మధ్యప్రదేశ్లోని (Madhya Pradesh) గుణాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుణ-ఆరోన్ రహదారిపై ఎదురుగా వస్తున్న డంపర్ను (Dumper) ప్రైవేటు బస్సు ఢీకొట్టింది.
Car in river | కార్లు చెరువుల్లోకి, బావుల్లోకి, కాలువల్లోకి, నదుల్లోకి దూసుకెళ్లిన ఘటనలు ఈ మధ్య కాలంలో చాలా చోటుచేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితమే వికారాబాద్ జిల్లాలో కారు చెరువులోకి దూసుకెళ్లి ఇద్దరు ప్రాణా
Girl Raped | బాలికపై యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. (Girl Raped) ఈ నేపథ్యంలో ఆ బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. అదృశ్యమైన నిందితుడి కోసం పోలీసులు
Dinosaur Eggs | మధ్యప్రదేశ్లోని ధార్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తాటికాయ సైజున్న రాతి బంతులను చాలా ఏండ్లుగా కొందరు గ్రామస్థులు కులదేవతలకు ప్రతిరూపాలుగా భావిస్తూ పూజిస్తున్నారు. ఇటీవల ఆ ప్రాంతాలను సందర్శిం�
రాష్ట్ర అసెంబ్లీ నుంచి మాజీ ప్రధాని, దివంగత నేత జవహర్లాల్ నెహ్రూ ఫొటోను బీజేపీ తొలగించిందని కాంగ్రెస్ ఆరోపించడంతో మధ్యప్రదేశ్లో (Madhya Pradesh) రాజకీయ వాతావరణం వేడెక్కింది.
Madhya Pradesh | మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ఇప్పటికే ఉన్న మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటాన్ని తొలగించారు. ఆ స్థానంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రాన్ని ఏర్పాటు చేశారు.
Shivraj Singh Chouhan| మధ్యప్రదేశ్ (Madhya Pradesh) మాజీ ముఖ్యమంత్రి (Former CM) శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) మానవత్వం చాటుకున్నారు. శుక్రవారం రాత్రి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ యువకుడిని ఆసుపత్రికి తరలించడంలో చొరవ చూపారు.
మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు.. కేంద్ర కమిటీలో కీలక సభ్యుడు మడావి హిడ్మా చనిపోయినట్టు వస్తున్న వార్త నిజం కాదని, తెలంగాణ, మధ్యప్రదేశ్ పోలీసులు శుక్రవారం ధ్రువీకరించారు.
Shivraj Singh Chouhan: మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ను పట్టుకుని స్థానిక మహిళలు ఏడ్చేశారు. ఎక్కడికీ వెళ్లవద్దు అంటూ బోరున విలపించారు. ఆ మహిళలను శివరాజ్ సింగ్ ఓదార్చారు. ఎంపీని విడిచి, తాను ఎక్కడికీ �
Bulldozer action | బీజేపీ కార్యకర్తపై జరిగిన దాడిపై కొత్త సీఎం సీరియస్గా స్పందించారు. బుల్డోజర్తో (Bulldozer action) నిందితుడి ఇంటిని కూల్చివేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు ఆ ఇంటిని కూల్చివేశారు.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్, ఛత్తీస్గఢ్ సీఎంగా విష్ణు దేవ్ సాయ్ ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం మోహన్ యాదవ్ చేత గవర్నర్ మంగూభాయ్ పటేల్ ప్రమా ణం చేయించారు. ఉప ముఖ్యమంత్రులుగా జగదీశ�