విదర్భ, మధ్యప్రదేశ్ మధ్య రంజీ ట్రోఫీ సెమీఫైనల్ రసవత్తరంగా సాగుతున్నది. ఆధిక్యం చేతులు మారుతూ వస్తున్న మ్యాచ్లో గెలుపు ఎవరదన్నది ఆసక్తికరంగా మారింది. విదర్భ నిర్దేశించిన 321 పరుగుల లక్ష్యఛేదనలో మధ్యప్
Ranji Trophy 2024 | రెండో సెమీస్ను మూడు రోజుల్లోనే ముగించి 48వ సారి ఫైనల్ చేరిన జట్టుగా ముంబై రికార్డులకెక్కగా.. అజింక్యా రహానే అండ్ కో. తో ఢీకొనే టీమ్పై ఆసక్తి నెలకొంది. విదర్భ - మధ్యప్రదేశ్లు ఫైనల్ రేసు కోసం హోర
Organ Transplantation: ఓ విద్యార్థి అయోధ్యకు వెళ్తూ ప్రమాదానికి గురయ్యాడు. తలకు బలంగా దెబ్బలు తగలడంతో అతన్ని బ్రెయిన్ డెడ్గా ప్రకటించారు. అయితే అతనికి చెందిన కిడ్నీ, లివర్ను ఇద్దరు పేషెంట్లకు మార�
మధ్యప్రదేశ్లోని దిండోరిలో (Dindori) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దిండోరిలోని బంద్ఝర్ ప్రాంతంలో ఓ పికప్ వ్యాన్ (Pickup Vehicle) అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో 14 మంది అక్కడికక్కడే మృతిచెందారు.
Measles Outbreak | గత రెండు దశాబ్దాలుగా భారత్లో మీజిల్స్ గణనీయంగా తగ్గుముఖం పట్టింది. తాజాగా మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. ఇటీవల మధ్యప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో మీజిల్ కేసులు పెరిగాయి. మైహార్ జిల్లాలో మీజిల్స
Kamal Nath : కాషాయ పార్టీలో కమల్ నాథ్ చేరతారనే ప్రచారానికి తెరపడింది. రాహుల్ గాంధీ తమ నాయకుడని, ఆయన చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొనాలని పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ సీనియర్ నేత కమల�
Kamal Nath | కమల్ నాథ్ వర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతుగా ఆదివారం ఢిల్లీకి చేరుకున్నట్లు తెలుస్తున్నది. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతు పలికే అవకాశాలు ఉన్నాయి.
bees attacked at wedding ceremony | పెళ్లి వేడుకలో తేనెటీగలు గందరగోళం సృష్టించాయి. హాజరైన అతిథులపై తేనెటీగల గుంపు దాడి చేశాయి. దీంతో పలువురు గాయపడ్డారు. పరిస్థితి సీరియస్గా ఉన్నవారిని ఐసీయూలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తు�
మధ్యప్రదేశ్లోని మొరానా జిల్లాలో శుక్రవారం దారుణం జరిగింది. ఓ గర్భిణి(34)పై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులు ఆ తర్వాత ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించారు.