బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ద్రోణి కోస్తాంధ్ర తీరం నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా తూర్పు మధ్యప్రదేశ్ వరకు కొనసాగుతూ సముద్ర మట్టానికి 3.1కిలో మీటర్ల ఎత్తు వరకు వి
దళిత వర్గానికి చెందినవారు శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గా మాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో గ్రామంలోని అగ్ర వర్ణాలకు చెందిన వారు ఆదివారం తమపై దాడి చేశారని వారు ఆరోపించారు. అయితే మరో వర్గం భిన్న
Four family Members died | కారు - ట్రక్కు ఢీకొట్టుకున్న ఘటనలో నలుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని సాగర్లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం అష్టమి సందర్భంగా పూజల కోసం హర్దా నుంచి కాన్పూ
లంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ, చర్యల వల్ల స్వచ్ఛతలో రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తున్నది. స్వచ్ఛ సర్వేక్షణ్ పట్టణ విభాగంలో దేశంలో రెండో స్థానంలో నిలిచింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రం బుందేల్ఖండ్ రీజియన్లోని పన్నాలో వజ్రాల పంట పండింది. అక్కడి కూలీలను అదృష్టం వరించింది. వేర్వేరు గనుల్లో రెండు రోజుల వ్యవధిలోనే 15 వజ్రాలు దొరికాయి .
అటు దేశమంతా అమృతోత్సవాలు జరుపుకొంటుంటే.. ఇటు దళితులకు వేధింపులు, ఛీత్కారాలు ఆగటం లేదు. ఓవైపు దేశ అత్యున్నత రాష్ట్రపతి పదవికి దళితులను ఎంపిక చేశామని బీజేపీ రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తుంటే.. మరోవైపు ఆ పార్ట�
డబుల్ ఇంజిన్ సర్కార్తో అభివృద్ధి పరుగులు పెడుతుందని, మౌలిక వసతులకు తిరుగుండదని బీజేపీ నేతలు చెప్పే మాటలన్నీ పచ్చి అబద్ధాలని మరోసారి రుజువైంది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో పాఠశాల విద్యార్థులు రోజు న
school bus accident:మధ్యప్రదేశ్లో స్కూల్ బస్సు బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో 40 మంది పిల్లలు ఉఉన్నారు. రాహత్ఘర్ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మృతిచెందాడు. బస్సులో ఉన్న పిల్లలందరూ స�
కేంద్రం, రాష్ట్రంలో బీజేపీ సర్కారు ఉంటే అభివృద్ధి పరుగులు పెడుతుందని కమలం పార్టీ ఊదరగొడుతున్నది. నిరుద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నది. కానీ, బీజేపీ చెప్పేవన్నీ అసత్యపు మాటలేనని మధ్యప్రదేశ్ ప్రభుత్వ
దేశంలో పై కోర్టు నుంచి కింది కోర్టుల వరకు లక్షల సంఖ్యలో కేసులు పేరుకుపోతున్న విషయం తెలిసిందే. దీనికి కారణం సరిపడా కోర్టులను ఏర్పాటు చేయకపోవడం, న్యాయవాదుల కొరత అనే వాదనలు ఉన్నాయి
ఏటీఎం యంత్రం ముందు ఒక ఆవు కూర్చొని ఉంది. అది అప్పటికే అక్కడంతా పేడ వేసింది. ఆ ఏటీఎం కేంద్రం అంతా పేడతో రొచ్చుగా ఉంది. దీంతో ఆ వ్యక్తి డబ్బులు తీసుకునేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు.
ఒట్టి చేతులతో స్కూల్ టాయిలెట్ను క్లీన్ చేసిన బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా ఓవరాక్షన్పై విమర్శలు వెల్లువెత్తాయి. రాజకీయ స్టంట్ అని, స్కూల్ పిల్లలతో టాయిలెట్ క్లీనింగ్ను కప్పిపుచ్చేందుకు ఆయన ఇలా చ
CM Help line | ప్రజలకు ఏవైనా సమస్యలుంటే చెప్పుకొనేందుకు సీఎం హెల్ప్లైన్ ఏర్పాటు చేశారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేసుకున్నారు. తీరాచూస్తే హెల్ప్లైన్కు ఫోన్చేసిన ప్రజలపై
ఐదు, ఆరు తరగతి చదివే కొందరు బాలికలతో స్కూల్ మరుగుదొడ్లను మంగళవారం శుభ్రం చేయించారు. చీపుర్లు చేత పట్టిన ఆ బాలికలు హ్యాండ్ పంప్ నుంచి నీటిని తెచ్చి టాయిలెట్లను కడిగారు.