నీటి పన్ను కట్టలేదని బర్రెను తీసుకెళ్లారు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ కార్పొరేషన్ అధికారులు. నగరంలో మున్సిపల్ అధికారులు పన్ను వసూలుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు.
మధ్యప్రదేశ్ (Madhya Pradesh), ఛత్తీస్గఢ్లో (Chhattisgarh) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. శుక్రవారం ఉదయం 10.31 గంటలకు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో (Gwalior) భూమి కంపించింది.
మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ జిల్లాలో శనివారం ఓ శిక్షణ యుద్ధ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్, మహిళా ట్రైనీ పైలట్ మరణించారని అధికారులు తెలిపారు. బాలాఘాట్ జిల్లాలోని నక్సలైట్ ప
Madhya Pradesh | బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లో మూడేళ్లకు కేవలం 21 మంది నిరుద్యోగులకు మాత్రమే ఉద్యోగాలు కల్పించారు. అయితే ఒక్కో వ్యక్తి నియామకానికి ఏకంగా సుమారు రూ.80 లక్షలు చొప్పున మొత్తం రూ.16.74 కోట్లు ఖర్చు చేశా�
Trucks Collide | ముంబై వైపు వెళ్తున్న లారీ బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో రోడ్డు డివైడర్ను దాటి పక్కనున్న లేన్లోకి దూసుకెళ్లింది. ఎదురుగా వస్తున్న మరో రెండు లారీలను అది ఢీకొట్టింది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులు పండించిన పుచ్చకాయలకు పొరుగురాష్ర్టాలో పుల్ డిమాండ్ ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 425 ఎకరాల్లో పచ్చకాయలు సాగు చేయగా, 8500 టన్నుల నుంచి 10,000 టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశమున�
ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన రెస్టాఫ్ ఇండియా జట్టు.. ఇరానీ కప్ను సొంతం చేసుకుంది. ఆదివారం ముగిసిన పోరులో రెస్టాఫ్ ఇండియా 238 పరుగుల తేడాతో మధ్యప్రదేశ్పై విజయం సాధించింది.
యంగ్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ దేశవాళీ క్రికెట్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఇరానీ కప్లో పరుగుల వరద పారిస్తున్న అతను సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఈ టోర్నమెంట్ ఒకే మ్యాచ్లో డబుల
భారత క్రికెట్ జట్టు వరుసగా మ్యాచ్లు ఆడుతున్నది. దీంతో టీమ్డిండియా (Team India)క్రికెటర్లు మ్యాచ్లు, ప్రాక్టీస్ అంటూ ఫుల్ బిజీగా మారిపోయారు. అయితే అప్పుడప్పుడు లభించే విరామాన్ని కుటుంబంతోనే, స్నేహితులతో�
Madhya Pradesh | మధ్యప్రదేశ్ ఇండోర్లోని బీఎం ఫార్మసీ కాలేజీ ప్రిన్సిపాల్పై ఓ విద్యార్థి పెట్రోల్ పోసి నిప్పంటించిన సంగతి తెలిసిందే. 80 శాతం కాలిన గాయాలతో ప్రిన్సిపాల్ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారు�
Madhypradesh | మధ్యప్రదేశ్లో (Madhya Pradesh) శుక్రవారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. సిద్ధి జిల్లాలోని (Sidhi District) రేవా-సాత్నా సరిహద్దుల్లో (Rewa-Satna border) వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు (Truck) అదుపుతప్పి ఆగి ఉన్న రెండు బస్సులను (Two buses) ఢీ
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కట్నీ జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని కస్తూర్బా గాంధీ హాస్టల్కు చెందిన విద్యార్థినుల చేత హాస్టల్ సిబ్బంది చపాతీలు చేయించారు. ఈ ఘటనను ఎవరో రహస్యంగా వీడియో తీసి సోషల్ మ�