మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో బీజేపీ అనూహ్య నిర్ణయం తీసుకొన్నది. ఎవరూ ఊహించని విధంగా, గత వారం రోజులుగా అసలు సీఎం రేసులోనే లేని ఓబీసీ నేత మోహన్ యాదవ్ను రాష్ర్టానికి నూతన సీఎంగా ఆ పార్టీ అధ�
మధ్యప్రదేశ్కు కొత్త ముఖ్యమంత్రి ఎవరో సోమవారం తెలిసిపోనున్నది. ఈ మేరకు కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమై పార్టీ శాసనసభా పక్ష నేతను ఎన్నుకోనున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు సమావేశం ప్రారంభ�
Guna Man Smashes Puppy To Ground | ఒక వ్యక్తి కిరాతకంగా ప్రవర్తించాడు. కుక్క పిల్లను నేలకేసి కొట్టాడు. ఆ తర్వాత కాలితో తొక్కి ఆ కుక్క పిల్లను చంపాడు. (Guna Man Smashes Puppy To Ground) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు వారం గడిచింది. ఈ మూడు రాష్ట్రాల్లో కొత్త ముఖ్యమంత్రులు ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉన్నది.
Muslim Woman | మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసినందుకు ముస్లిం మహిళ(Muslim Woman)ను ఆమె బంధువు కొట్టాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న సీఎం శివరాజ్ చౌహాన్, ఆ ముస్లిం మహిళను కలి�
ఇటీవల జరిగిన తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికల సమయంలో భారీగా ఎలక్టోరల్ బాండ్లు అమ్ముడుపోయాయి. ఏకంగా రూ.1000 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్ల విక్రయాలు జరిగినట్టు ఎస్�
తెలంగాణ సహా 5 రాష్ర్టాల శాసనసభలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో మొత్తం 78 మంది మహిళలు ఎన్నికయ్యారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరం అసెంబ్లీల్లో మహిళా ఎమ్మెల్యేల సంఖ్య స్వల్పంగా పెరగగా.. రాజస్థాన్ల�
BJP CMs | ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ (BJP) విజయం సాధించింది. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడి ఐదు రోజులైనా ఆ మూడు రాష్ట్రాల్లో ఇంకా ముఖ్యమంత్రులను ఎ�
దేశంలో బీజేపీ బలం చెక్కుచెదరలేదా? కేంద్రంలో వరుసగా పదేండ్లపాటు అధికారంలో ఉన్న ఆ పార్టీ శత్రుదుర్భేద్యంగానే ఉన్నదా? ముఖాముఖి తలపడే రాష్ర్టాల్లో బీజేపీని ఓడించే సత్తా కాంగ్రెస్కు లేనట్టేనా?
నిస్సహాయ స్థితిలో ఉన్న మధ్యప్రదేశ్ రాష్ర్టానికి చెందిన మహిళకు సఖి కేంద్రం ని ర్వాహకులు చేయూతనందించారు. కు మ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి సావిత్రి గురువారం వెల్లడించిన వివరా�
MLAs Criminal Cases | మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 230 మంది ఎమ్మెల్యేల్లో 90 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. (MLAs Criminal Cases) అంటే దాదాపు 39 శాతం మంది శాసన సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని అసోసియేషన్ ఫర్ డెమోక్ర�
BJP : మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ఘడ్ రాష్ట్రాల్లో బీజేపీ విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయా రాష్ట్రాలకు కొత్త సీఎంలను ఎంపిక చేయాలన్న ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. 2024
Digvijay Singh | మూడు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైన నేపథ్యంలో మధ్యప్రదేశ్కు చెందిన ఆ పార్టీ సీనియర్ నేతలు ఈవీఎంల విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తారు. చిప్ ఉండే ఏ మెషీన్ను అయినా హ�