Sand Mafia | ఇసుక మాఫియా రెచ్చిపోయింది. (Sand Mafia) అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన అధికారిని ట్రాక్టర్తో తొక్కి చంపారు. మధ్యప్రదేశ్లోని షాహదోల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో మహిళలకు రక్షణ లేకుం డా పోయింది. పట్టపగలే ఓ యువతి అపహరణకు గురయ్యారు. ఈ ఘటన గ్వాలియర్లో చోటుచేసుకున్నది. ఓ యువతి త న బంధువులతో కలిసి గ్వాలియర్లో బ స్సు దిగారు.
మధ్య ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల సందర్భంగా కోడ్ అమలులోకి వచ్చిన అక్టోబర్ 9 నుంచి ఎన్నికలు ముగిసే వరకు రూ. 340 కోట్ల విలువైన నగదు, మద్యం, మత్తు పదార్థాలు, నగలను స్వాధీన�
మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికలు పలు చోట్ల ఘర్షణలు, ఉద్రిక్తతల మధ్య ముగిశాయి. మధ్యప్రదేశ్లో 230 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతగా, ఛత్తీస్గఢ్లో 70 స్థానాలకు రెండో(తుది) విడత ఎన్నికల పోలింగ్ శుక్
Liquor sales: మధ్యప్రదేశ్లో మద్యం అమ్మకాలు 15 శాతం పెరిగాయి. సోమవారం, బుధవారం అధిక స్థాయిలో అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. ఇవాళ ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే.
Paras Saklecha | సినిమా వాళ్లు, పొలిటీషియన్స్, వ్యాపారులు సెంటిమెంట్లను బాగా నమ్ముతుంటారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఈ విషయంలో ఓ మెట్టు ముందుంటారు. అలా మధ్యప్రదేశ్ ఎన్నికల్లో పోటీలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెంది
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మధ్యప్రదేశ్లో (Madhya Pradesh) పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని మొత్తం 230 స్థానాలకు ఒకే ఒకే విడుతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 7 �
Elections | ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. మధ్యప్రదేశ్లో ఒకే విడతలో మొత్తం 230 స్థానాలకు, ఛత్తీస్గఢ్లో రెండో, చివరి విడతలో 70 స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరుగనున్నది. ఎన్నికలకు అధికార�
Madhya Pradesh Elections | మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామానికి రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో బుధవారం సాయంత్రంతో ప్రచారం పర్వం ముగిసింది. 230 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతగా శుక్రవారం పోలింగ్ జరుగనున్నది.
Telangana | ప్రాజెక్టుల నిర్మాణంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్ర అలసత్వం వహిస్తున్నది. దాదాపు 48 శాతం కేంద్ర ప్రాజెక్టులో వాటి నిర్మాణానికి పెట్టుకొన్న డైడ్లైన్ను ఇప్పటికే దాటిపోయాయి.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ర్టానికి గతంలో సీఎంలుగా పనిచేసిన ఐదుగురి కుమారులు బరిలో నిలిచారు. వీరిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు ఉన్నారు. మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సి
ఉచితాలు వద్దని, వాటికి తాము వ్యతిరేకమని చెప్పే బీజేపీ మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో అవే ఉచితాలతో ఓట్లు పొందేందుకు ప్రయత్నిస్తున్నది. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలోని పలు అంశాలను కాపీ కొట్ట�