Cops Suspended | రోడ్డు ప్రమాదం ఘర్షణ నేపథ్యంలో కొందరు వ్యక్తులను కొట్టిన మంత్రి కుమారుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పోలీసులు తనను హింసించారని మంత్రి కుమారుడు ఆరోపించాడు. దీంతో నలుగురు పోలీసులను సస్పెండ�
ఎన్నికల రాజకీయాలు కుటుంబాల్లో చిచ్చు రేపుతున్నాయి. మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ లోక్సభ నియోజకవర్గంలో భార్యాభర్తల మధ్య సైద్ధాంతిక విభేదాలు ఈ స్థాయికి చేరుకున్నాయి. బాలాఘాట్ ఎమ్మెల్యే అనుభ ముంజరే కాంగ
మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలో దారుణం జరిగింది. నలుగురు మహిళలు కలిసి ఓ మహిళ(30)ను వివస్త్రను చేసి నడిరోడ్డుపై ఊరేగించారు. గౌతంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని బచోరా గ్రామంలో సోమవారం ఈ దారుణం జరిగింది.
మధ్యప్రదేశ్లోని ఉజ్జయినీ మహాకాళేశ్వరుడి (Ujjain Mahakal Temple) ఆలయంలో అగ్నిప్రమాదం జరిగింది. హోలీ సందర్భంగా మహాకాళేశ్వరుడికి భస్మ హారతి (Bhasma Aarti) ఇస్తుండగా ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో ఐదుగురు పూజారులతోపాటు �
Extra Charge On Beer | మద్యంపై అదనంగా రూ.50 వసూలు చేయడంపై ఒక వ్యక్తి కలత చెందాడు. సీఎం హెల్ప్లైన్, జిల్లా కలెక్టర్, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో విసుగు చెందిన ఆ మందు బాబు ఆత్మహత్య చేసుకునేందుకు చె�
Madhya Pradesh | పెళ్లి వేడుక నేపథ్యంలో ఊరేగింపుగా వెళ్తున్న జనాలపైకి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు.
మధ్యప్రదేశ్లోని ధర్ జిల్లాలో ఉన్న భోజ్శాల మందిరమా? మసీదా? సర్వే చేసి చెప్పాలని భారత పురావస్తు సంస్థ (ఏఎస్ఐ)ని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. 11వ శతాబ్దపు నాటిదిగా భావిస్తున్న ఈ నిర్మాణంపై 6 వారాల్లోగా
Man Kills Brother For Turning Off Music | ఫ్యామిలీ ఫంక్షన్లో మ్యూజిక్ ఆఫ్ చేసినందుకు అన్నను గొడ్డలితో నరికి తమ్ముడు హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఒక చోట దాక్కున్న నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
లోక్సభ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. కాంగ్రెస్ పాలిత హిమాచల్ కాంగ్రెస్లో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. మరోవైపు మధ్యప్రదేశ్కు చెందిన సీనియర్ నేత సురేశ్ పచౌరీ,
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని రాష్ట్ర సచివాలయం ‘వల్లభ్ భవన్'లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మూడో అంతస్తులో శనివారం ఉదయం మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు రావడంతో గుర్తించిన పారిశుధ్య కార్మికులు �
Massive fire | మధ్యప్రదేశ్ ( Madhya Pradesh) రాష్ట్రంలో భారీ అగ్నిప్రమాదం (Massive fire) చోటు చేసుకుంది. రాజధాని భోపాల్లోని రాష్ట్ర సచివాలయంలో (State Secretariat) మంటలు చెలరేగాయి.
మధ్యప్రదేశ్లోని గుణలో ఓ శిక్షణ విమానం కూలింది. ఈ దుర్ఘటనలో ట్రైనీ మహిళా పైలట్కు గాయాలయ్యాయి. నీముచ్ నుంచి సాగర్కు వెళ్తుండగా శిక్షణ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది.
Man Dies By Suicide After Friend Killed | రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించాడు. అతడి మృతిని స్నేహితుడు తట్టుకోలేకపోయాడు. అక్కడే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ విషాద ఘటన స్థానికులను కలచివేసింది.