చత్తీస్ఘఢ్, మధ్యప్రదేశ్, రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Election Results) కాంగ్రెస్ పరాజయంపై ఆ పార్టీ నేతలు తలో రకంగా స్పందిస్తున్నారు.
Assembly Election Results 2023: సనాతన ధర్మాన్ని వ్యతిరేకించినందుకే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ నావ మునిగిపోతోందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు...
Assembly Election | దేశంలో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల (Assembly Election) ఫలితాలు వెలువడుతున్నాయి. రాజస్థాన్లో బీజేపీ (BJP) మెజార్టీ మార్క్ను దాటి దూసుకెళ్తోంది. అటు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లోనూ హవా కొనసాగుతోంది. దీంత�
Assembly Elections 2023: కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా మధ్యప్రదేశ్ ప్రజలు మాత్రం తమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారని చౌహాన్ చెప్పారు. తమపై వ్యతిరేకత ఉన్నట్టు కాంగ్రెస్ ప్రచారం చేసినా...
Madhya Pradesh: మధ్యప్రదేశ్లో బీజేపీ రికార్డు క్రియేట్ చేసింది. వరుసగా అయిదోసారి ఆ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నది. ఎన్నికల సంఘం వెబ్సైట్ ప్రకారం.. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బ�
Chief Minister Shivraj Singh Chouhan: ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఆయన తన ట్వీట్లో ఈ విషయాన్ని తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్�
Assembly Election Results: మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ లీడింగ్లో ఉన్నది. ఆ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలు వెలుబడుతున్నాయి. తాజా రిపోర్టుల ప్రకారం.. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ఘడ�
నాలుగు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లలో ఎన్నికల కౌంటింగ్ ఆదివారం ఉదయం 8 గంటలకు మొదలవుతుందని, తొలుత పోస్టల్ బ్యాలెట్స్ తెరుస్తామని ఆయ�
సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్గా భావిస్తున్న ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారంతో ముగిసింది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. గురువారం ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి.
అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఏ పార్టీని వరిస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది. మధ్యప్రదేశ్, రాజస్ధాన్, ఛత్తీస్ఘఢ్ రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతుండగా ఎగ్జిట్ �