Shivraj Singh Chouhan| మధ్యప్రదేశ్ (Madhya Pradesh) మాజీ ముఖ్యమంత్రి (Former CM) శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) మానవత్వం చాటుకున్నారు. శుక్రవారం రాత్రి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ యువకుడిని ఆసుపత్రికి తరలించడంలో చొరవ చూపారు.
మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు.. కేంద్ర కమిటీలో కీలక సభ్యుడు మడావి హిడ్మా చనిపోయినట్టు వస్తున్న వార్త నిజం కాదని, తెలంగాణ, మధ్యప్రదేశ్ పోలీసులు శుక్రవారం ధ్రువీకరించారు.
Shivraj Singh Chouhan: మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ను పట్టుకుని స్థానిక మహిళలు ఏడ్చేశారు. ఎక్కడికీ వెళ్లవద్దు అంటూ బోరున విలపించారు. ఆ మహిళలను శివరాజ్ సింగ్ ఓదార్చారు. ఎంపీని విడిచి, తాను ఎక్కడికీ �
Bulldozer action | బీజేపీ కార్యకర్తపై జరిగిన దాడిపై కొత్త సీఎం సీరియస్గా స్పందించారు. బుల్డోజర్తో (Bulldozer action) నిందితుడి ఇంటిని కూల్చివేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు ఆ ఇంటిని కూల్చివేశారు.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్, ఛత్తీస్గఢ్ సీఎంగా విష్ణు దేవ్ సాయ్ ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం మోహన్ యాదవ్ చేత గవర్నర్ మంగూభాయ్ పటేల్ ప్రమా ణం చేయించారు. ఉప ముఖ్యమంత్రులుగా జగదీశ�
మధ్యప్రదేశ్ కొత్త సీఎం మోహన్ యాదవ్ ప్రమాణస్వీకారం చేసిన వెంటనే కీలక నిర్ణయం తీసుకున్నారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాల్లో అనుమతించదగిన స్థాయికి మించి శబ్దం వెలువడే విధంగా లౌడ్స్పీకర్లను ఉపయోగించ�
Mohan Yadav | మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ (Mohan Yadav) నేడు ప్రమాణ స్వీకారం చేశారు.
మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్ను ఎంపికచేస్తూ బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఆ పార్టీలో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. మధ్యప్రదేశ్ సీఎంగా అత్యంత సుదర్ఘీకాలం పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహాన్
మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో బీజేపీ అనూహ్య నిర్ణయం తీసుకొన్నది. ఎవరూ ఊహించని విధంగా, గత వారం రోజులుగా అసలు సీఎం రేసులోనే లేని ఓబీసీ నేత మోహన్ యాదవ్ను రాష్ర్టానికి నూతన సీఎంగా ఆ పార్టీ అధ�
మధ్యప్రదేశ్కు కొత్త ముఖ్యమంత్రి ఎవరో సోమవారం తెలిసిపోనున్నది. ఈ మేరకు కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమై పార్టీ శాసనసభా పక్ష నేతను ఎన్నుకోనున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు సమావేశం ప్రారంభ�
Guna Man Smashes Puppy To Ground | ఒక వ్యక్తి కిరాతకంగా ప్రవర్తించాడు. కుక్క పిల్లను నేలకేసి కొట్టాడు. ఆ తర్వాత కాలితో తొక్కి ఆ కుక్క పిల్లను చంపాడు. (Guna Man Smashes Puppy To Ground) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు వారం గడిచింది. ఈ మూడు రాష్ట్రాల్లో కొత్త ముఖ్యమంత్రులు ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉన్నది.
Muslim Woman | మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసినందుకు ముస్లిం మహిళ(Muslim Woman)ను ఆమె బంధువు కొట్టాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న సీఎం శివరాజ్ చౌహాన్, ఆ ముస్లిం మహిళను కలి�
ఇటీవల జరిగిన తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికల సమయంలో భారీగా ఎలక్టోరల్ బాండ్లు అమ్ముడుపోయాయి. ఏకంగా రూ.1000 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్ల విక్రయాలు జరిగినట్టు ఎస్�
తెలంగాణ సహా 5 రాష్ర్టాల శాసనసభలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో మొత్తం 78 మంది మహిళలు ఎన్నికయ్యారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరం అసెంబ్లీల్లో మహిళా ఎమ్మెల్యేల సంఖ్య స్వల్పంగా పెరగగా.. రాజస్థాన్ల�