మహా కుంభమేళాకు వెళ్లిన నగర వాసుల వాహనం మధ్యప్రదేశ్లోని జబల్పూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. మినీ బస్సులో రెండు రోజుల క్రితం నాచారం నుంచి బంధువులు, స్నేహితులు కలిసి 9 మంది వరకు వెళ్లారని స్థాన�
మహా కుంభమేళా యాత్రలో విషాదం చోటు చేసుకున్నది. పుణ్యస్నానం చేసుకొని తిరిగి వస్తున్న భక్తులను ట్రక్కు రూపం లో మృత్యువు కబళించింది. మధ్యప్రదేశ్లో మంగళవారం ఉదయం జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు తెలంగ�
Maha Kumbh | మధ్యప్రదేశ్లో (Madhya Pradesh) ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కుంభమేళా నుంచి తిరిగి వస్తున్న యాత్రికుల బస్సు జబల్పూర్ (Jabalpur) జిల్లాలోని జాతీయ రహదారిపై ఓ ట్రక్కును బలంగా ఢీ కొట్టింది.
Woman Sarpanch | ఒక మహిళా సర్పంచ్ ఆ హక్కులను ఒక వ్యక్తికి అప్పగించింది. ఇకపై సర్పంచ్ అధికారాన్ని ఆ గ్రామస్తుడు నిర్వహిస్తాడని పేర్కొంది. దీనికి సంబంధించిన ఒప్పందం గురించి స్టాంప్ పేపర్పై వారిద్దరూ సంతకాలు చే�
Fighter Jet Crashes | మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలో ఘోర ప్రమాదం సంభవించింది. వైమానిక దళానికి చెందిన ఓ యుద్ధ విమానం ఒక్కసారిగా కూలిపోయింది (Fighter Jet Crashes).
మధ్యప్రదేశ్లోని మరో జిల్లాలో భిక్షాటనపై నిషేధం విధించారు. కొద్ది రోజుల క్రితం ఇండోర్ జిల్లాలో భిక్షాటనను నిషేధించగా తాజాగా భోపాల్తోపాటు జిల్లా వ్యాప్తంగా నిషేధం విధించారు.
Kuno National Park | మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్ మరో రెండు చిరుతలకు స్వాగతం పలికింది. ఆడ చిరుత వీర మంగళవారం రెండు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ సీఎం డాక్టర్ మోహన్ యాదవ్ సోషల్ మీడియా �
Man Demands Half Of Father's Body | తండ్రి మరణ వార్త తెలుసుకున్న పెద్ద కుమారుడు గ్రామానికి చేరుకున్నాడు. తండ్రి చివరి కోరిక మేరకు దహన సంస్కారాలు చేస్తానన్న తమ్ముడితో గొడవ పడ్డాడు. ఈ నేపథ్యంలో తండ్రి మృతదేహాన్ని సగానికి కోసి �
CRPF Jawan Kills Wife, Shoots Himself | సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) జవాన్ తన భార్యను గన్తో కాల్చి చంపాడు. ఆ తర్వాత తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్య�
Auto Driver Kills Police | ఊరికి వెళ్తున్న పోలీస్ అధికారిని ఆటో డ్రైవర్ హత్య చేశాడు.
మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు ఈ హత్యపై దర్యాప్తు చేశారు. నిందితుడ్ని ఆటో డ్రైవర్గా గుర్తించి అరెస్ట్ చేశారు.
Maha Kumbh : మహాకుంభ్కు వెళ్తున్న భక్తుల రైళ్లపై అటాక్ జరిగింది. మధ్యప్రదేశ్లోని చతర్పుర్, హర్పల్పుర్ రైల్వే స్టేషన్లో రాళ్లతో దాడి చేశారు. డోర్లు తీయడం లేదని ఫ్లాట్ఫామ్పై ఉన్న ప్యాసి
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహా దాదాపు రాష్ట్ర మంత్రివర్గం మొత్తం ఇండోర్కు వెళ్లింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఏఐసీసీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జన్మస్థలమైన మధ్యప్రదేశ్లో�
గంగా నదిలో మునిగితే పేదరికం అంతమవుతుందా, ఆకలి కడుపులు నిండుతాయా అని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. సోమవారం మధ్యప్రదేశ్లోని మహూలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ‘జై బాపూ, �
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రివర్గం సోమవారం మధ్యప్రదేశ్ వెళ్లనున్నారు. రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్నందున నేపథ్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జన్మస్థలమ�