Digvijay Singh | వాతావరణంలో మార్పులతో దేశవ్యాప్తంగా వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా డెంగ్యూ, మలేరియా కేసులు భారీగా నమోదవుతున్నాయి. అలాగే, పెద్ద ఎత్తున జనం వైరల్ ఫీవర్స్తో బాధపడుతున్నారు. కర�
Train Derailed | ఇటీవల జరుగుతున్న రైలు ప్రమాదాలు ఆందోళన గురి చేస్తున్నాయి. ఇటీవల రైళ్లలు మంటలు చెలరేగడం, పట్టాలు తప్పిన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇదే క్రమంలో తాజాగా మధ్యప్రదేశ్లో మరో రైలు ప్రమాదం చోటు చేసుకున్�
Madhya Pradesh: బంగ్లాదేశ్లో రాజకీయ అనిశ్చితి.. మధ్యప్రదేశ్కు భారీ నష్టాన్ని మిగుల్చుతోంది. ఆ రాష్ట్రంలో ఉన్న ఆవాల పరిశ్రమ ఎగుమతులు నిలిచిపోయాయి. నెలలోనే దాదాపు 150 కోట్ల నష్టం వచ్చింది. 20వేల మంది జీవి
జీవితాన్ని విలాసంగా గడపాలనుకున్న ఓ పదో తరగతి విద్యార్థి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసే అభ్యర్థులనే బురిడీ కొట్టించాడు. లీకైన మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీసెస్ పరీక్ష (ప్రిలిమ్స్) ప్రశ్నపత్రా�
మధ్య ప్రదేశ్లోని సాగర్ జిల్లాలో శిథిలమైన ఇంటి గోడ కూలడంతో తొమ్మిది మంది బాలలు మరణించగా, ఇద్దరు గాయపడ్డారు. షాపూర్ గ్రామంలో ఆదివారం ఉదయం 8.30 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది. ఎమ్మెల్యే గోపాల్ భార్గవ మాట్లాడుత�
Children Killed | ఆలయం పక్కనున్న గోడ కూలడంతో 9 మంది పిల్లలు మరణించారు. మరి కొందరు చిన్నారులు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున�
Thieves Loot Bizman | కొందరు దొంగలు ఒక వ్యాపారి ఇంట్లోకి చొరబడ్డారు. దంపతులను నిద్ర లేపి తాళ్లతో కట్టేశారు. లాకర్ తాళాలు తీసుకున్నారు. లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, డబ్బు దోచుకున్నారు.
Tied Up Dogs | కొన్ని కుక్కలను తాళ్లతో కట్టేశారు. గోనె సంచుల్లో ఉంచి ఆటోలో వంతెన వద్దకు తీసుకొచ్చారు. ఆ కుక్కలను వంతెన పై నుంచి నదిలోకి పడేసేందుకు ప్రయత్నించారు. అయితే కొందరు వ్యక్తులు వారిని అడ్డుకున్నారు. గోనె �
Congress Leader Stabs Girlfriend | యువజన కాంగ్రెస్ నాయకుడు తన ప్రియురాలిని కత్తితో పొడిచాడు. ఆమె తనను మోసం చేసిందని ఆరోపించాడు. నీకు ఎంత మంది బాయ్ఫ్రెండ్స్ ఉన్నారు? అని ఆ మహిళను ప్రశ్నించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. �
మధ్య ప్రదేశ్లోని బుర్హాన్పూర్ జిల్లా నచంఖేదా గ్రామంలో ఓ మద్యం వ్యాపారి అతి తెలివిగా వ్యవహరించి అధికారులకు చిక్కాడు. “పగటి పూట ఇంగ్లిష్ నేర్చుకోండి” అని ఓ బ్యానర్ను అతని మద్యం దుకాణానికి కొంత దూరం�
మీనా బిసెన్ మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ జిల్లా చారెగావ్ గ్రామ సర్పంచ్. 47 ఏండ్ల మీనా ఎం.ఏ. ఆంగ్లం, సోషల్ వర్క్లో రెండు పోస్టు గ్రాడ్యుయేషన్ పట్టాలు అందుకున్నారు.
Bengaluru Murder: 24 ఏళ్ల బీహారీ అమ్మాయి బెంగుళూరు హాస్టల్లో మర్డర్ అయ్యింది. ఆమెను చంపిన వ్యక్తిని మధ్యప్రదేశ్లో అరెస్టు చేశారు. కృతి కుమారి హత్య కేసులో.. కర్నాటకలో సంచలనం రేపింది.
మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లాలో రాజు గౌడ్ అనే కూలీకి అదృష్టం వరించింది. జీవనోపాధి కోసం గనులను కౌలుకు తీసుకునే రాజు ప్రతి రోజూ మాదిరిగానే బుధవారం కూడా మట్టిని తవ్వుతున్నారు. ఆ సమయంలో ఆయనకు 19.22 క్యారట్ల వజ