గొప్ప నాగరికత, సంస్కృతిని కలిగిన ప్రాంతం అది..ఒకప్పుడు నీటి వనరులకు కొరతలేని ప్రాంతం అది..ఇప్పుడు నీళ్లు లేవు.. వర్షాలున్నా ఒడిసిపట్టే ప్లాన్ లేదు..పీడిస్తున్న నిరుద్యోగం, వలసలు.. పట్టని ప్రభుత్వాలు..ఇదీ బ�
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో హృదయవిదారక ఘటన జరిగింది. షాదోల్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో అంబులెన్స్ అందుబాటులో లేకపోవడం, ప్రైవేట్ వాహనానికి అయ్యే ఖర్చును భరించే స్తోమత లేకపోవడంతో ఓ వ్యక్తి తన తల్లి �
భోపాల్: మధ్యప్రదేశ్లో ఒకే సిరంజీతో 39 మంది విద్యార్థులకు కొవిడ్ టీకాలు వేసిన జితేంద్ర అహిర్వార్ను అరెస్టు చేశారు. జితేంద్ర ఓ ప్రైవేటు నర్సింగ్ కాలేజీలో విద్యార్థి. వ్యాక్సినేషన్ కోసం హెల్త్ డిపార్
ఓ మధ్యతరగతి కుటుంబం నివసించే ఇంటికి ఎంత కరెంట్ బిల్లు వస్తుంది! సాధారణంగా వెయ్యి రూపాయలకు అటూఇటుగా ఉంటుంది. అయితే మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కు చెందిన ప్రియాంక గుప్తా కుటుంబానికి ఏకంగా
ప్రస్తుత తరం యువకులు ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో వెతికి తెలుసుకుంటున్నారు. కొందరు తాము చెయ్యాలనుకునే దుర్మార్గపు పనుల వివరాల కోసం కూడా సోషల్ మీడియాపై ఆధారపడుతున్నారు. తాజాగా అంకిత్ (32) అనే యువకు
భోపాల్ : ఓ ఇద్దరు దంపతులకు వరుసగా ముగ్గురు అమ్మాయిలు పుట్టారు. తమకు కుమారుడు కావాలన్న కలగానే మిగిలిపోయింది వారికి. తమకు ఎలాగైనా కుమారుడిని ప్రసాదించాలని దేవుళ్లను వేడుకున్నారు. ఒక వేళ నాల�
విపక్షాలను, ఆ పార్టీలకు మద్దతిచ్చే వారిని ఇబ్బందులకు గురిచేయడం బీజేపీ నేతలకు నిత్యకృత్యంగా మారింది. కమలదళం పాలనాపగ్గాలు వెలగబెడుతున్న మధ్యప్రదేశ్లో జరిగిన ఘటనే ఇందుకు తాజా ఉదాహరణ. రత్లామ్ నగర మేయర్
ఎన్నికల కోసం పవిత్ర ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ప్రాశస్త్యాన్ని దెబ్బ తీయడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు చుక్కెదురైంది. నిన్నటికి నిన్న వారణాసిలో నమో ఘాట్ నిర్మాణంతో తీవ్ర
భోపాల్: బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్లో ఆ పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. ప్రజలను బహిరంగంగా హెచ్చరిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ జెండాలు ఉన్న ఇళ్లకు విద్యుత్, తాగునీరు వంటి సేవలన్నీ నిలిపివేయాల