భారత క్రికెట్ జట్టు (Team India) 12 ఏండ్ల తర్వాత చాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకున్నది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ను మట్టికరిపించి ముచ్చటగా మూడోసారి ‘చాంపియన్స్’గా (Champions Trophy) నిలిచింది. దీంతో �
Man Kills Wife, Dies By Suicide | ఒక వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. ఆపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ వ్యక్తి మరణంపై అతడి తాత తీవ్ర మనస్తాపం చెందాడు. మనవడి చితిపైకి దూకి సజీవ దహనమయ్యాడు. దీంతో మహిళ హత్య, ఇద్దరు వ్యక్తుల ఆత్మహత్యలప�
Gold Hunt | మొఘల్ కాలం నాటి కోట ప్రాంతంలో బంగారు గని ఉన్నట్లు చావా సినిమాలో చూపించారు. ఈ నేపథ్యంలో బంగారం కోసం ఆ ప్రాంతంలో తవ్వకాలు జోరందుకున్నాయి. రాత్రి వేళ గుంపులుగా వచ్చిన జనం టార్చిలైట్ వెలుతురులో అక్కడ త�
Mohan Yadav | బలవంతపు మత మార్పిడిని సహించబోమని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ అన్నారు. నిందితులకు మరణశిక్ష పడేలా చేస్తామని హెచ్చరించారు. దీని కోసం తమ ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకువస్తుందని చెప్పారు.
Madhya Pradesh : కోమాలో ఉన్న వ్యక్తి.. ఐసీయూ నుంచి బయటకు వచ్చి రోడ్డుపై ధర్నా చేశాడు. డబ్బుల కోసం ఆస్పత్రి తనను ఐసీయూలో ఉంచినట్లు ఆరోపించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని రత్ల్నాంలో జరిగింది.
చదువు మానేయాలని భార్యను భర్త బలవంతపెట్టడం క్రూరత్వమేనని మధ్య ప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. అర్ధాంతరంగా చదువు మానేయాలని భార్యను బలవంతపెట్టడం, లేదా, చదువుకోవడాన్ని కొనసాగించలేని పరిస్థితిని సృష్ట�
Man Steals From Biker’s Pocket | ఒక వ్యక్తి బ్యాంకులో డబ్బులు డ్రా చేశాడు. తన కుమారుడితో కలిసి బైక్పై ఇంటికి వెళ్తున్నాడు. వారిని అనుసరించిన దొంగ, ఆ వ్యక్తి జేబులో ఉన్న రూ.50 వేలు చోరీ చేశాడు. తన అనుచరుడితో కలిసి మరో బైక్పై పా
ప్రభుత్వాన్ని యాచించడం ప్రజలకు అలవాటైపోయిందని బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ మంత్రి ప్రహ్లాద్సింగ్ పటేల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యాచించడం మాని, దేశం కోసం తమ జీవితాలను త్యాగాలు చేసిన మహనీయుల చరిత్ర
Prahlad Patel | కేంద్ర మాజీ మంత్రి, మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి ప్రహ్లాద్ పటేల్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజలు యాచించే అలవాటు పెంచుకున్నారని అన్నారు. ప్రజా సమస్యల వినతులను ‘భిక్షాటన’గా ఆయన అభివర్ణించారు.
మధ్యప్రదేశ్లోని శివపురిలో 17 ఏళ్ల బాలుడు అత్యంత కిరాతకంగా వ్యవహరించాడు. ఐదేండ్ల బాలికపై అఘాయిత్యం చేసి, ఆమె తలను అనేకసార్లు గోడకు మోదాడు. అతనిని అరెస్ట్ చేసి, మైనర్గా పరిగణించి, విచారిస్తున్నారు.
ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ (హెచ్5ఎన్1) మన దేశంలో మొదటిసారి పెంపుడు పిల్లుల్లో కనిపించింది. మధ్యప్రదేశ్లోని ఛిం ద్వారా జిల్లాలో ఈ కేసులు నమోదవడంతో బర్డ్ ఫ్లూ మానవులకు కూడా సోకుతుందేమోననే ఆందోళన ప్ర
మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ జిల్లాలో బుధవారం పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ముగ్గురు మహిళలు. ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగినట
Farmer Collapses | చేతికి అందివచ్చిన పంటను అధికారులు నాశనం చేశారు. ట్రాక్టర్లతో చేనును ధ్వంసం చేశారు. రైతు, అతడి భార్య వేడుకున్నప్పటికీ అధికారులు వినిపించుకోలేదు. దీంతో కోతకు వచ్చిన పంట నాశనం కావడం చూసి తట్టుకోలేక �
Madhya Pradesh: ప్రియాంక అనే మహిళ దివ్యాంగ కోటాలో జాబ్ కొట్టింది. కానీ ఆమె ఓ ఈవెంట్లో ఫుల్ డ్యాన్స్ చేసింది. దీంతో మధ్యప్రదేశ్ సర్కారు ఆమెపై ఎంక్వైరీకి ఆదేశించింది. తనకు 45 శాతం డిజైబులిటీ ఉందని ప్రియాంక చ�