జబల్పుర్: మధ్యప్రదేశ్లోని జబల్పుర్ ఆర్టీవో అధికారి ఇంట్లో ఆర్థిక నేర విభాగానికి చెందిన అధికారులు సోదాలు నిర్వహించారు. ఆర్టీవో ఆఫీసర్తో పాటు ఆయన భార్యకు సంబంధించిన ప్రాపర్టీలను కూడా
బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్లో బతుకే కాదు చావు కూడా దుర్భరంగా మారింది. ఓ గ్రామంలో ఓవ్యక్తి మరణిస్తే అంత్యక్రియలకు బంధువులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది
భోపాల్: భారీ వర్షాలకు ఒక మొసలి కాలనీలోకి వచ్చింది. దీంతో స్థానికులు భయాందోళన చెందారు. మధ్య ప్రదేశ్లోని శివపురి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆ ప్రాంతంలో శనివారం రాత్రి నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి.
రాష్ర్టాల సంక్షేమ పథకాలపై కేంద్రం గొడ్డలి ఉచిత పథకాలు ప్రకటించకుండా కుట్రలు ఆర్థిక నిర్వహణ పేరుతో నిధులకు అడ్డుకట్ట త్వరలో ఐదు కీలక రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు విపక్షాలు గెలవకుండా ముందే పక్కా ప్లా�
వారసత్వ రాజకీయాల విషయంలో ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు సొంత పార్టీలో మాత్రం నేతల కుటుంబ సభ్యులకు పదవులు మధ్యప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి తేటతెల్లం భోపాల్, ఆగస్టు 2: వారసత్వ రాజకీయాలపై బీజేప�
గొప్ప నాగరికత, సంస్కృతిని కలిగిన ప్రాంతం అది..ఒకప్పుడు నీటి వనరులకు కొరతలేని ప్రాంతం అది..ఇప్పుడు నీళ్లు లేవు.. వర్షాలున్నా ఒడిసిపట్టే ప్లాన్ లేదు..పీడిస్తున్న నిరుద్యోగం, వలసలు.. పట్టని ప్రభుత్వాలు..ఇదీ బ�
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో హృదయవిదారక ఘటన జరిగింది. షాదోల్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో అంబులెన్స్ అందుబాటులో లేకపోవడం, ప్రైవేట్ వాహనానికి అయ్యే ఖర్చును భరించే స్తోమత లేకపోవడంతో ఓ వ్యక్తి తన తల్లి �
భోపాల్: మధ్యప్రదేశ్లో ఒకే సిరంజీతో 39 మంది విద్యార్థులకు కొవిడ్ టీకాలు వేసిన జితేంద్ర అహిర్వార్ను అరెస్టు చేశారు. జితేంద్ర ఓ ప్రైవేటు నర్సింగ్ కాలేజీలో విద్యార్థి. వ్యాక్సినేషన్ కోసం హెల్త్ డిపార్
ఓ మధ్యతరగతి కుటుంబం నివసించే ఇంటికి ఎంత కరెంట్ బిల్లు వస్తుంది! సాధారణంగా వెయ్యి రూపాయలకు అటూఇటుగా ఉంటుంది. అయితే మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కు చెందిన ప్రియాంక గుప్తా కుటుంబానికి ఏకంగా