Man Rapes Daughter For 4 Years | కూతురుపై తండ్రి నాలుగేళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ యువతి తన తల్లితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఇంటి నుంచి పరారైన ఆ వ్యక్తి కోసం పోలీసులు వెతుకుతున్నారు. పలు సె
Hospital | మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ ఆసుపత్రి (Hospital)లో దయనీయ స్థితి నెలకొంది. అక్కడ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (Intensive Care Unit)లో గత కొన్ని నెలలుగా ఏసీలు పనిచేయడం లేదు.
మధ్యప్రదేశ్లోని మైహార్లో ఘోర రోడ్డు ప్రమాదం (Accident) జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు రోడ్డు పక్కన ఆగిఉన్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 24 మంది గాయపడ్డారు.
Students Electrocuted | ప్రభుత్వ హాస్టల్లోని వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తున్న విద్యార్థులు విద్యుదాఘాతానికి గురయ్యారు. దీంతో ఇద్దరు స్టూడెంట్స్ అక్కడికక్కడే మరణించారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్�
బీజేపీ పాలిత మధ్య ప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో కనీసం ఒక విద్యార్థి కూడా చేరని సర్కారు బడుల సంఖ్య 5,500కుపైనే ఉండటం అధ్వాన్న స్థితికి అ�
Railway staffer detained | సైనికులతో కూడిన ప్రత్యేక రైలు వెళ్తుండగా రైలు పట్టాల వద్ద డిటోనేటర్లు పేలాయి. వీటిని చోరీ చేసిన రైల్వే సిబ్బంది ఈ సంఘటనకు పాల్పడినట్లు దర్యాప్తులో తెలిసింది. ఈ నేపథ్యంలో రైల్వే పోలీసులు అతడ్న�
దేశంలో షెడ్యూల్డ్ కులాల వారిపై 2022లో జరిగిన మొత్తం దౌర్జన్యం కేసులలో 97.7 శాతం కేసులు 13 రాష్ర్టాలలోనే చోటుచేసుకున్నాయి. వీటిలో యూపీ అగ్రస్థానంలో ఉండగా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ తర్వాతి స్థానాల్లో ఉన్నట్టు
కొడవలికి, కలానికి మధ్య ఏదో ఒకటి మాత్రమే ఎంచుకునే అవకాశం వస్తే... తాత్కాలిక ఉపాధి గురించి ఆలోచించే వాళ్లయితే కొడవలినే పట్టుకుంటారు. కలాన్ని పట్టించుకునే అవకాశం తక్కువ. కానీ మధ్యప్రదేశ్ రాష్ర్టానికి చెంద�
ఎక్కడికక్కడ పగుళ్లు ఏర్పడిన ఈ ఎలివేటెడ్ రోడ్డు మధ్యప్రదేశ్లోని సియోని జిల్లాలో ఉంది. 44వ జాతీయ రహదారిపై రూ.960 కోట్లతో కేంద్రం నిర్మించింది. ఇక్కడి పెంచ్ టైగర్ రిజర్వ్లో కింది నుంచి వన్యప్రాణులు వెళ్�
7 Killed In Wall Collapse | భారీ వర్షాలకు ఇంటి గోడ కూలింది. ఆ ఇంట్లో నిద్రించిన 9 మంది కుటుంబ సభ్యులు శిథిలాల కింద చిక్కుకున్నారు. వారిలో ఇద్దరు వ్యక్తులను స్థానికులు కాపాడారు. ఇద్దరు పిల్లలతో సహా ఏడుగురు మరణించారు.
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో (Indore) దారుణం చోటుచేసుకుది. స్నేహితురాళ్లతో కలిసి బయటకు వెళ్లిన ట్రైనీ ఆర్మీ అధికారులపై (Trainee Army Officers) దుండగులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. వారిని నిలువునా దోచేశారు. అంతటితో
అమెరికాను కనుగొన్నది క్రిస్టోఫర్ కొలంబస్ కాదని, భారతీయ పూర్వీకులేనని మధ్యప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఇందర్సింగ్ పర్మార్ వ్యాఖ్యానించారు. భారత్ను కనుగొన్నది వాస్కోడిగామా అన్నది కూడా తప్పేనని అన్�
Jackal Attacks Men | ఉత్తరప్రదేశ్ ప్రజలను తోడేళ్లు భయాందోళనకు గురి చేస్తుండగా మధ్యప్రదేశ్లో నక్కలు చెలరేగిపోతున్నాయి. గ్రామంలోని రోడ్డు పక్కన కూర్చొన్న ఇద్దరు వ్యక్తులపై ఒక నక్క దాడి చేసింది. అయితే దాని బారి నుం�