Cheetah Tejas | మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్క్లో చిరుతల మరణాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఆరు చిరుతలు మృతి చెందగా.. తాజాగా ‘తేజస్’ పేరు గల మగ చిరుత మృతి చెందినట్లు సమాచారం.
వైద్య సేవలు అందిస్తున్న సురక్ష క్యూఆర్ కస్టమర్లను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నది. గత నాలుగు నెలల్లోనే 27 వేల మంది సబ్స్ర్కైబర్లు చేరగా, వచ్చే మార్చి నాటికి 5 లక్షలకు పెంచుకోవాలని చూస్తున్నది.
మండలంలోని వెంపటి గ్రామానికి చెందిన కొండగడుపుల చందు, బాషబోయిన ప్రవీణ్ ఇబ్రహీంపట్నంలో జరిగిన ఫీట్ ఇండియా రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి నేషనల్ మీట్కు ఎంపికయ్యారు. వారు ఈ నెల 28, 29, 30 తేదీల్లో మధ్య
పోడు పట్టాల పంపిణీలో తెలంగాణ సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఏకకాలంలో 1,51,146 మంది గిరిపుత్రులకు 4,06,369 ఎకరాల అటవీ భూమిపై యాజమాన్య హక్కు పత్రాలను అందజేయడం ద్వారా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ర్టాలను అధిగమి�
Madhya Pradesh urination row | మధ్యప్రదేశ్లోని సిద్ధిలో గిరిజన కూలీపై ఒక వ్యక్తి మూత్ర విసర్జన చేసిన వివాదం (Madhya Pradesh urination row) మరో మలుపు తిరిగింది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ బాధిత వ్యక్తి బదులు మరో వ్యక్తి కాళ్లు కడిగినట్లు వ�
అమాయక గిరిజనులు, ఆదివాసీలు, దళితులపై మధ్యప్రదేశ్లో ఇటీవల వరుస దాడులు జరుగుతున్నాయి. ఆ రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తున్నదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో దోషులకు సరైన శిక్�
Man stripped and thrashed | బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో దారుణాలు కొనసాగుతున్నాయి. ఒక వ్యక్తి బట్టలు ఇప్పించి నగ్నంగా చేసిన కొందరు పైపులతో అతడ్ని కొట్టారు (Man stripped and thrashed). ఈ వీడియో క్లిప్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఆదివాసీపై మూత్ర విసర్జన ఘటనలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం సత్వర న్యాయం పేరుతో ఆటవికంగా వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారి విమర్శలకు దారి తీసింది. ఒక వ్యక్తి చేసిన తప్పుకు అతడి కుటుంబాన్ని రోడ్డుపాలు చేయడం
ఆదివాసీ యువకుడిపై మూత్ర విసర్జన ఘటన మరువకముందే, మధ్యప్రదేశ్లో మరో అమానుష ఘటన చోటుచేసుకుంది. గ్వాలియర్లో కొంతమంది ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి.. కారులో తీసుకెళ్తూ దాడికి తెగబడ్డారు.
Union Minister Prahlad Singh Patel: వందల సంఖ్యలో జనం.. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్కు వ్యతిరేకంగా ర్యాలీ తీశారు. మధ్యప్రదేశ్లోని దామోహ్ జిల్లాలో ప్రజలు ఆందోళన చేపట్టారు. ఓ దళితుడి ఆత్మహత్య కేసుకు సంబంధించ
హైదరాబాద్, జులై 5(నమస్తే తెలంగాణ): కర్ణాటక 40 శాతం కమీషన్ తరహాలో మధ్యప్రదేశ్లో అక్కడి శివరాజ్సింగ్ చౌహాన్ ప్రభుత్వం 50 శాతం కమీషన్కు తెరలేపింది.