ప్రసవం తర్వాత తల్లి పొత్తిళ్లలో అమ్మ ప్రేమను పొందాల్సిన పసిబిడ్డ రోడ్డు పక్కన ఉండే చెత్తబుట్టల్లో, చెట్ల గుట్టల్లో కనిపిస్తున్నది. ఎలుకలు, కుక్కలకు ఆహారం అవుతున్నది.
మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో బాలికపై లైంగికదాడి ఘటనలో దారుణాలు వెలుగులోకి వచ్చాయి. కామాంధుల చేతిలో లైంగికదాడికి గురైన ఆ బాలిక సాయం కోసం వీధివీధి తిరిగినా ఎవరూ స్పందించలేదు. రక్తమోడుతున్నగాయాలు బాధపెడ�
Madhya Pradesh | మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని సిటీలో ఓ 12 ఏండ్ల బాలికపై లైంగికదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఓ ఆటో డ్రైవర్తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆటో డ్రైవర్ను రాకేశ�
మధ్యప్రదేశ్లో దారుణం చోటుచేసుకొన్నది. 12 ఏండ్ల బాలికపై లైంగిక దాడి జరిగింది. బాధిత బాలిక అర్ధనగ్నంగా, తీవ్రమైన రక్తస్రావంతో సాయం కోసం ఉజ్జయిని పట్టణ వీధుల్లో ఇంటింటికీ తిరిగినా, స్థానికులు పట్టించుకున్
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై కమలనాధులు ఆశలు వదులుకున్నారని రాష్ట్ర మాజీ సీఎం, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్ నాధ్ (Kamal Nath) పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ సోమవారం ప్రకటించింది. కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, ఫగ్గన్ సింగ్ కులస్తే ఈ జాబితాలో ఉన్నారు.
BJP Leader Assaults Tribal Man | గిరిజన వ్యక్తిని బీజేపీ నాయకుడు చెప్పుతో కొట్టాడు. (BJP Leader Assaults Tribal Man) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని అనుప్పూర్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా క�
identify stolen shoes | ఏడేళ్ల కిందట ఒక గుడి బయట విడిచిన బూట్లు చోరీ కావడంతో నాడు అధికారిగా ఉన్న ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాజాగా కొన్ని బూట్లను స్వాధీనం చేసుకున్నామని, వాటిలో ఆయన బూట్లను గుర్తించాలంటూ (identify st
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న బీజేపీ పాలిత రాష్ట్రం మధ్యప్రదేశ్పై ప్రధాని మోదీ వరాల జల్లు కురిపించారు. గురువారం ఆ రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని.. రూ.50,700 కోట్ల విలువజేసే అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Sanatan Dharma: మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద, లోకమాణ్య తిలక్ లాంటి వారికి సనాతన ధర్మమే ప్రేరణగా నిలిచిందని, అలాంటి ధర్మాన్ని ఇండియా కూటమి నాశనం చేయాలని భావిస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు.. ద
బీజేపీ అధినాయకత్వంపై ఇటీవల తరచూ విమర్శలు చేస్తున్న ఆ పార్టీ సీనియర్ నాయకురాలు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాలను వీడలేదని, వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తానని ప�
పశువులను మేపటంపై రెండు వర్గాల మధ్య మొదలైన వాగ్వాదం.. ఐదుగురు ప్రాణాల్ని బలిగొన్నది. మధ్యప్రదేశ్లోని డాటియా జిల్లా రెండా గ్రామంలో బుధవారం ఉదయం రెండు వర్గాలకు చెందిన సభ్యులు పరస్పరం కాల్పులకు తెగబడ్డార�
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో మరోసారి దళితుడిపై దాడి జరిగింది. ఈసారి ఏకంగా ప్రభుత్వ ఉద్యోగి అయిన దళితుడిని కొట్టి, ఆయనపై మూత్రం పోసిన ఘటన చోటుచేసుకున్నది. భోపాల్లో జరిగిన ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వస్తున్నా