మధ్య ప్రదేశ్లోని సాగర్ జిల్లాలో శిథిలమైన ఇంటి గోడ కూలడంతో తొమ్మిది మంది బాలలు మరణించగా, ఇద్దరు గాయపడ్డారు. షాపూర్ గ్రామంలో ఆదివారం ఉదయం 8.30 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది. ఎమ్మెల్యే గోపాల్ భార్గవ మాట్లాడుత�
Children Killed | ఆలయం పక్కనున్న గోడ కూలడంతో 9 మంది పిల్లలు మరణించారు. మరి కొందరు చిన్నారులు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున�
Thieves Loot Bizman | కొందరు దొంగలు ఒక వ్యాపారి ఇంట్లోకి చొరబడ్డారు. దంపతులను నిద్ర లేపి తాళ్లతో కట్టేశారు. లాకర్ తాళాలు తీసుకున్నారు. లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, డబ్బు దోచుకున్నారు.
Tied Up Dogs | కొన్ని కుక్కలను తాళ్లతో కట్టేశారు. గోనె సంచుల్లో ఉంచి ఆటోలో వంతెన వద్దకు తీసుకొచ్చారు. ఆ కుక్కలను వంతెన పై నుంచి నదిలోకి పడేసేందుకు ప్రయత్నించారు. అయితే కొందరు వ్యక్తులు వారిని అడ్డుకున్నారు. గోనె �
Congress Leader Stabs Girlfriend | యువజన కాంగ్రెస్ నాయకుడు తన ప్రియురాలిని కత్తితో పొడిచాడు. ఆమె తనను మోసం చేసిందని ఆరోపించాడు. నీకు ఎంత మంది బాయ్ఫ్రెండ్స్ ఉన్నారు? అని ఆ మహిళను ప్రశ్నించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. �
మధ్య ప్రదేశ్లోని బుర్హాన్పూర్ జిల్లా నచంఖేదా గ్రామంలో ఓ మద్యం వ్యాపారి అతి తెలివిగా వ్యవహరించి అధికారులకు చిక్కాడు. “పగటి పూట ఇంగ్లిష్ నేర్చుకోండి” అని ఓ బ్యానర్ను అతని మద్యం దుకాణానికి కొంత దూరం�
మీనా బిసెన్ మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ జిల్లా చారెగావ్ గ్రామ సర్పంచ్. 47 ఏండ్ల మీనా ఎం.ఏ. ఆంగ్లం, సోషల్ వర్క్లో రెండు పోస్టు గ్రాడ్యుయేషన్ పట్టాలు అందుకున్నారు.
Bengaluru Murder: 24 ఏళ్ల బీహారీ అమ్మాయి బెంగుళూరు హాస్టల్లో మర్డర్ అయ్యింది. ఆమెను చంపిన వ్యక్తిని మధ్యప్రదేశ్లో అరెస్టు చేశారు. కృతి కుమారి హత్య కేసులో.. కర్నాటకలో సంచలనం రేపింది.
మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లాలో రాజు గౌడ్ అనే కూలీకి అదృష్టం వరించింది. జీవనోపాధి కోసం గనులను కౌలుకు తీసుకునే రాజు ప్రతి రోజూ మాదిరిగానే బుధవారం కూడా మట్టిని తవ్వుతున్నారు. ఆ సమయంలో ఆయనకు 19.22 క్యారట్ల వజ
Flooded Bridge | మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పొంగిపొర్లుతున్న వంతెనను (Flooded Bridge) దాటుతూ ఓ వ్యక్తి వరద ప్రవాహానికి కొట్టుకుపోయాడు (Man Swept away).
BJP MLA Threatens To Quit | మంత్రివర్గం నుంచి తొలగించడంపై బీజేపీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ అయిన తన భార్యతో కలిసి పార్టీకి రాజీనామా చేస్తామని బెదిరించారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది.
ఉత్తరాదిన పలు రాష్ర్టాల్లో ‘చాందీపురా’ వైరస్ తీవ్ర కలకలం రేపుతున్నది. ఒక్క గుజరాత్లో ఈ వైరస్ బారినపడి 32మంది చనిపోయారని గుజరాత్ ఆరోగ్యమంత్రి రుషికేష్ పటేల్ ఆదివారం ప్రకటించారు.
Girl Raped In Moving Car | ఒక బాలికను ముగ్గురు యువకులు కిడ్నాప్ చేశారు. కదులుతున్న కారులో ఒక వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మరో వ్యక్తి వీడియో రికార్డ్ చేశాడు. ఆ బాలికను బ్లాక్మెయిల్ చేయసాగారు. వారి మాట వినక
బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. తమ రాష్ట్ర పరిధిలో సీబీఐ ఏదైనా కేసును దర్యాప్తు చేయాలనుకుంటే ముందుగా తమ నుంచి రాతపూర్వక అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది.