదు. దాని ఆచూకీ కోసం అధికారులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.