Couple Performs Aarti to Police | ఫిర్యాదుపై దర్యాప్తులో నిర్లక్ష్యంపై దంపతులు వినూత్నంగా నిరసన తెలిపారు. పోలీస్ అధికారికి పూజలు చేయడంతోపాటు హారతి ఇచ్చారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది
కాంగ్రెస్ పార్టీని నమ్మితే నట్టేట్లో మునిగి పోయినట్టేనని, వందేండ్ల చరిత్ర గల ఆ పార్టీ తనకు నమ్మకద్రోహం చేసిందని మధ్యప్రదేశ్కు చెందిన మాజీ డిప్యూటీ కలెక్టర్ నిషా బంగ్రే తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మధ్యప్రదేశ్లోని (Madhya Pradesh) రేవా జిల్లాలో ఆరేండ్ల బాలుడు బోరు బావిలో పడిపోయాడు. అతడిని క్షేమంగా బయటికి తీసుకొచ్చేందుకు అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
Loksabha Poll: మధ్యప్రదేశ్లోని బీటుల్ నియోజకవర్గానికి చెందిన బీఎస్పీ అభ్యర్థి మృతిచెందాడు. దీంతో ఆ స్థానానికి లోక్సభ ఎన్నికను వాయిదా వేశారు. వాస్తవానికి ఏప్రిల్ 26వ తేదీన బీటుల్ స్థానానికి ఎన్నిక జ�
మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమవారం నిర్వహించ తలపెట్టిన ఎన్నికల ర్యాలీ సందర్భంగా సభ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన బ్యానర్పై కేంద్ర మంత్రి, బీజేపీ అభ్యర్థి ఫగ్గన్ సింగ్ కులస్థే ఫొటో కని�
Soldiers | మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జవాన్ల (Soldiers)తో వెళ్తున్న బస్సు కారును బలంగా ఢీ కొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో ముగ్గరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
Cops Suspended | రోడ్డు ప్రమాదం ఘర్షణ నేపథ్యంలో కొందరు వ్యక్తులను కొట్టిన మంత్రి కుమారుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పోలీసులు తనను హింసించారని మంత్రి కుమారుడు ఆరోపించాడు. దీంతో నలుగురు పోలీసులను సస్పెండ�
ఎన్నికల రాజకీయాలు కుటుంబాల్లో చిచ్చు రేపుతున్నాయి. మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ లోక్సభ నియోజకవర్గంలో భార్యాభర్తల మధ్య సైద్ధాంతిక విభేదాలు ఈ స్థాయికి చేరుకున్నాయి. బాలాఘాట్ ఎమ్మెల్యే అనుభ ముంజరే కాంగ
మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలో దారుణం జరిగింది. నలుగురు మహిళలు కలిసి ఓ మహిళ(30)ను వివస్త్రను చేసి నడిరోడ్డుపై ఊరేగించారు. గౌతంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని బచోరా గ్రామంలో సోమవారం ఈ దారుణం జరిగింది.
మధ్యప్రదేశ్లోని ఉజ్జయినీ మహాకాళేశ్వరుడి (Ujjain Mahakal Temple) ఆలయంలో అగ్నిప్రమాదం జరిగింది. హోలీ సందర్భంగా మహాకాళేశ్వరుడికి భస్మ హారతి (Bhasma Aarti) ఇస్తుండగా ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో ఐదుగురు పూజారులతోపాటు �
Extra Charge On Beer | మద్యంపై అదనంగా రూ.50 వసూలు చేయడంపై ఒక వ్యక్తి కలత చెందాడు. సీఎం హెల్ప్లైన్, జిల్లా కలెక్టర్, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో విసుగు చెందిన ఆ మందు బాబు ఆత్మహత్య చేసుకునేందుకు చె�
Madhya Pradesh | పెళ్లి వేడుక నేపథ్యంలో ఊరేగింపుగా వెళ్తున్న జనాలపైకి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు.
మధ్యప్రదేశ్లోని ధర్ జిల్లాలో ఉన్న భోజ్శాల మందిరమా? మసీదా? సర్వే చేసి చెప్పాలని భారత పురావస్తు సంస్థ (ఏఎస్ఐ)ని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. 11వ శతాబ్దపు నాటిదిగా భావిస్తున్న ఈ నిర్మాణంపై 6 వారాల్లోగా