మధ్యప్రదేశ్కు చెందిన సోం డిస్టిలరీస్ కంపెనీ దేశంలో వివాదాస్పద మద్యం తయారీ కంపెనీల్లో ఒకటని పారిశ్రామిక నిపుణులు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కంపెనీ వ్యవస్థాపకుడైన జగదీశ్కుమార్ అరోరా (జేకే అ
మధ్యప్రదేశ్లోని ఛింద్వారాలో బుధవారం దారుణం జరిగింది. ఈ నెల 21న వివాహం చేసుకున్న వ్యక్తి కర్కశంగా తన భార్య సహా ఎనిమిది మందిని హత్య చేసి, తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
Heat Stroke | ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మధ్యప్రదేశ్లో వడదెబ్బకు ఇద్దరు పిల్లలు, ఒక ఆటో డ్రైవర్ మరణించారు. ఎండలకు తాళలేక గత రెండు రోజుల్లో మరో ఇద్దరు చనిపోయారు.
Madhya Pradesh: మధ్యప్రదేశ్లో ఓ వ్యక్తి తన కుటుంబానికి చెందిన 8 మందిని హత్య చేశాడు. ఆ తర్వాత అతను ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో పోలీసులు విచారణ చేపడుతున్నారు.
Crime | తమ ఇంటి ఆడబిడ్డపై లైంగిక వేధింపులు, దాడికి పాల్పడ్డ వారికి వ్యతిరేకంగా పోరాడటమే ఓ దళిత కుటుంబానికి శాపమైంది. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా కేసు వెనక్కు తీసుకోకపోవడం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ఏడా�
Exploitation Of Inmate | బాలికపై అత్యాచారం కేసులో విచారణ నిమిత్తం రిమాండ్లో ఉన్న యువకుడైన ఖైదీ లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాడు. జైలు పరిశీలనకు వచ్చిన న్యాయమూర్తికి దీని గురించి ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో జైలు గార్డ�
Man Rapes Students | ఒక వ్యక్తి వాయిస్ యాప్ ద్వారా మహిళా ప్రొఫెసర్గా విద్యార్థినులతో మాట్లాడాడు. స్కాలర్షిప్ పొందేందుకు సహాయం చేస్తానని నమ్మించాడు. ఏడుగురు విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఒక బాధితు
steal from moving truck | కదులుతున్న లారీని ముగ్గురు వ్యక్తులు బైక్పై అనుసరించారు. ఇద్దరు వ్యక్తులు లారీపైకి ఎక్కారు. గూడ్స్ బాక్స్ దొంగిలించి రోడ్డుపై పడేశారు. ఆ తర్వాత చాలా నైపుణ్యంగా కదులుతున్న బైక్పైకి తిరిగి �
మధ్యప్రదేశ్ నర్సింగ్ కాలేజీ స్కామ్ కేసులో సీబీఐ సంచలన విషయాలు వెల్లడించింది. తనిఖీల తర్వాత అనుకూలమైన నివేదికలు ఇచ్చేందుకు తమ అధికారులు ప్రతి ఇన్స్టిట్యూట్ నుంచి రూ.2-10 లక్షలు తీసుకొన్నట్టు దర్యాప్
Flyover | మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాజ్గఢ్ (Rajgarh) జిల్లాలోని పచోర్ టౌన్ సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన బస్సు ఫ్లైవోవర్పై నుంచి కిందపడిపోయింది (Bus Falls From Flyover).
మధ్యప్రదేశ్లోని అశోక్నగర్ జిల్లాలో దళిత దంపతులను (Dalit Couple) స్తంభానికి కట్టేసి కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంతటితో ఆగకుండా వారికి చెప్పుల దండ వేసి ఊరేగించారని పోలీసులు తెలిపారు.