Man Kills Brother For Turning Off Music | ఫ్యామిలీ ఫంక్షన్లో మ్యూజిక్ ఆఫ్ చేసినందుకు అన్నను గొడ్డలితో నరికి తమ్ముడు హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఒక చోట దాక్కున్న నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
లోక్సభ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. కాంగ్రెస్ పాలిత హిమాచల్ కాంగ్రెస్లో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. మరోవైపు మధ్యప్రదేశ్కు చెందిన సీనియర్ నేత సురేశ్ పచౌరీ,
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని రాష్ట్ర సచివాలయం ‘వల్లభ్ భవన్'లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మూడో అంతస్తులో శనివారం ఉదయం మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు రావడంతో గుర్తించిన పారిశుధ్య కార్మికులు �
Massive fire | మధ్యప్రదేశ్ ( Madhya Pradesh) రాష్ట్రంలో భారీ అగ్నిప్రమాదం (Massive fire) చోటు చేసుకుంది. రాజధాని భోపాల్లోని రాష్ట్ర సచివాలయంలో (State Secretariat) మంటలు చెలరేగాయి.
మధ్యప్రదేశ్లోని గుణలో ఓ శిక్షణ విమానం కూలింది. ఈ దుర్ఘటనలో ట్రైనీ మహిళా పైలట్కు గాయాలయ్యాయి. నీముచ్ నుంచి సాగర్కు వెళ్తుండగా శిక్షణ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది.
Man Dies By Suicide After Friend Killed | రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించాడు. అతడి మృతిని స్నేహితుడు తట్టుకోలేకపోయాడు. అక్కడే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ విషాద ఘటన స్థానికులను కలచివేసింది.
విదర్భ, మధ్యప్రదేశ్ మధ్య రంజీ ట్రోఫీ సెమీఫైనల్ రసవత్తరంగా సాగుతున్నది. ఆధిక్యం చేతులు మారుతూ వస్తున్న మ్యాచ్లో గెలుపు ఎవరదన్నది ఆసక్తికరంగా మారింది. విదర్భ నిర్దేశించిన 321 పరుగుల లక్ష్యఛేదనలో మధ్యప్
Ranji Trophy 2024 | రెండో సెమీస్ను మూడు రోజుల్లోనే ముగించి 48వ సారి ఫైనల్ చేరిన జట్టుగా ముంబై రికార్డులకెక్కగా.. అజింక్యా రహానే అండ్ కో. తో ఢీకొనే టీమ్పై ఆసక్తి నెలకొంది. విదర్భ - మధ్యప్రదేశ్లు ఫైనల్ రేసు కోసం హోర
Organ Transplantation: ఓ విద్యార్థి అయోధ్యకు వెళ్తూ ప్రమాదానికి గురయ్యాడు. తలకు బలంగా దెబ్బలు తగలడంతో అతన్ని బ్రెయిన్ డెడ్గా ప్రకటించారు. అయితే అతనికి చెందిన కిడ్నీ, లివర్ను ఇద్దరు పేషెంట్లకు మార�
మధ్యప్రదేశ్లోని దిండోరిలో (Dindori) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దిండోరిలోని బంద్ఝర్ ప్రాంతంలో ఓ పికప్ వ్యాన్ (Pickup Vehicle) అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో 14 మంది అక్కడికక్కడే మృతిచెందారు.