Cholera | మధ్యప్రదేశ్లో కలరా వ్యాప్తి కలకలం రేపుతున్నది. సుమారు 80 మందికిపైగా ఈ వ్యాధి బారినపడ్డారు. కలరా వల్ల ఇద్దరు మరణించారు. భింద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఫూప్ నగరంలోని 5, 6, 7 వార్డుల్లో నీరు కలుషితమైంది. �
Rats in Hospital | ప్రభుత్వ ఆసుపత్రి వార్డులో ఎలుకలు తిరుగుతున్నాయి. దీంతో రోగులు ఆందోళన చెందారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో రోగుల కంటే ఎలుకలే ఎక్కువగా ఉన్నాయంటూ విమర్శ
Man returns home after last rites | రోడ్డు ప్రమాదానికిగి గురైన వ్యక్తిని గుర్తించిన ఒక కుటుంబం మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించింది. అయితే పెద్ద కర్మ ముందు రోజు ఆ వ్యక్తి తన కుటుంబానికి ఫోన్ చేశాడు. ఆ తర్వాత ఇంటికి తిరిగి �
Death Sentence: అత్తను 95 సార్లు కొడవలితో పొడిచి చంపిన కేసులో కోడలికి మరణశిక్షను విధించించి మధ్యప్రదేశ్ కోర్టు. 2022లో రేవా జిల్లాలో ఈ ఘటన జరిగింది.
Manne Krishank | రాష్ట్రంలో కాంగ్రెస్ ఆరు నెలల పాలన తుగ్లక్ను తలపిస్తున్నది అని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ విమర్శించారు. తెలంగాణ భవన్లో మన్నె క్రిశాంక్ మీడియాతో మాట్లాడారు.
Woman's Body Parts in Train | రైలులో వదిలేసిన రెండు బ్యాగుల్లో రెండు ముక్కలుగా నరికిన మహిళ మృతదేహాన్ని క్లీనింగ్ సిబ్బంది గుర్తించారు. దీని గురించి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నా�
Teen Girls Stab Each Other | ఒక యువతి స్విమ్మింగ్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో తీసిన స్నేహితురాలితో ఆమె ఘర్షణకు దిగింది. ఈ సందర్భంగా ఆ ఇద్దరు యువతులు కత్తులతో ఒకరినొకరు పొడుచుకున్నారు.
Railway Employee Family Dies | రైల్వే ఉద్యోగి కుటుంబం రైలు ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. రైల్వే ఉద్యోగి, అతడి భార్య, ఇద్దరు కుమార్తెల మృతదేహాలను రైలు పట్టాల వద్ద పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
మధ్యప్రదేశ్లో లోక్సభ ఎన్నికల 40 ఏండ్ల చరిత్రను బీజేపీ తిరగరాసింది. మొత్తం 29 లోక్సభ స్థానాల్ని కైవసం చేసుకుంది. 2024 లోక్సభ ఎన్నికల్లో కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, పాఘన్ సింగ్ కులస్తే, వీరేంద�
నృత్య ప్రదర్శన చేస్తుండగా ఓ వ్యక్తి గుండెపోటుకు గురై చనిపోయారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో చోటుచేసుకున్నది. గుమస్తానగర్ ప్రాంతంలో బల్బీర్సింగ్ ఛబ్రా (73) హాస్య ప్రదర్శన, బరువు తగ్గించే యోగా తరగత�
మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో 13మంది మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో నలుగురు చిన్నా�
మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి ‘సోం డిస్టిల్లరీ అండ్ బ్రూవరీ’ కంపెనీ 1998 నుంచి పలు దఫాలుగా రూ.575 కోట్ల మేర రుణాలు ఎగ్గొట్టిందని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ పేర్కొన్నారు.