Madhya Pradesh | మధ్యప్రదేశ్లోని రాజ్ గఢ్ లోని పిప్లియా రాసోడా గ్రామంలో 25-30 అడుగుల లోతు గల బోరుబావిలో ఐదేండ్ల బాలిక పడిపోయింది. సమాచారం తెలుసుకున్న అధికారులు అక్కడికి చేరుకుని ఆ బాలికను వెలికితీసేందుకు సహాయ చర్య�
Ladli Behna Scheme: శివరాజ్ సింగ్ చౌహాన్ను మళ్లీ సీఎంగా గెలిపించడంలో లాడ్లీ బెహనా స్కీమ్ చాలా వర్కౌట్ అయినట్లు నిపుణులు చెబుతున్నారు.. లాడ్లీ బెహనా యోజనా కింద మహిళలకు ప్రతి నెల రూ.1250 బదిలీ చేస్తారు. పే�
తప్పక గెలుస్తామనుకున్న మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ (Congress) పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నది. సీఎం శివ్రాజ్సింగ్ చౌహాన్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని, అధికార మార్పు తప్పదని ఆ పార్టీ
Madhya Pradesh: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కమల్నాథ్.. ఇవాళ సీఎం శివరాజ్ సింగ్ ఇంటికి వెళ్లి కలిశారు. శివరాజ్కు పుష్పగుచ్ఛం ఇచ్చి కంగ్రాట్స్ తెలిపారు. ఆ తర్వాత మీడియాతో కమల్నాథ్ మా�
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. మూడు రాష్ర్టాల్లోనూ బీజేపీ సంపూర్ణ మెజార్టీ సాధించి విజయకేతనం ఎగురవేసింది. వీటిల్లో తాము అధిక
మధ్యప్రదేశ్లో బీజేపీ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక్కడ 230 స్థానాల్లో 163 స్థానాల్ని బీజేపీ కైవసం చేసుకుంది. ఆదివారం ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, ప్రధాని మోదీ, అ
రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం పూర్తయింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకపోతే నోటా (పైన ఉన్నవారు ఎవరూ కాదు) మీటను నొక్కి ఓటరు తన అభిప్ర
చత్తీస్ఘఢ్, మధ్యప్రదేశ్, రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Election Results) కాంగ్రెస్ పరాజయంపై ఆ పార్టీ నేతలు తలో రకంగా స్పందిస్తున్నారు.
Assembly Election Results 2023: సనాతన ధర్మాన్ని వ్యతిరేకించినందుకే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ నావ మునిగిపోతోందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు...
Assembly Election | దేశంలో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల (Assembly Election) ఫలితాలు వెలువడుతున్నాయి. రాజస్థాన్లో బీజేపీ (BJP) మెజార్టీ మార్క్ను దాటి దూసుకెళ్తోంది. అటు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లోనూ హవా కొనసాగుతోంది. దీంత�
Assembly Elections 2023: కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా మధ్యప్రదేశ్ ప్రజలు మాత్రం తమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారని చౌహాన్ చెప్పారు. తమపై వ్యతిరేకత ఉన్నట్టు కాంగ్రెస్ ప్రచారం చేసినా...
Madhya Pradesh: మధ్యప్రదేశ్లో బీజేపీ రికార్డు క్రియేట్ చేసింది. వరుసగా అయిదోసారి ఆ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నది. ఎన్నికల సంఘం వెబ్సైట్ ప్రకారం.. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బ�