Worms In Antibiotic Syrup | ప్రభుత్వ ఆసుపత్రిలో ఇచ్చిన పిల్లల యాంటీబయాటిక్ సిరప్లో పురుగులు కనిపించాయి. ఇది చూసి ఒక చిన్నారి తల్లి షాక్ అయ్యింది. ఆ యాంటీబయాటిక్ సిరప్ బాటిల్ను ఆసుపత్రికి తీసుకువచ్చి ఫిర్యాదు చేసింద
Muslim woman cop shouts Jai Shri Ram | హైకోర్టు సీనియర్ న్యాయవాది, ముస్లిం మహిళా పోలీస్ అధికారిణి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆమె సనాతన వ్యతిరేకి అని ఆయన ఆరోపించారు. ‘జై శ్రీరామ్’ నినాదాలు చేశారు. అయితే ముస్లిం మహిళా పోలీస్ �
జల్ జీవన్ మిషన్(జేజేఎం) కింద మౌలిక సౌకర్యాల కల్పనా సంస్థలకు పెండింగ్లో ఉన్న వేలాది కోట్ల బకాయిలను విడుదల చేయడానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆ�
(student thrashed by police | ఒక విద్యార్థిని పోలీసులు చుట్టుముట్టారు. అతడి చొక్కా విప్పించి కర్రతో దారుణంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన ఆ యువకుడు మరణించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Man Made To Wash Brahmin's Feet | కుల వివక్షకు సంబంధించిన షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. బ్రాహ్మణ వ్యక్తిని అవమానించినందుకు ప్రాయశ్చిత్తంగా వెనుకబడిన తరగతుల కమ్యూనిటీ (ఓబీసీ)కి చెందిన వ్యక్తితో అతడి పాదాలు కడిగించి ఆ
మధ్యప్రదేశ్కు చెందిన ఓ వార్త ఇటీవల జాతీయస్థాయిలో చర్చనీయాంశమైంది. ఒక కానిస్టేబుల్ పోస్టుకు 42 మంది పీహెచ్డీ స్కాలర్లు సహా 13,000 మంది దరఖాస్తు చేసుకోవడమే ఆ వార్త సారాంశం. ఈ అంకెలు క్షణకాలం పాటు ఆశ్చర్యం కల
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో గురువారం లోకాయుక్త చేసిన సోదాల్లో ప్రజా పనుల శాఖ రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ జీపీ మెహ్రాకు నమ్మశక్యం కాని రీతిలో ఆస్తులున్నట్టు గుర్తించారు. రూ.లక్షల కొద్ద్దీ డబ్బు, కిలోల కొద�
Karwa Chauth | కర్వాచౌత్ (Karwa Chauth) రోజున ఓ మహిళ తన భర్తకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది. అనారోగ్యంతో బాధపడుతున్న తన భర్తకు కిడ్నీ (kidney) దానం చేసి పునర్జన్మనిచ్చింది.
డబుల్ ఇంజిన్ సర్కార్తో అభివృద్ధి పరుగులు అని గొప్పలు చెప్పుకునే బీజేపీ పాలించే రాష్ర్టాలు ఎటువంటి దుస్థితిలో ఉన్నాయో ఈ ఉదంతమే రుజువు చేస్తుంది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో పోలీసు కానిస్టేబుల్ నియ�
Man molests woman's body | మార్చురీలో ఉంచిన మహిళ మృతదేహంపై ఒక వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. మృతదేహాన్ని పక్కకు తీసుకెళ్లి లైంగిక చర్యకు పాల్పడ్డాడు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించడంతో ఈ విషయం బయటపడింది.
Cough Syrup Case | మధ్యప్రదేశ్లో దగ్గు సిరప్ మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. 24 గంటల్లో మరో ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు మధ్యప్రదేశ్లో కాఫ్ సిరప్ మరణాలు 20కి చేరాయి. చింద్వారాలో 17 మంది, పంధుర్నాలో �
దగ్గు మందు తయారీపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ర్టాలను ఆదేశించింది. ఆ శాఖ ఆదివారం అత్యవసరంగా అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖల కార్యదర్శులు, డ్రగ్ కంట
మధ్యప్రదేశ్లోని చింద్వారాలో 11 మంది చిన్నారుల మృతికి కారణమైన దగ్గు మందు రాసిన డాక్టర్ను పోలీసులు అరెస్టు చేశారు. కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ (Coldrif syrup) తాగిన పక్షం రోజుల్లోనే చిన్నారులు కిడ్నీ ఫెయిల్ అయి మృత