శ్రీరాముడిని, హనుమంతుడిని పూజించడానికి కేవలం బీజేపీకి మాత్రమే కాపీరైట్ లేదని ఆ పార్టీ కీలక నాయకురాలు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత కమల్నాథ్ హనుమంతుడి ఆలయ నిర్
పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తిలో తెలంగాణ మరో ఘనత సాధించిందని రెడో చైర్మన్ వై సతీశ్రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్రం 2 వేల మెగావాట్ల టార్గెట్ ఇవ్వగా.. ఈ ఏడాది వరకు తెలంగాణ 5078.73 మెగావాట్ల ప�
వెజ్ బిరియానీ ఆర్డర్ చేసిన ఓ వెజిటేరియన్కు ఊహించని షాక్ తగిలింది. తాను ఆర్డర్ చేసిన వెజ్ బిరియానీలో బొక్కలు రావడంతో ఒక్కసారిగా అవాక్కయ్యాడు. సదరు రెస్టారెంట్ యజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. �
మధ్యప్రదేశ్లో వచ్చే ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. కాంగ్రెస్లో తిరుగుబావుటా ఎగురవేయించి అడ్డదారిలో అధికారం చేజిక్కించుకున్న బీజేపీకి ఓటమి భయం పట్టుకున్నది.
Madhya Pradesh | విధి నిర్వహణలో ఉన్న ఓ కానిస్టేబుల్ మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించాడు. ఓ వ్యక్తితో గొడవ పడ్డ కానిస్టేబుల్.. అనంతరం బట్టలు విప్పేసి హంగామా సృష్టించాడు. ఈ క్రమంలో కానిస్టేబుల్ను ఉ
సైకిల్ మెకానిక్ సాదిక్ హుస్సేన్ మూడో కుమార్తె తబస్సుమ్ హుస్సేన్ విద్యలో ఉన్నతంగా రాణించింది. దీంతో విదేశాల్లో ఉన్నత విద్య కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ.45 లక్షల గ్రాంట్ ఇచ్చింది.
Pathan Controversy | బాలీవుడ్ బాద్షా సినిమా పఠాన్ విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకున్నది. షారుఖ్ ఖాన్, దీపికా పదుకోణె జంటగా నటించిన చిత్రంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఇప్పటికే హిందూ సంఘాలు ‘ప�
Rudra Veena | మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని కళాకారుల బృందం ఐదు టన్నుల బరువున్న స్క్రాప్, చెత్త ఉపయోగించి ‘రుద్ర వీణ’ను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ వీణ 28 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు, 12 అడుగుల ఎత్తుతో దీన్�
Viral News | మధ్యప్రదేశ్లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ నాలుగు కాళ్లు కలిగిన పాపకు జన్మనిచ్చింది. గ్వాలియర్ (Gwalior) జిల్లా సికందర్ కాంపూ (Sikandar kampoo) ప్రాంతానికి చెందిన ఆర్తి కుష్వాహ (Aarti Kushwaha) పురుటి నొప్పులతో బుధవా
Raja Pateria | మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేత రాజ పటేరియాను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం పన్నా జిల్లా
Raja Pateria | మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేత రాజ పటేరియా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీని చంపేందుకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పన్నా జిల్లా పొవైలో కార్యకర్తల సమావేశంలో ఆయన �