దేశంలో బీజేపీ కంచుకోటగా చెప్పే రాష్ర్టాల్లో మధ్యప్రదేశ్ ముందు వరుసలో ఉంటుంది. 1999 నుంచి అన్ని లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్పై బీజేపీ ఇక్కడ స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శిస్తున్నది.
Kamal Nath | మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ (Kamal Nath) మరోసారి కలకలం రేపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘జై శ్రీరామ్’ నినాదాలు చేశారు.
Bus Overturns | పోలింగ్ డ్యూటీలో పాల్గొన్న పోలీసులు ప్రయాణించిన బస్సు బోల్తా పడింది. (Bus Overturns) ఈ ప్రమాదంలో 21 మంది గాయపడ్డారు. వీరిలో 8 మంది పోలీస్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి.
Madhya Pradesh horror | మహిళను నెల రోజులుగా నిర్బంధించిన ఒక వ్యక్తి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అలాగే చిత్రహింసలకు గురి చేశాడు. నోటిలో కారం పోసి ఫెవీ క్విక్తో సీల్ చేశాడు. నరక యాతన అనుభవించిన ఆ మహిళ ఆసుపత్రిలో చి�
mayor Vikram Ahake | బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేత ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. పోలింగ్ రోజున యూ టర్న్ తీసుకున్నారు. నగరాన్ని అభివృద్ధి చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ వీడియో సందేశా�
Man Kills Son Of Live In Partner | సహజీవనం చేస్తున్న మహిళకు మరొకరితో సంబంధం ఉందని ఒక వ్యక్తి అనుమానించాడు. వేరుగా నివసిస్తున్న ఆమెపై పగపెంచుకున్నాడు. ఆ మహిళ కుమారుడ్ని దారుణంగా హత్య చేశాడు. పగులగొట్టిన బీర్ బాటిల్తో బాలుడ�
నక్సలైట్ల జాడ గురించి కచ్చితమైన సమాచారమిచ్చిన వారికి ఛత్తీస్గఢ్ పోలీసులు బంపర్ ఆఫర్ ప్రకటించారు. సరైన సమాచారం ఇచ్చిన వారికి పోలీస్ శాఖలో ఉద్యోగాలిస్తామని, రూ.5 లక్షల నగదు పారితోషికం కూడా ఇస్తామని క
బిల్లు కట్టకపోవడంతో కరెంటు కట్ చేయడానికి వెళ్లిన విద్యుత్ సిబ్బందిపై (Power Officials) మహిళలు దాడికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్లోని (Madhya Pradesh) రాజ్గఢ్ జిల్లాలో చోటుచేసుకున్నది.
Couple Performs Aarti to Police | ఫిర్యాదుపై దర్యాప్తులో నిర్లక్ష్యంపై దంపతులు వినూత్నంగా నిరసన తెలిపారు. పోలీస్ అధికారికి పూజలు చేయడంతోపాటు హారతి ఇచ్చారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది
కాంగ్రెస్ పార్టీని నమ్మితే నట్టేట్లో మునిగి పోయినట్టేనని, వందేండ్ల చరిత్ర గల ఆ పార్టీ తనకు నమ్మకద్రోహం చేసిందని మధ్యప్రదేశ్కు చెందిన మాజీ డిప్యూటీ కలెక్టర్ నిషా బంగ్రే తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మధ్యప్రదేశ్లోని (Madhya Pradesh) రేవా జిల్లాలో ఆరేండ్ల బాలుడు బోరు బావిలో పడిపోయాడు. అతడిని క్షేమంగా బయటికి తీసుకొచ్చేందుకు అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
Loksabha Poll: మధ్యప్రదేశ్లోని బీటుల్ నియోజకవర్గానికి చెందిన బీఎస్పీ అభ్యర్థి మృతిచెందాడు. దీంతో ఆ స్థానానికి లోక్సభ ఎన్నికను వాయిదా వేశారు. వాస్తవానికి ఏప్రిల్ 26వ తేదీన బీటుల్ స్థానానికి ఎన్నిక జ�
మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమవారం నిర్వహించ తలపెట్టిన ఎన్నికల ర్యాలీ సందర్భంగా సభ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన బ్యానర్పై కేంద్ర మంత్రి, బీజేపీ అభ్యర్థి ఫగ్గన్ సింగ్ కులస్థే ఫొటో కని�
Soldiers | మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జవాన్ల (Soldiers)తో వెళ్తున్న బస్సు కారును బలంగా ఢీ కొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో ముగ్గరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.