Viral Video | ఓ ఐపీఎస్ ఆఫీసర్ అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఓ సీనియర్ పోలీసు కానిస్టేబుల్ భోజనం చేస్తుండగా అడ్డుకున్నాడు. ఇక్కడికి తినడానికి రాలేదు.. విధి నిర్వహణకు వచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలన
Man Rides Bike Up To Hospital's Emergency Ward | ఒక వ్యక్తికి చెందిన తాత అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడు ఆ వృద్ధుడ్ని బైక్పై ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డు లోపలకు తెచ్చాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
house demolish | ఇళ్ల కూల్చివేత (house demolish) ఫ్యాషన్గా మారిందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక మహిళకు నష్ట పరిహారం ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది.
Supreme Court | లైంగిక దాడి అత్యంత క్రూరంగా జరగకపోయినా అనాగరికంగానే పిలుస్తామని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. 2018ల ఆలయ ప్రాంగణంలో ఏడేళ్ల బాలికపై జరిగిన లైంగిక దాడి కేసులో దోషిగా తేలిన వ్యక్తికి 30 సంవత్సరాల జైల�
Fire accident | పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను మధ్యప్రదేశ్ మంత్రి ఉదయ్ ప్రతాప్ సింగ్ పరామర్శించారు. హర్దా జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కలిసి �
Fire accident | మధ్యప్రదేశ్ రాష్ట్రం హర్దా జిల్లాలోని పటాకుల ఫ్యాక్టరీలో పటాకులు పేలి భారీ అగ్నిప్రమాదం సంభవించిన ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. పేలుడు ధాటికి ఘటనా స్థలంలోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోగా ఆస్పత్ర
firecracker factory | మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలో ప్రమాదం చోటు చేసుకుంది. హర్దా (Harda) జిల్లాలోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో ( firecracker factory) భారీ పేలుడు ( explosion) సంభవించింది.
Lord Shiva temple : మధ్యప్రదేశ్లో శివాలయాన్ని ధ్వంసం చేశారు. ఆ గుడిలో ఉన్న శివలింగాన్ని పెకిలించి.. ఎత్తుకెళ్లి పడేశారు. ఈ ఘటన గుణ జిల్లాలోని బమోరి పట్టణంలో జరిగింది. దీంతో స్థానికులు రోడ్డుపై బైఠాయిం�
నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకూ అమాంతం పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం కూరగాయలతోపాటు ఉప్పు, పప్పుల ధరలు మండిపోతున్నాయి. మొన్నటివరకు ఆకాశాన్నంటిన ఉల్లి ధరలు ఇప్పుడిప్పుడే నేలకు దిగి వస్తున్నాయి. తాజాగా వె
MP Bureaucrat killed by husband | ప్రభుత్వ అధికారిణి అయిన భార్యను భర్త హత్య చేశాడు. ప్రభుత్వ రికార్డులు, బీమా, బ్యాంకు ఖాతాల్లో నామినీగా తనను పేర్కొనపోవడంతో గొంతు నొక్కి ఆమెను చంపాడు. అస్వస్థతకు గురై మరణించినట్లుగా నమ్మించే�
Congress Party | త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చేయను అని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నాని, �
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన ఉద్యమాలు అందరికీ స్ఫూర్తిదాయకమని, ఆ స్ఫూర్తితో ఓబీసీ హకుల సాధన ఉద్యమం సాగాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. పట్టదలతో, కార్యదీక్షతో చేసే ప్