మధ్యప్రదేశ్ ఛతర్పుర్ జిల్లా డిప్యూటీ కలెక్టర్ నిషా బాంగ్రేను పోలీసులు అరెస్ట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమె ఉద్యోగానికి జూన్లో రాజీనామా చేశారు. ప్రభుత్వం ఆమోదించకపోవడంతో సెప్ట�
తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ప్రజలు రాబోయే ఐదేండ్ల కాలానికి తమ భాగ్యవిధాతలను ఎంచుకునే అపురూప ప్రజాస్వామిక ఘట్టానికి తెరలేచింది. స్వరాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగే మూడో అసెంబ్లీ ఎన్నికలివి.
Congress MLA | మధ్యప్రదేశ్ (Madhya Pradesh)కు చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే (Congress MLA ) ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత ( BJP leader) కాళ్లు మొక్కారు. ఇండోర్ (Indore)లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ (Election Schedule) నేడు విడుదల కానుంది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించనుంది.
Madhya Pradesh | త్వరలో జరుగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీకి ఓటమి భయం పట్టుకొన్నట్టు కనిపిస్తున్నది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నదని, వచ్చే ఎ�
మధ్యప్రదేశ్లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కాపాడుకొనేందుకు బీజేపీ పడరాని పాట్లు పడుతున్నది. ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ప్రజాగ్రహంతో ఉన్న నేపథ్యంలో ఓటమి తప్పదని గ్రహించిన కమలం పార్టీ ఓటర్లన
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో రోడ్లు ఆధ్వానంగా మారాయి. రాజధాని భోపాల్ సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వేలాది కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. ఇన్నాళ్లు వీటిని పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం.. �
Food Poisoning | మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని ఓ ప్రభుత్వ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లోని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారం (Food Poisoning) కారణంగా వారంతా అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.
ఉజ్జయిని ఘటనను మరువకముందే మధ్యప్రదేశ్లో మరో దారుణం చోటుచేసుకున్నది. ఓ మహిళను కిడ్నాప్ చేసిన నలుగురు వ్యక్తులు, ఆమెపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను పంటపొలాల్లో పడేశార
మధ్యప్రదేశ్లోని మహా నగరంగా పేరొందిన ఉజ్జయినిలో ఇటీవల 12 ఏండ్ల లైంగిక దాడి బాధితురాలు అర్ధనగ్నంగా చిరిగిన బట్టలతో, గాయాలతో స్థానికుల ఇండ్ల తలుపులు తడుతూ, పిలుస్తూ తనను రక్షించాలని వేడుకుంది.
తన కుమారుడు ఇలాంటి పనిచేసాడన్నది నమ్మలేకపోతున్నానని, 12ఏండ్ల బాలికపై ఘాతుకానికి పాల్పడ్డ వాడికి బతికే హక్కు లేదని, నిందితుడికి మరణశిక్ష విధించాల్సిందేనని ఉజ్జయిని రేప్ కేసులో నిందితుడి తండ్రి రాజు సో�