identify stolen shoes | ఏడేళ్ల కిందట ఒక గుడి బయట విడిచిన బూట్లు చోరీ కావడంతో నాడు అధికారిగా ఉన్న ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాజాగా కొన్ని బూట్లను స్వాధీనం చేసుకున్నామని, వాటిలో ఆయన బూట్లను గుర్తించాలంటూ (identify st
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న బీజేపీ పాలిత రాష్ట్రం మధ్యప్రదేశ్పై ప్రధాని మోదీ వరాల జల్లు కురిపించారు. గురువారం ఆ రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని.. రూ.50,700 కోట్ల విలువజేసే అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Sanatan Dharma: మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద, లోకమాణ్య తిలక్ లాంటి వారికి సనాతన ధర్మమే ప్రేరణగా నిలిచిందని, అలాంటి ధర్మాన్ని ఇండియా కూటమి నాశనం చేయాలని భావిస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు.. ద
బీజేపీ అధినాయకత్వంపై ఇటీవల తరచూ విమర్శలు చేస్తున్న ఆ పార్టీ సీనియర్ నాయకురాలు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాలను వీడలేదని, వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తానని ప�
పశువులను మేపటంపై రెండు వర్గాల మధ్య మొదలైన వాగ్వాదం.. ఐదుగురు ప్రాణాల్ని బలిగొన్నది. మధ్యప్రదేశ్లోని డాటియా జిల్లా రెండా గ్రామంలో బుధవారం ఉదయం రెండు వర్గాలకు చెందిన సభ్యులు పరస్పరం కాల్పులకు తెగబడ్డార�
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో మరోసారి దళితుడిపై దాడి జరిగింది. ఈసారి ఏకంగా ప్రభుత్వ ఉద్యోగి అయిన దళితుడిని కొట్టి, ఆయనపై మూత్రం పోసిన ఘటన చోటుచేసుకున్నది. భోపాల్లో జరిగిన ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వస్తున్నా
జమిలి ఎన్నికల సాధాసాధ్యాలపై కేంద్రం కమిటీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో లోక్సభ ముందస్తు ఎన్నికల ఊహాగానాలు ఊపందుకొన్నాయి. అదే గనుక జరిగితే, పలు రాష్ర్టాల అసెంబ్లీలతో పాటు లోక్సభకు కూడా ఎన్నికలు జరిగే అవకాశ�
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బూటకపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్న మధ్యప్రదేశ్లోని బీజేపీ సర్కారు నిర్వాకం మరోసారి బయటపడింది. సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ రాఖీ పర్వదినం రోజునే �
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్లో అధికార బీజేపీకి గట్టి షాక్ తగిలింది. శివపురి జిల్లా కొలారస్ నియోజకవర్గ ఎమ్మెల్యే వీరేంద్ర రఘువంశి గురువారం ఆ పార్టీకి రాజీనామా చేశారు.
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఉద్యోగులు ఆందోళనబాట పట్టారు. ఏడవ వేతన సవరణ కమిషన్ సిఫారసుల మేరకు అలవెన్సులతో సహా 39 పాయింట్లతో కూడిన డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. సమస్యలు పరిష్కరించాలని ఎంతో కాలంగా డిమా
Gas Leakage | మధ్యప్రదేశ్లోని మొరేనా జిల్లాలో ఓ ఫ్యాక్టరీలో విషవాయువు లీకై ఐదుగురు కార్మికులు మృతి చెందారు. సాక్షి ఫుడ్ ప్రొడక్ట్స్కు చెందిన ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. ప్రమాదం జరిగిన సమయంలో పెద�