Man Rapes Students | ఒక వ్యక్తి వాయిస్ యాప్ ద్వారా మహిళా ప్రొఫెసర్గా విద్యార్థినులతో మాట్లాడాడు. స్కాలర్షిప్ పొందేందుకు సహాయం చేస్తానని నమ్మించాడు. ఏడుగురు విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఒక బాధితు
steal from moving truck | కదులుతున్న లారీని ముగ్గురు వ్యక్తులు బైక్పై అనుసరించారు. ఇద్దరు వ్యక్తులు లారీపైకి ఎక్కారు. గూడ్స్ బాక్స్ దొంగిలించి రోడ్డుపై పడేశారు. ఆ తర్వాత చాలా నైపుణ్యంగా కదులుతున్న బైక్పైకి తిరిగి �
మధ్యప్రదేశ్ నర్సింగ్ కాలేజీ స్కామ్ కేసులో సీబీఐ సంచలన విషయాలు వెల్లడించింది. తనిఖీల తర్వాత అనుకూలమైన నివేదికలు ఇచ్చేందుకు తమ అధికారులు ప్రతి ఇన్స్టిట్యూట్ నుంచి రూ.2-10 లక్షలు తీసుకొన్నట్టు దర్యాప్
Flyover | మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాజ్గఢ్ (Rajgarh) జిల్లాలోని పచోర్ టౌన్ సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన బస్సు ఫ్లైవోవర్పై నుంచి కిందపడిపోయింది (Bus Falls From Flyover).
మధ్యప్రదేశ్లోని అశోక్నగర్ జిల్లాలో దళిత దంపతులను (Dalit Couple) స్తంభానికి కట్టేసి కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంతటితో ఆగకుండా వారికి చెప్పుల దండ వేసి ఊరేగించారని పోలీసులు తెలిపారు.
Drug Addict Beats Father To Death | డ్రగ్స్కు బానిసైన వ్యక్తి తన తండ్రిని బేస్బాల్ బ్యాట్తో కొట్టి చంపాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన తల్లిని కూడా అతడు కొట్టడంతో ఆమె గాయపడింది. ఆ తర్వాత ఇంటి నుంచి అతడు పారిపోయాడు.
Mohan Yadav | మధ్యప్రవేశ్ సీఎం మోహన్ యాదవ్ ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ను అసభ్య పదజాలంతో దూషించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో సీఎం మాట్లాడే తీరుపై కాంగ్రెస్ పార్టీ మండిపడ
Road Accident | ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఘటాబిళ్లౌడ్ సమీపంలో చోటు చేసుకున్నది.
బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్కు మధ్యప్రదేశ్ హైకోర్టు శనివారం నోటీసులు ఇచ్చింది. ఆమె రాసిన ‘కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ బైబిల్' పుస్తకం పేరుపై వివాదం నేపథ్యంలో వివరణ ఇవ్వాలని కోరింది.
Kareena Kapoor: బాలీవుడ్ నటి కరీనా కపూర్కు మధ్యప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 'కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ బైబిల్' అనే పుస్తకం రాసిన నటిపై కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. బుక్ టైటిల్లో బ�
కాంగ్రెస్ హామీలు శృతి మించుతున్నాయి. ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడమే లక్ష్యంగా హస్తం పార్టీ నోటికొచ్చిన హామీలన్నీ ఇస్తున్నది. ఓట్లు పడితే చాలు.. తర్వాత ఇచ్చేదా, చచ్చేదా అన్నట్టుగా ఉంది ఆ పార్టీ నేతల వ్య�
Bomb Attack | మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సెక్యూరిటీ మనీ ఇచ్చేందుకు నిరాకరించిన కారణంగా.. ఓ వ్యక్తి ఇంటిపై బాంబులతో దాడి (Bomb Attack) చేసి స్థానికులను భయబ్రాంతులకు గురి చేశాడు.