Chief Minister Shivraj Singh Chouhan: ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఆయన తన ట్వీట్లో ఈ విషయాన్ని తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్�
Assembly Election Results: మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ లీడింగ్లో ఉన్నది. ఆ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలు వెలుబడుతున్నాయి. తాజా రిపోర్టుల ప్రకారం.. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ఘడ�
నాలుగు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లలో ఎన్నికల కౌంటింగ్ ఆదివారం ఉదయం 8 గంటలకు మొదలవుతుందని, తొలుత పోస్టల్ బ్యాలెట్స్ తెరుస్తామని ఆయ�
సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్గా భావిస్తున్న ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారంతో ముగిసింది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. గురువారం ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి.
అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఏ పార్టీని వరిస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది. మధ్యప్రదేశ్, రాజస్ధాన్, ఛత్తీస్ఘఢ్ రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతుండగా ఎగ్జిట్ �
Sand Mafia | ఇసుక మాఫియా రెచ్చిపోయింది. (Sand Mafia) అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన అధికారిని ట్రాక్టర్తో తొక్కి చంపారు. మధ్యప్రదేశ్లోని షాహదోల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో మహిళలకు రక్షణ లేకుం డా పోయింది. పట్టపగలే ఓ యువతి అపహరణకు గురయ్యారు. ఈ ఘటన గ్వాలియర్లో చోటుచేసుకున్నది. ఓ యువతి త న బంధువులతో కలిసి గ్వాలియర్లో బ స్సు దిగారు.
మధ్య ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల సందర్భంగా కోడ్ అమలులోకి వచ్చిన అక్టోబర్ 9 నుంచి ఎన్నికలు ముగిసే వరకు రూ. 340 కోట్ల విలువైన నగదు, మద్యం, మత్తు పదార్థాలు, నగలను స్వాధీన�
మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికలు పలు చోట్ల ఘర్షణలు, ఉద్రిక్తతల మధ్య ముగిశాయి. మధ్యప్రదేశ్లో 230 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతగా, ఛత్తీస్గఢ్లో 70 స్థానాలకు రెండో(తుది) విడత ఎన్నికల పోలింగ్ శుక్
Liquor sales: మధ్యప్రదేశ్లో మద్యం అమ్మకాలు 15 శాతం పెరిగాయి. సోమవారం, బుధవారం అధిక స్థాయిలో అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. ఇవాళ ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే.
Paras Saklecha | సినిమా వాళ్లు, పొలిటీషియన్స్, వ్యాపారులు సెంటిమెంట్లను బాగా నమ్ముతుంటారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఈ విషయంలో ఓ మెట్టు ముందుంటారు. అలా మధ్యప్రదేశ్ ఎన్నికల్లో పోటీలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెంది
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మధ్యప్రదేశ్లో (Madhya Pradesh) పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని మొత్తం 230 స్థానాలకు ఒకే ఒకే విడుతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 7 �