Teen Girls Stab Each Other | ఒక యువతి స్విమ్మింగ్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో తీసిన స్నేహితురాలితో ఆమె ఘర్షణకు దిగింది. ఈ సందర్భంగా ఆ ఇద్దరు యువతులు కత్తులతో ఒకరినొకరు పొడుచుకున్నారు.
Railway Employee Family Dies | రైల్వే ఉద్యోగి కుటుంబం రైలు ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. రైల్వే ఉద్యోగి, అతడి భార్య, ఇద్దరు కుమార్తెల మృతదేహాలను రైలు పట్టాల వద్ద పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
మధ్యప్రదేశ్లో లోక్సభ ఎన్నికల 40 ఏండ్ల చరిత్రను బీజేపీ తిరగరాసింది. మొత్తం 29 లోక్సభ స్థానాల్ని కైవసం చేసుకుంది. 2024 లోక్సభ ఎన్నికల్లో కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, పాఘన్ సింగ్ కులస్తే, వీరేంద�
నృత్య ప్రదర్శన చేస్తుండగా ఓ వ్యక్తి గుండెపోటుకు గురై చనిపోయారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో చోటుచేసుకున్నది. గుమస్తానగర్ ప్రాంతంలో బల్బీర్సింగ్ ఛబ్రా (73) హాస్య ప్రదర్శన, బరువు తగ్గించే యోగా తరగత�
మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో 13మంది మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో నలుగురు చిన్నా�
మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి ‘సోం డిస్టిల్లరీ అండ్ బ్రూవరీ’ కంపెనీ 1998 నుంచి పలు దఫాలుగా రూ.575 కోట్ల మేర రుణాలు ఎగ్గొట్టిందని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్లో తీవ్రమైన కడుపునొప్పితో దవాఖానలో చేరిన ఒక మహిళకు స్కానింగ్ చేసిన డాక్టర్లు విస్తుపోయారు. ఏకంగా 2.5 కిలోల వెంట్రుకలు ఉండచుట్టుకుని ఆమె గర్భంలో ఉండడాన్ని చూసి షాక్ అయ్యారు.
Man Tries To Kidnap Woman | చేతిలోని కత్తితో అందరిని బెదిరించి మహిళను కిడ్నాప్ చేసేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. గతంలో అత్యాచారానికి పాల్పడిన ఆమె పెళ్లిని తన అనుచరులతో కలసి అడ్డుకున్నాడు. ఆ మహిళ కుటుంబ సభ్యులపై దాడి �
మధ్యప్రదేశ్కు చెందిన సోం డిస్టిలరీస్ కంపెనీ దేశంలో వివాదాస్పద మద్యం తయారీ కంపెనీల్లో ఒకటని పారిశ్రామిక నిపుణులు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కంపెనీ వ్యవస్థాపకుడైన జగదీశ్కుమార్ అరోరా (జేకే అ
మధ్యప్రదేశ్లోని ఛింద్వారాలో బుధవారం దారుణం జరిగింది. ఈ నెల 21న వివాహం చేసుకున్న వ్యక్తి కర్కశంగా తన భార్య సహా ఎనిమిది మందిని హత్య చేసి, తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
Heat Stroke | ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మధ్యప్రదేశ్లో వడదెబ్బకు ఇద్దరు పిల్లలు, ఒక ఆటో డ్రైవర్ మరణించారు. ఎండలకు తాళలేక గత రెండు రోజుల్లో మరో ఇద్దరు చనిపోయారు.
Madhya Pradesh: మధ్యప్రదేశ్లో ఓ వ్యక్తి తన కుటుంబానికి చెందిన 8 మందిని హత్య చేశాడు. ఆ తర్వాత అతను ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో పోలీసులు విచారణ చేపడుతున్నారు.