మధ్యప్రదేశ్లో మరో అమానుష ఘటన చోటుచేసుకుంది. 34ఏండ్ల వ్యక్తిని అర్ధనగ్నంగా మార్చి..చేతులు కట్టేసి..కొట్టడమేగాక, అతడి నోటితో నిందితుల బూట్లను ఎత్తించారు. రేవా జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు నిందితుల్ని ప
మధ్యప్రదేశ్ ఇండోర్లోని ఓ ఆలయానికి చెందిన ముగ్గురు పూజారులు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ మహిళా పూజారి ఆరోపించారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని, కేసు నమోదు చేయలేదని ఆవ
bizarre rule | పశువులు వీధుల్లో స్వేచ్ఛగా సంచరిస్తే వాటి యజమానికి శిక్ష విధించేలా ఒక గ్రామ సర్పంచ్ నిర్ణయించారు. యజమాని చెంపపై ఐదు చెప్పు దెబ్బలు కొట్టడంతోపాటు రూ.500 జరిమానా విధించాలని తీర్మానం చేశారు.
Madhya Pradesh | మధ్యప్రదేశ్ ఉద్యోగ నియామకాల్లో భారీ కుంభకోణం జరిగిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. గ్రూప్-2, గ్రూప్-4(పట్వారీ) ఉద్యోగ పరీక్షల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని చెప్పేందుకు ఆధారాలు లభ్య�
మధ్యప్రదేశ్లోని దాతియా జిల్లాలో దారుణం జరిగింది. 19 ఏండ్ల యువతిపై ఉన్నావో(యూపీ)కు చెందిన నలుగురు యువకులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలి చెల్లెలిపైనా లైంగికదాడికి ఒడిగట్టారు. మధ్యప్రదేశ్�
Tomato Price Hike | ‘మనమేమన్నా కోటీశ్వరులమనుకున్నావా.. కూరలో టమాటాలు వేస్తున్నావు.. నీలాంటి దుబారా మనిషితో నేను కాపురం చేయను పో’ అంటూ భర్తపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఒక భార్య పిల్లలను తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది.
Vyapam Sacm | దాదాపు పదేండ్ల క్రితం మధ్యప్రదేశ్లో చోటుచేసుకున్న వ్యాపం కుంభకోణం దేశ రాజకీయాల్ని తీవ్రంగా కుదిపేసింది. ఉద్యోగ నియామకాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని అధికార బీజేపీపై ఆరోపణలు వెలువడ్డాయి. త�
Cheetah Tejas | మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్క్లో చిరుతల మరణాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఆరు చిరుతలు మృతి చెందగా.. తాజాగా ‘తేజస్’ పేరు గల మగ చిరుత మృతి చెందినట్లు సమాచారం.
వైద్య సేవలు అందిస్తున్న సురక్ష క్యూఆర్ కస్టమర్లను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నది. గత నాలుగు నెలల్లోనే 27 వేల మంది సబ్స్ర్కైబర్లు చేరగా, వచ్చే మార్చి నాటికి 5 లక్షలకు పెంచుకోవాలని చూస్తున్నది.
మండలంలోని వెంపటి గ్రామానికి చెందిన కొండగడుపుల చందు, బాషబోయిన ప్రవీణ్ ఇబ్రహీంపట్నంలో జరిగిన ఫీట్ ఇండియా రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి నేషనల్ మీట్కు ఎంపికయ్యారు. వారు ఈ నెల 28, 29, 30 తేదీల్లో మధ్య
పోడు పట్టాల పంపిణీలో తెలంగాణ సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఏకకాలంలో 1,51,146 మంది గిరిపుత్రులకు 4,06,369 ఎకరాల అటవీ భూమిపై యాజమాన్య హక్కు పత్రాలను అందజేయడం ద్వారా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ర్టాలను అధిగమి�