బీజేపీ మంత్రి బ్రజేంద్ర సింగ్ యాదవ్ తన నియోజకవర్గమైన ముంగాలిలో వికాస్ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక గ్రామంలో మాట్లాడిన ఆయనపై ఎవరో దురద పౌడర్ చల్లారు.
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలానికి రాజస్థాన్, మధ్యప్రదేశ్కు చెందిన కూలీలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఇక్కడి రైతులు సాగు చేసిన శనగ పంటను యంత్రాల ద్వారా నూర్పిడి చేస్తున్నారు.
స్వరాష్ట్రం సిద్ధించాక తెలంగాణలో సాగు పండుగలా మారింది. బీడు భూములన్నీ సాగులోకి వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి పారుదల రంగంలో చేపట్టిన విప్లవాత్మక మార్పులతో బంజరు భూముల్లో కూడా పంటలు పండుతున్నాయి. �
మధ్యప్రదేశ్లో ఓ విచిత్రమైన వివాహం జరిగింది. ఇద్దరు వ్యక్తులు రెండు పక్షులకు సంప్రదాయబద్ధంగా పెళ్లి జరిపించారు. బాజా భజంత్రీల నడుమ రెండు పక్షులకు ఘనంగా పెళ్లి చేసి బరాత్ ఏర్పాటు చేశారు.
మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో ఘోరం జరిగింది. అమ్మమ్మ వయస్సున్న 58 ఏండ్ల మహిళలపై 16 ఏండ్ల బాలుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను కొట్టి చంపేశాడు.
పోలీస్ ఇన్స్పెక్టర్ అభినవ్ రాయ్, ఆ వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతడిపై పంచ్లు ఇచ్చాడు. ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు జోక్యం చేసుకున్నప్పటికీ అతడ్ని కొట్టడం ఆపలేదు.
ళితబంధు పథకం దేశంలోనే సరికొత్త విప్లవమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. దళితుల అభ్యున్నతికి ఈ పథకం కొత్త దారులు చూపుతుందని చెప్పారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మూఢనమ్మకాలకు ఓ మూడు నెలల చిన్నారి బలైంది. వ్యాధి తగ్గాలని చిన్నారి శరీరంపై 51 సార్లు ఇనుప రాడ్డుతో వాతలు పెట్టారు.
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమా భారతి మద్యపాన నిషేధానికి వినూత్న రీతిలో ప్రచారం చేపట్టారు. రాష్ట్రంలోని నివారీ జిల్లాలో గల ఓ మద్యం దుకాణం ముందు ఆవులను కట్టేసి.. అక్కడికి వచ్చి పోయేవారికి ‘మద్యం కాదు.. ఆ
Madhya Pradesh | ఓ ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు సమాజానికి ఆదర్శంగా నిలిచారు. ఎందుకంటే.. వారిద్దరూ రిజిస్ట్రర్ మ్యారేజ్ చేసుకున్నారు. అంతే కాదు.. ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోలేదు.