Car Showroom vandalized | కార్ షోరూమ్ వద్ద ఘర్షణ జరిగింది. దీంతో కొందరు వ్యక్తులు విధ్వంసం సృష్టించారు. మేనేజర్, సిబ్బందిపై దాడి చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత కుమారుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇష్టారీతిన, మొండిగా ప్రవర్తిస్తున్న విద్యార్థిని మందలించిన ప్రిన్సిపాల్ దారుణ హత్యకు గురయ్యారు. మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలో ఉన్న ధమోరా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ దారుణం జరిగింది.
Student Shoots Principal Dead | స్కూల్ ప్రిన్సిపాల్ను ఒక విద్యార్థి కాల్చి చంపాడు. ఆ తర్వాత మరో విద్యార్థితో కలిసి ఆయన బైక్పై పారిపోయాడు. కాల్పుల శబ్దానికి స్కూల్లోని టీచర్లు, స్టూడెంట్లు భయాందోళన చెందారు.
మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్లోకి మరో రెండు చీతాలు (Cheetah) అడుగుపెట్టాయి. అంతర్జాతీయ చీతా దినోత్సవం సందర్భంగా అగ్ని, వాయు అనే రెండు మగ చీతాలను నేషనల్ పార్కులోకి బుధవారం విడుదల చేశారు.
మధ్యప్రదేశ్లోని హైకోర్టులో నెమ్మదిగా పనిచేస్తున్నారంటూ ఆరుగురు మహిళా న్యాయమూర్తులను విధుల నుంచి తొలగించడంతో పాటు వారి పునర్నియామకానికి తిరస్కరించడం పట్ల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
Principal Forces Teacher To Drink Alcohol | స్కూల్లో టీచర్గా పని చేస్తున్న మహిళను ప్రిన్సిపాల్ వేధించాడు. మద్యం సేవించిన అతడు తనతో కలిసి మందు తాగాలని, సిగరెట్ కాల్చాలని బలవంతం చేశాడు. తన మాట వినని ఆమెను మరునాడు స్కూల్లో అవమాన�
Teacher Falsely Cites Student's Death | విద్యార్థి మరణించినట్లు చెప్పి ఒక ఉపాధ్యాయుడు సెలవు తీసుకున్నాడు. ఆ బాలుడి అంత్యక్రియలకు వెళ్తున్నట్లు రిజిస్టర్లో పేర్కొన్నాడు. ఈ విషయం ఆ విద్యార్థి తండ్రి దృష్టికి వెళ్లింది. దీంతో షా
Flame Torch Procession | కాగడాల ర్యాలీలో అపశృతి జరిగింది. ఊరేగింపు తర్వాత మండుతున్న కాగడాలను పట్టుకున్న వారు వాటిని ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఈ సంఘటనలో మహిళలు, పిల్లలతో సహా 30 �
పదహారేండ్ల బాలికను కిడ్నాప్ చేసిన ఇద్దరు వ్యక్తులు కదులుతున్న అంబులెన్స్లో ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. మధ్యప్రదేశ్లోని మౌగంజ్ జిల్లాలో జరిగిందీ ఘటన.
Girl Gang Raped | అంబులెన్స్లో ఒక బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. (Girl Gang Raped) డ్రైవర్, అతడి స్నేహితుడు ఆమెను కిడ్నాప్ చేశారు. కదులుతున్న అంబులెన్స్లో అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో ఆ ఇద్దరు న�
మధ్యప్రదేశ్లోని విజయ్పూర్ శాసన సభ స్థానం ఉప ఎన్నికల పోలింగ్ తర్వాత హింస చెలరేగింది. బుధవారం పోలింగ్ ముగిసిన తర్వాత గోహ్తా గ్రామంలోని దళితుల ఇండ్లకు దుండగులు నిప్పు పెట్టారు.
Dalit Village Set On Fire | ఉప ఎన్నిక పోలింగ్ తర్వాత హింస జరిగింది. రెండు వర్గాల మధ్య ఘర్షణ నేపథ్యంలో దళిత గ్రామంలోని ఇళ్లకు నిప్పుపెట్టారు. భయాందోళన చెందిన దళితులు స్థానిక పోలీస్ స్టేషన్లో తలదాచుకున్నారు.