మధ్యప్రదేశ్లోన్ జబల్పూర్లో (Jabalpur Express) పెను ప్రమాదం తప్పింది. ఇండోర్-జబల్పూర్ ఎక్స్ప్రెస్కు చెందిన రెండు బోగీలు పట్టాలు తప్పాయి. శనివారం ఉదయం జబల్పూర్ ఎక్స్ప్రెస్ ఇండోర్ నుంచి జబల్పూర్ వస�
Paralympics 2024 : పారాలింపిక్స్లో భారత క్రీడాకారులు రికార్డు స్థాయిలో పతకాలు సాధిస్తున్నారు. విశ్వక్రీడల చరిత్రలో అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్లో దేశానికి తొలిసారి పతకాలు రాగా.. తాజాగా జూడోలోనూ కపిల్ �
అవినీతి, అధికారుల అలసత్వంపై అనేక ఫిర్యాదులు చేసినా, తనకు న్యాయం జరగటం లేదంటూ మధ్యప్రదేశ్లో ఓ వ్యక్తి వినూత్న నిరసన చేపట్టాడు. వెయ్యి పేజీలతో ఫిర్యాదును రూపొందించిన అతడు, దాన్ని ఒంటికి చుట్టుకొని అర్ధనగ
మధ్యప్రదేశ్లోని సాత్నా జిల్లాలో కొందరు ఆకతాయిలు సుమారు 50 గోవుల్ని నదిలోకి తోసేశారు. ఈ ఘటనలో సుమారు 20 ఆవులు చనిపోయినట్టు తెలిసింది. నిందితులు ఆవుల్ని నదిలోకి తోస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్
Boys Rape Girl | నర్సింగ్ విద్యార్థిని ఫొటోలను మైనల్ బాలుడు మార్ఫింగ్ చేశాడు. తన స్నేహితుడితో కలిసి ఆమెను బెదిరించాడు. వారిద్దరూ కలిసి ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో ఇద్దరు యువకులన�
Monkey Funeral | విద్యుదాఘాతంతో ఒక కోతి మరణించింది. దీంతో చలించిపోయిన గ్రామస్తులు మనిషి మాదిరిగా అంత్యక్రియలు నిర్వహించారు. డీజే మ్యూజిక్ ఏర్పాటు చేయడంతోపాటు కొందరు డ్యాన్స్ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడ�
New Rules | న్యాయ ప్రక్రియ మరింత సజావుగా నిర్వహించేందుకు, ప్రభావవంతంగా ఉండేలా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కొత్త రూల్స్ అమలులోకి తీసుకువచ్చింది. ఇకపై సమన్లు, వారెంట్లను వాట్సాప్, ఈ-మెయిల్, టెక్స్ట్ మెస్సేజెస్
Digvijay Singh | వాతావరణంలో మార్పులతో దేశవ్యాప్తంగా వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా డెంగ్యూ, మలేరియా కేసులు భారీగా నమోదవుతున్నాయి. అలాగే, పెద్ద ఎత్తున జనం వైరల్ ఫీవర్స్తో బాధపడుతున్నారు. కర�
Train Derailed | ఇటీవల జరుగుతున్న రైలు ప్రమాదాలు ఆందోళన గురి చేస్తున్నాయి. ఇటీవల రైళ్లలు మంటలు చెలరేగడం, పట్టాలు తప్పిన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇదే క్రమంలో తాజాగా మధ్యప్రదేశ్లో మరో రైలు ప్రమాదం చోటు చేసుకున్�
Madhya Pradesh: బంగ్లాదేశ్లో రాజకీయ అనిశ్చితి.. మధ్యప్రదేశ్కు భారీ నష్టాన్ని మిగుల్చుతోంది. ఆ రాష్ట్రంలో ఉన్న ఆవాల పరిశ్రమ ఎగుమతులు నిలిచిపోయాయి. నెలలోనే దాదాపు 150 కోట్ల నష్టం వచ్చింది. 20వేల మంది జీవి
జీవితాన్ని విలాసంగా గడపాలనుకున్న ఓ పదో తరగతి విద్యార్థి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసే అభ్యర్థులనే బురిడీ కొట్టించాడు. లీకైన మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీసెస్ పరీక్ష (ప్రిలిమ్స్) ప్రశ్నపత్రా�
మధ్య ప్రదేశ్లోని సాగర్ జిల్లాలో శిథిలమైన ఇంటి గోడ కూలడంతో తొమ్మిది మంది బాలలు మరణించగా, ఇద్దరు గాయపడ్డారు. షాపూర్ గ్రామంలో ఆదివారం ఉదయం 8.30 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది. ఎమ్మెల్యే గోపాల్ భార్గవ మాట్లాడుత�