మధ్యప్రదేశ్లో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్పై గురిపెట్టిన సమాజ్వాదీ పార్టీ ఆయన పోటీ చేస్తున్న బుద్నీలో వివాదాస్పద స్వామిగా పేరొందిన మహామండలేశ్వర్ స్వామి వైరాగ్యానంద్ గిరి అలియాస్ మిర్చి బాబాను బ
మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన పరమానంద్ తొలాని అలియాస్ ఇండోరి ధార్తి పకడ్ది ఆసక్తికరమైన ఉదంతం. 60 ఏండ్లు దాటిన తొలాని ఇంతవరకు 18 సార్లు ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేశారు. అయితే కనీసం డిపాజిట్
Snake CPR: మధ్యప్రదేశ్కు చెందిన ఓ కానిస్టేబుల్.. పాముకు సీపీఆర్ చేశాడు. ఆ ఘటనకు చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. తన నోటి ద్వారా .. ఆ సర్పానికి గాలిని ఇస్తూ.. ఆ పాముకు ప్రాణం పోశాడు.
సరిగ్గా నెల రోజుల క్రితం మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఓ హృదయవిదారకమైన దృశ్యం దేశం మొత్తాన్ని కుదిపివేసింది. ఓ పదిహేనేండ్ల బాలిక రక్తమోడుతూ.. అర్ధనగ్నంగా రోడ్లపై తిరుగుతూ.. సహాయం చేయమని ప్రతి ఇంటి తలుపు క�
ప్రతిపక్ష ఇండియా కూటమిలో విభేదాలు రోజురోజుకు ముదిరిపోతున్నాయి. దేశానికి కాబోయే ప్రధాని అఖిలేశ్ యాదవ్ అంటూ లక్నోలోని పార్టీ కార్యాలయం వద్ద భారీ పోస్టర్ వెలిసింది.
మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ టికెట్ల పంపకం ఆ పార్టీ శ్రేణుల్లో అసమ్మతిని రాజేసింది. టికెట్లు ఆశించి భంగపడ్డ అభ్యర్థులు నిరసనలకు దిగుతున్నారు. దాదాపు 47 అసెంబ్లీ సీట్లలో వ్యతిరేకత వ్యక్తమ�
ఇండియా కూటమి ఆవిర్భావం తర్వాత తొలిసారిగా ఐదు రాష్ర్టాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలతోనే ఆ కూటమి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్నది. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీల మధ్య తలెత్తిన విభేదాల�
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు బుందేల్ఖండ్ ప్రాంతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. అసలే వెనుకబడిన మధ్యప్రదేశ్లో అంతకంటే వెనుకబడిన ప్రాంతంగా బుందేల్ఖండ్కు పేరున్నది. పేదరికం, కరువు, కు�
BJP workers protest | బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్లో అభ్యర్థులకు టికెట్ల కేటాయింపుపై ఆ పార్టీ కార్యకర్తలు నిరసనకు దిగారు. (BJP workers protest) తమ అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మధ్యప్రదేశ్ కాంగ్రెస్లో అసెంబ్లీ టిక్కెట్ల పంపిణీ కాక రేపింది. ఆ పార్టీకి అసంతృప్తుల సెగ గట్టిగా తగులుతున్నది. తాజాగా అభ్యర్థుల రెండో జాబితా విడుదల తర్వాత ఇది తారాస్థాయికి చేరింది.
Jewellery | సాధారణంగా ఎవరైనా కొన్ని రోజులు ఇంటిని వదిలి వేరే ప్రాంతానికి వెళ్లే సమయంలో తమ ఇంట్లోని విలువైన వస్తువులను ఎవరూ గుర్తించని చోట దాస్తుంటారు. మధ్యప్రదేశ్ (Madhya Pradesh)కు చెందిన ఓ వ్యక్తి మాత్రం నగల పెట్టెను
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చిన్నపార్టీలు కాంగ్రెస్, బీజేపీకి చెమటలు పట్టిస్తున్నాయి. పైకి ఈ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీ మధ్య ద్విముఖ పోరుగానే కనిపిస్తున్నప్పటికీ, చిన్నచిన్న పార్టీలు ఎక్కడ తమ క
తెలంగాణతోపాటు వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న అన్ని రాష్ర్టాల్లో కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంచాయితీ కొనసాగుతున్నది. టికెట్ దక్కని ఆశావహుల మద్దతుదారులు పలుచోట్ల ఆందోళనలకు దిగుతున్నారు. తాజ
ఇండియా కూటమిలో కాంగ్రెస్, ఆప్ మధ్య ఎన్నికల పంచాయితీ తెగకముందే మరో కొత్త పంచాయితీ తెరపైకి వచ్చింది. తాజాగా మధ్యప్రదేశ్లో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ మధ్య సీట్ల లొల్లి మొదలైంది.