Railway staffer detained | సైనికులతో కూడిన ప్రత్యేక రైలు వెళ్తుండగా రైలు పట్టాల వద్ద డిటోనేటర్లు పేలాయి. వీటిని చోరీ చేసిన రైల్వే సిబ్బంది ఈ సంఘటనకు పాల్పడినట్లు దర్యాప్తులో తెలిసింది. ఈ నేపథ్యంలో రైల్వే పోలీసులు అతడ్న�
దేశంలో షెడ్యూల్డ్ కులాల వారిపై 2022లో జరిగిన మొత్తం దౌర్జన్యం కేసులలో 97.7 శాతం కేసులు 13 రాష్ర్టాలలోనే చోటుచేసుకున్నాయి. వీటిలో యూపీ అగ్రస్థానంలో ఉండగా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ తర్వాతి స్థానాల్లో ఉన్నట్టు
కొడవలికి, కలానికి మధ్య ఏదో ఒకటి మాత్రమే ఎంచుకునే అవకాశం వస్తే... తాత్కాలిక ఉపాధి గురించి ఆలోచించే వాళ్లయితే కొడవలినే పట్టుకుంటారు. కలాన్ని పట్టించుకునే అవకాశం తక్కువ. కానీ మధ్యప్రదేశ్ రాష్ర్టానికి చెంద�
ఎక్కడికక్కడ పగుళ్లు ఏర్పడిన ఈ ఎలివేటెడ్ రోడ్డు మధ్యప్రదేశ్లోని సియోని జిల్లాలో ఉంది. 44వ జాతీయ రహదారిపై రూ.960 కోట్లతో కేంద్రం నిర్మించింది. ఇక్కడి పెంచ్ టైగర్ రిజర్వ్లో కింది నుంచి వన్యప్రాణులు వెళ్�
7 Killed In Wall Collapse | భారీ వర్షాలకు ఇంటి గోడ కూలింది. ఆ ఇంట్లో నిద్రించిన 9 మంది కుటుంబ సభ్యులు శిథిలాల కింద చిక్కుకున్నారు. వారిలో ఇద్దరు వ్యక్తులను స్థానికులు కాపాడారు. ఇద్దరు పిల్లలతో సహా ఏడుగురు మరణించారు.
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో (Indore) దారుణం చోటుచేసుకుది. స్నేహితురాళ్లతో కలిసి బయటకు వెళ్లిన ట్రైనీ ఆర్మీ అధికారులపై (Trainee Army Officers) దుండగులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. వారిని నిలువునా దోచేశారు. అంతటితో
అమెరికాను కనుగొన్నది క్రిస్టోఫర్ కొలంబస్ కాదని, భారతీయ పూర్వీకులేనని మధ్యప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఇందర్సింగ్ పర్మార్ వ్యాఖ్యానించారు. భారత్ను కనుగొన్నది వాస్కోడిగామా అన్నది కూడా తప్పేనని అన్�
Jackal Attacks Men | ఉత్తరప్రదేశ్ ప్రజలను తోడేళ్లు భయాందోళనకు గురి చేస్తుండగా మధ్యప్రదేశ్లో నక్కలు చెలరేగిపోతున్నాయి. గ్రామంలోని రోడ్డు పక్కన కూర్చొన్న ఇద్దరు వ్యక్తులపై ఒక నక్క దాడి చేసింది. అయితే దాని బారి నుం�
మధ్యప్రదేశ్లోన్ జబల్పూర్లో (Jabalpur Express) పెను ప్రమాదం తప్పింది. ఇండోర్-జబల్పూర్ ఎక్స్ప్రెస్కు చెందిన రెండు బోగీలు పట్టాలు తప్పాయి. శనివారం ఉదయం జబల్పూర్ ఎక్స్ప్రెస్ ఇండోర్ నుంచి జబల్పూర్ వస�
Paralympics 2024 : పారాలింపిక్స్లో భారత క్రీడాకారులు రికార్డు స్థాయిలో పతకాలు సాధిస్తున్నారు. విశ్వక్రీడల చరిత్రలో అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్లో దేశానికి తొలిసారి పతకాలు రాగా.. తాజాగా జూడోలోనూ కపిల్ �
అవినీతి, అధికారుల అలసత్వంపై అనేక ఫిర్యాదులు చేసినా, తనకు న్యాయం జరగటం లేదంటూ మధ్యప్రదేశ్లో ఓ వ్యక్తి వినూత్న నిరసన చేపట్టాడు. వెయ్యి పేజీలతో ఫిర్యాదును రూపొందించిన అతడు, దాన్ని ఒంటికి చుట్టుకొని అర్ధనగ
మధ్యప్రదేశ్లోని సాత్నా జిల్లాలో కొందరు ఆకతాయిలు సుమారు 50 గోవుల్ని నదిలోకి తోసేశారు. ఈ ఘటనలో సుమారు 20 ఆవులు చనిపోయినట్టు తెలిసింది. నిందితులు ఆవుల్ని నదిలోకి తోస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్
Boys Rape Girl | నర్సింగ్ విద్యార్థిని ఫొటోలను మైనల్ బాలుడు మార్ఫింగ్ చేశాడు. తన స్నేహితుడితో కలిసి ఆమెను బెదిరించాడు. వారిద్దరూ కలిసి ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో ఇద్దరు యువకులన�