Madhya Pradesh | యువత పాఠశాల, కళాశాలకు వెళ్లేటప్పుడు ప్యాంటు, షర్టు, చేతి రుమాలు ఇలా.. స్టైల్గా రెడీ అయ్యి వెళ్తుంటారు. తల్లిదండ్రులు సైతం తమ బిడ్డలు కళాశాలకు వెళ్లేటప్పుడు తోటి విద్యార్థులతో సమానంగా ఉండాలనుకుంటా�
Madhya Pradesh | మధ్యప్రదేశ్ రాష్ట్రం ఛతర్పూర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 12 ఏండ్ల బాలుడి పట్ల ఓ వ్యక్తి అత్యంత కర్కశంగా వ్యవహరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంద�
Madhya Pradesh | ‘‘మా అమ్మ నన్ను కొట్టింది, నా చాక్లెట్లు దొంగిలించింది, ఆమెను అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి’’ అంటూ.. మూడేళ్ల బుడతడు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసిన ఘటన ఇటీవల అందరి దృష్టిని ఆకర్షించింది. మధ్�
Viral Video | పాము.. ఈ పేరు విన్నా, చూసినా ఆమడదూరం పరిగెడతాం. అదే పాము మనతో పాటు కొంతదూరం ప్రయాణిస్తే ..! ఇంకేమైనా ఉందా...? ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. ఇలాంటి ఘటనే ఒకటి మధ్య ప్రదేశ్లో చోటు చేసుకుంది.
సాధారణంగా బోరింగు (చేతిపంపు) కొడితే ఏమొస్తాయి? ఇదేం ప్రశ్న? నీళ్లే కదా వచ్చేది? అని విసుక్కొంటున్నారా? కానీ, ఒక్కోసారి సారా కూడా వస్తుంది. అవును.. మధ్యప్రదేశ్లో ఓ చేతిపంపు కొట్టగానే ధారాళంగా నాటు సారా వస్త�
Hayat Nagar | హయత్నగర్లో భారీగా గంజాయి పట్టుబడింది. 1300 కిలోల గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంజాయి తరలిస్తున్న డీసీఎం వాహనంతో పాటు రెండు మొబైల్ ఫోన్లన
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ద్రోణి కోస్తాంధ్ర తీరం నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా తూర్పు మధ్యప్రదేశ్ వరకు కొనసాగుతూ సముద్ర మట్టానికి 3.1కిలో మీటర్ల ఎత్తు వరకు వి
దళిత వర్గానికి చెందినవారు శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గా మాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో గ్రామంలోని అగ్ర వర్ణాలకు చెందిన వారు ఆదివారం తమపై దాడి చేశారని వారు ఆరోపించారు. అయితే మరో వర్గం భిన్న
Four family Members died | కారు - ట్రక్కు ఢీకొట్టుకున్న ఘటనలో నలుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని సాగర్లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం అష్టమి సందర్భంగా పూజల కోసం హర్దా నుంచి కాన్పూ
లంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ, చర్యల వల్ల స్వచ్ఛతలో రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తున్నది. స్వచ్ఛ సర్వేక్షణ్ పట్టణ విభాగంలో దేశంలో రెండో స్థానంలో నిలిచింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రం బుందేల్ఖండ్ రీజియన్లోని పన్నాలో వజ్రాల పంట పండింది. అక్కడి కూలీలను అదృష్టం వరించింది. వేర్వేరు గనుల్లో రెండు రోజుల వ్యవధిలోనే 15 వజ్రాలు దొరికాయి .
అటు దేశమంతా అమృతోత్సవాలు జరుపుకొంటుంటే.. ఇటు దళితులకు వేధింపులు, ఛీత్కారాలు ఆగటం లేదు. ఓవైపు దేశ అత్యున్నత రాష్ట్రపతి పదవికి దళితులను ఎంపిక చేశామని బీజేపీ రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తుంటే.. మరోవైపు ఆ పార్ట�
డబుల్ ఇంజిన్ సర్కార్తో అభివృద్ధి పరుగులు పెడుతుందని, మౌలిక వసతులకు తిరుగుండదని బీజేపీ నేతలు చెప్పే మాటలన్నీ పచ్చి అబద్ధాలని మరోసారి రుజువైంది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో పాఠశాల విద్యార్థులు రోజు న
school bus accident:మధ్యప్రదేశ్లో స్కూల్ బస్సు బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో 40 మంది పిల్లలు ఉఉన్నారు. రాహత్ఘర్ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మృతిచెందాడు. బస్సులో ఉన్న పిల్లలందరూ స�