బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో మహిళలకు భద్రత కరువైంది. రెండు రోజుల వ్యవధిలో చోటుచేసుకున్న రెండు లైంగికదాడి ఘటనలు రాష్ట్రంలో సంచలనం రేపాయి. రేవాలో సోమవారం దేవాలయం సమీపంలో పిక్నిక్కు వెళ్లిన యువ దంపతులపై
women raped | వేర్వేరు చోట్ల ఇద్దరు మహిళలపై అత్యాచారం జరిగింది. కొత్తగా పెళ్లైన యువతిపై కొందరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అలాగే మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న మహిళపై లైంగిక దాడి జరిగింది. మధ్�
Leopard Attack: మధ్యప్రదేశ్లోని షాదోల్ అటవీ ప్రాంతంలో ముగ్గురిపై ఓ చిరుత అటాక్ చేసింది. పిక్నిక్కు వెళ్లిన ఫ్రెండ్స్పై అది దాడి చేసింది. చిరుతను రెచ్చగొట్టడంతో.. అది ప్రతిదాడికి దిగింది.
Beard | అబ్బాయిలు గడ్డంతో బాగుంటారా? గడ్డం లేకుండా క్లీన్ షేవ్తో అందంగా కనిపిస్తారా? ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న! అబ్బాయిలు గడ్డం పెంచుకుంటేనే అందంగా ఉంటారని చాలామంది అమ్మాయిలు చెబుతుంటారు.
ఫెమీనా మిస్ ఇండియా వరల్డ్ 2024 పోటీల్లో మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి చెందిన నిఖితా పోర్వాల్ విజేతగా నిలిచి కిరీటం దక్కించుకుంది. దాద్రా అండ్ నాగర్ హవేలికి చెందిన రేఖా పాండే, గుజరాత్కు చెందిన ఆయుషి ధో
Girl Jumps Off Building | ఒక యువతి బిల్డింగ్ పైనుంచి దూకింది. కింద ఉన్న టెర్రస్పై ఆమె పడింది. గమనించిన స్థానికులు ఆ యువతిని అక్కడ నుంచి కిందకు దించి కాపాడారు. గాయపడిన ఆమెను హాస్పిటల్కు తరలించారు. ఈ వీడియో క్లిప్ సోషల్�
Boy Dies Of DJ Music | డీజే మ్యూజిక్కు బాలుడు బలయ్యాడు. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు. హాస్పిటల్కు తరలించగా గుండెపోటుతో మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ విషయం తెలిసి ఆ బాలుడి తల్లిదండ్రులు తల్లడిల్లిపో�
Traffic Constable Dragged On Car's Bonnet | డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ను ఒక కారు ఢీకొట్టింది. కారు బానెట్పై ఆయన పడినప్పటికీ ఆ వాహనాన్ని డ్రైవర్ ఆపలేదు. సుమారు వంద మీటర్ల దూరం వరకు అలాగే ఈడ్చుకెళ్లాడు. చివరకు ఒక మలుపు వద�
Man Rapes Daughter For 4 Years | కూతురుపై తండ్రి నాలుగేళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ యువతి తన తల్లితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఇంటి నుంచి పరారైన ఆ వ్యక్తి కోసం పోలీసులు వెతుకుతున్నారు. పలు సె
Hospital | మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ ఆసుపత్రి (Hospital)లో దయనీయ స్థితి నెలకొంది. అక్కడ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (Intensive Care Unit)లో గత కొన్ని నెలలుగా ఏసీలు పనిచేయడం లేదు.
మధ్యప్రదేశ్లోని మైహార్లో ఘోర రోడ్డు ప్రమాదం (Accident) జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు రోడ్డు పక్కన ఆగిఉన్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 24 మంది గాయపడ్డారు.
Students Electrocuted | ప్రభుత్వ హాస్టల్లోని వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తున్న విద్యార్థులు విద్యుదాఘాతానికి గురయ్యారు. దీంతో ఇద్దరు స్టూడెంట్స్ అక్కడికక్కడే మరణించారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్�
బీజేపీ పాలిత మధ్య ప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో కనీసం ఒక విద్యార్థి కూడా చేరని సర్కారు బడుల సంఖ్య 5,500కుపైనే ఉండటం అధ్వాన్న స్థితికి అ�