BJP CMs | ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ (BJP) విజయం సాధించింది. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడి ఐదు రోజులైనా ఆ మూడు రాష్ట్రాల్లో ఇంకా ముఖ్యమంత్రులను ఎ�
దేశంలో బీజేపీ బలం చెక్కుచెదరలేదా? కేంద్రంలో వరుసగా పదేండ్లపాటు అధికారంలో ఉన్న ఆ పార్టీ శత్రుదుర్భేద్యంగానే ఉన్నదా? ముఖాముఖి తలపడే రాష్ర్టాల్లో బీజేపీని ఓడించే సత్తా కాంగ్రెస్కు లేనట్టేనా?
నిస్సహాయ స్థితిలో ఉన్న మధ్యప్రదేశ్ రాష్ర్టానికి చెందిన మహిళకు సఖి కేంద్రం ని ర్వాహకులు చేయూతనందించారు. కు మ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి సావిత్రి గురువారం వెల్లడించిన వివరా�
MLAs Criminal Cases | మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 230 మంది ఎమ్మెల్యేల్లో 90 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. (MLAs Criminal Cases) అంటే దాదాపు 39 శాతం మంది శాసన సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని అసోసియేషన్ ఫర్ డెమోక్ర�
BJP : మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ఘడ్ రాష్ట్రాల్లో బీజేపీ విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయా రాష్ట్రాలకు కొత్త సీఎంలను ఎంపిక చేయాలన్న ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. 2024
Digvijay Singh | మూడు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైన నేపథ్యంలో మధ్యప్రదేశ్కు చెందిన ఆ పార్టీ సీనియర్ నేతలు ఈవీఎంల విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తారు. చిప్ ఉండే ఏ మెషీన్ను అయినా హ�
Madhya Pradesh | మధ్యప్రదేశ్లోని రాజ్ గఢ్ లోని పిప్లియా రాసోడా గ్రామంలో 25-30 అడుగుల లోతు గల బోరుబావిలో ఐదేండ్ల బాలిక పడిపోయింది. సమాచారం తెలుసుకున్న అధికారులు అక్కడికి చేరుకుని ఆ బాలికను వెలికితీసేందుకు సహాయ చర్య�
Ladli Behna Scheme: శివరాజ్ సింగ్ చౌహాన్ను మళ్లీ సీఎంగా గెలిపించడంలో లాడ్లీ బెహనా స్కీమ్ చాలా వర్కౌట్ అయినట్లు నిపుణులు చెబుతున్నారు.. లాడ్లీ బెహనా యోజనా కింద మహిళలకు ప్రతి నెల రూ.1250 బదిలీ చేస్తారు. పే�
తప్పక గెలుస్తామనుకున్న మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ (Congress) పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నది. సీఎం శివ్రాజ్సింగ్ చౌహాన్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని, అధికార మార్పు తప్పదని ఆ పార్టీ
Madhya Pradesh: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కమల్నాథ్.. ఇవాళ సీఎం శివరాజ్ సింగ్ ఇంటికి వెళ్లి కలిశారు. శివరాజ్కు పుష్పగుచ్ఛం ఇచ్చి కంగ్రాట్స్ తెలిపారు. ఆ తర్వాత మీడియాతో కమల్నాథ్ మా�
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. మూడు రాష్ర్టాల్లోనూ బీజేపీ సంపూర్ణ మెజార్టీ సాధించి విజయకేతనం ఎగురవేసింది. వీటిల్లో తాము అధిక
మధ్యప్రదేశ్లో బీజేపీ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక్కడ 230 స్థానాల్లో 163 స్థానాల్ని బీజేపీ కైవసం చేసుకుంది. ఆదివారం ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, ప్రధాని మోదీ, అ
రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం పూర్తయింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకపోతే నోటా (పైన ఉన్నవారు ఎవరూ కాదు) మీటను నొక్కి ఓటరు తన అభిప్ర