మధ్యప్రదేశ్లోని దిండోరిలో (Dindori) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దిండోరిలోని బంద్ఝర్ ప్రాంతంలో ఓ పికప్ వ్యాన్ (Pickup Vehicle) అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో 14 మంది అక్కడికక్కడే మృతిచెందారు.
Measles Outbreak | గత రెండు దశాబ్దాలుగా భారత్లో మీజిల్స్ గణనీయంగా తగ్గుముఖం పట్టింది. తాజాగా మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. ఇటీవల మధ్యప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో మీజిల్ కేసులు పెరిగాయి. మైహార్ జిల్లాలో మీజిల్స
Kamal Nath : కాషాయ పార్టీలో కమల్ నాథ్ చేరతారనే ప్రచారానికి తెరపడింది. రాహుల్ గాంధీ తమ నాయకుడని, ఆయన చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొనాలని పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ సీనియర్ నేత కమల�
Kamal Nath | కమల్ నాథ్ వర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతుగా ఆదివారం ఢిల్లీకి చేరుకున్నట్లు తెలుస్తున్నది. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతు పలికే అవకాశాలు ఉన్నాయి.
bees attacked at wedding ceremony | పెళ్లి వేడుకలో తేనెటీగలు గందరగోళం సృష్టించాయి. హాజరైన అతిథులపై తేనెటీగల గుంపు దాడి చేశాయి. దీంతో పలువురు గాయపడ్డారు. పరిస్థితి సీరియస్గా ఉన్నవారిని ఐసీయూలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తు�
మధ్యప్రదేశ్లోని మొరానా జిల్లాలో శుక్రవారం దారుణం జరిగింది. ఓ గర్భిణి(34)పై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులు ఆ తర్వాత ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించారు.
Pregnant Woman Gang Raped | ముగ్గురు వ్యక్తులు గర్భిణీపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. (Pregnant Woman Gang Raped) మరో మహిళతో కలిసి ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. 80 శాతం కాలిన గాయాలైన ఆ గర్భిణీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణా�
Digvijay | మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ బీజేపీలో చేరనున్నారని ప్రచారం జరుగుతున్నది. అయితే, వార్తలను కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కమల్నాథ్ తోసిపుచ్చారు. తాను కమల్నాథ్తో మాట్లాడానన