మధ్యప్రదేశ్లో ప్రధానంగా భోపాల్లో ఉన్న బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పటౌడీ కుటుంబానికి చెందిన రూ.15,000 కోట్ల విలువైన పూర్వీకుల ఆస్తులు కేంద్ర ప్రభుత్వం హస్తగతం కానున్నాయి. ఈ ఆస్తులపై ఉన్న స్టే ఉత్తర్వు�
Woman, Daughter Tied and Thrashed | ఒక మహిళ ఆమె కుమార్తె పట్ల కొందరు వ్యక్తులు దారుణంగా ప్రవర్తించారు. కింద పడేసి, స్తంభానికి కట్టేసి వారిని కొట్టారు. ఈ విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని ఆ మహిళలను కాపాడారు.
Dog revenge | కారు తనకు తగలడంతో ఆ కుక్క ఆగ్రహించింది. కారు తనకు కనపడకుండా పోయేవరకు గట్టిగా అరుస్తూ వెంబడించింది. ఘోషి కుటుంబం వివాహానికి హాజరై అర్ధరాత్రి ఒంటిగంటకు ఇంటికి చేరుకుంది. వారు కారును ఇంటి ముందు పార్కు
Son Suicide, Mother Dies OF Heart Attack | ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి అతడి తల్లి గుండెపోటుతో మరణించింది. తల్లి, కుమారుడు మరణించిన సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్య�
Traffic Cop Kicks Man | ఒక వ్యక్తిపై ట్రాఫిక్ పోలీస్ జులుం ప్రదర్శించాడు. అతడ్ని లాగి కిందపడేశాడు. పైకి లేచిన ఆ వ్యక్తి చెంపపై కొట్టాడు. కాలితో తన్నాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ ట్�
నిర్మల్ జిల్లాలో జరిగిన కారు ప్రమాదంలో (Accident) ఇద్దరు మధ్యప్రదేశ్ వాసులు మృతిచెందారు. మధ్యప్రదేశ్కు చెందిన పలువురు కారులో శ్రీశైలం వెళ్తున్నారు. ఈ క్రమంలో నిర్మల్ జిల్లా మావడ మండలం బూర్గుపల్లి వద్ద జా�
Offer | యువ బ్రాహ్మణ దంపతులకు (Brahmin couples) మధ్యప్రదేశ్ (Madhyapradesh) ప్రభుత్వ బోర్డు వినూత్న ఆఫర్ ఇచ్చింది. బ్రాహ్మణ యువ జంటలు నలుగురు పిల్లలను కంటే రూ.లక్ష బహుమతిగా ఇస్తామని ప్రకటించింది.
పెండ్లి చేసుకొమ్మని ఒత్తిడి చేసినందుకు సహజీవనం చేస్తున్న మహిళను ఓ వ్యక్తి హత్య చేసి శవాన్ని రిఫ్రిజిరేటర్లో దాచిన దారుణం మధ్యప్రదేశ్లోని దేవస్లో వెలుగు చూసింది. ఎనిమిది నెలలుగా ఫ్రిజ్లో దాచి ఉంచడ�
Madhya Pradesh: 8 నెలలుగా ఫ్రిడ్జ్లో ఉన్న మహిళ శవాన్ని పోలీసులు గుర్తించారు. మధ్యప్రదేశ్లో ఈ ఘటన జరిగింది. సహజీవనం చేస్తున్న మహిళను ఓ వ్యక్తి చంపి.. ఆమె శవాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాడు.
Pigeons Killed | పొరుగింటి మహిళ పావురాలు పెంచడంపై ఒక వ్యక్తి ఆగ్రహించాడు. ఈ గొడవ నేపథ్యంలో 28 పావురాలను దారుణంగా చంపాడు. ఆ మహిళ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ఆ వ్యక్తి కోసం వెతుకుతున్నారు.
యూనియన్ కార్బైడ్ నుంచి 337 టన్నుల ప్రమాదకర వ్యర్థాల దహనానికి వ్యతిరేకంగా మధ్యప్రదేశ్లోని పీతంపుర్లో ఇద్దరు వ్యక్తులు ఆత్మాహుతికి యత్నించడంతో శుక్రవారం పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పీతంపుర్
ఇద్దరు కవల సోదరులు చాకచక్యంగా పోలీసుల కళ్లుగప్పి దొంగతనాలు చేశారు. ఒకరు దొంగతనం చేస్తూ ఉంటే, మరొకరు అదే సమయంలో వేరొక చోట ఉన్నట్టు పోలీసులను నమ్మించేలా సీసీటీవీలో రికార్డయ్యేలా ప్రవర్తించేవారు.
Twin brothers' robbery trick | ఒకే పోలిక ఉన్న కవల సోదరులు చోరీలకు పాల్పడుతున్నారు. ఒకరు దొంగతనం చేయగా మరొకరు సీసీటీవీ ఆధారాలు సృష్టిస్తున్నారు. పోలీసులను బురిడీ కొట్టించి తప్పించుకుంటున్నారు. చివరకు ఒక చోరీ కేసులో కవల సోద�