Canal Land 'Disappears | మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నియోజకవర్గంలో కాలువ మాయమైంది. సాగునీటి కోసం ఏళ్ల కిందట రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన కాలువ భూమి ఆక్రమణలకు గురైంది.
Children Rescued | మద్యం ఫ్యాక్టరీలో పిల్లలు పని చేస్తున్నట్లు నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్సీపీసీఆర్)కు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో మద్యం తయారీ సంస్థపై రైడ్ చేశారు. సుమారు 50 మంది పిల్లలన�
Tractor Overturns | భక్తులను ఆలయానికి తీసుకెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు బాలికలు, ఇద్దరు మహిళలతో సహా నలుగురు మరణించారు. పిల్లలతో సహా 20 మంది గాయపడ్డారు.
Cholera | మధ్యప్రదేశ్లో కలరా వ్యాప్తి కలకలం రేపుతున్నది. సుమారు 80 మందికిపైగా ఈ వ్యాధి బారినపడ్డారు. కలరా వల్ల ఇద్దరు మరణించారు. భింద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఫూప్ నగరంలోని 5, 6, 7 వార్డుల్లో నీరు కలుషితమైంది. �
Rats in Hospital | ప్రభుత్వ ఆసుపత్రి వార్డులో ఎలుకలు తిరుగుతున్నాయి. దీంతో రోగులు ఆందోళన చెందారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో రోగుల కంటే ఎలుకలే ఎక్కువగా ఉన్నాయంటూ విమర్శ
Man returns home after last rites | రోడ్డు ప్రమాదానికిగి గురైన వ్యక్తిని గుర్తించిన ఒక కుటుంబం మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించింది. అయితే పెద్ద కర్మ ముందు రోజు ఆ వ్యక్తి తన కుటుంబానికి ఫోన్ చేశాడు. ఆ తర్వాత ఇంటికి తిరిగి �
Death Sentence: అత్తను 95 సార్లు కొడవలితో పొడిచి చంపిన కేసులో కోడలికి మరణశిక్షను విధించించి మధ్యప్రదేశ్ కోర్టు. 2022లో రేవా జిల్లాలో ఈ ఘటన జరిగింది.
Manne Krishank | రాష్ట్రంలో కాంగ్రెస్ ఆరు నెలల పాలన తుగ్లక్ను తలపిస్తున్నది అని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ విమర్శించారు. తెలంగాణ భవన్లో మన్నె క్రిశాంక్ మీడియాతో మాట్లాడారు.
Woman's Body Parts in Train | రైలులో వదిలేసిన రెండు బ్యాగుల్లో రెండు ముక్కలుగా నరికిన మహిళ మృతదేహాన్ని క్లీనింగ్ సిబ్బంది గుర్తించారు. దీని గురించి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నా�
Teen Girls Stab Each Other | ఒక యువతి స్విమ్మింగ్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో తీసిన స్నేహితురాలితో ఆమె ఘర్షణకు దిగింది. ఈ సందర్భంగా ఆ ఇద్దరు యువతులు కత్తులతో ఒకరినొకరు పొడుచుకున్నారు.
Railway Employee Family Dies | రైల్వే ఉద్యోగి కుటుంబం రైలు ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. రైల్వే ఉద్యోగి, అతడి భార్య, ఇద్దరు కుమార్తెల మృతదేహాలను రైలు పట్టాల వద్ద పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
మధ్యప్రదేశ్లో లోక్సభ ఎన్నికల 40 ఏండ్ల చరిత్రను బీజేపీ తిరగరాసింది. మొత్తం 29 లోక్సభ స్థానాల్ని కైవసం చేసుకుంది. 2024 లోక్సభ ఎన్నికల్లో కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, పాఘన్ సింగ్ కులస్తే, వీరేంద�