కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం గూడెం వద్ద తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దున ప్రాణహితపై నిర్మించిన అంతర్రాష్ట్ర వంతెనతో దశాబ్దాల కల నెరవేరింది. రూ.65 కోట్లతో నిర్మించిన ఈ భారీ వారధి రెండేళ్
మధ్యప్రదేశ్లోని (Madhya Pradesh) బాలాఘాట్ (Balaghat) జిల్లాలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్(Encounter) ఇద్దరు మహిళా మావోయిస్టులు (Maoists) మరణించారు.
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ (Gwalior) జూలోకి కొత్త అతిథులు వచ్చారు. గ్వాలియర్లోని గాంధీ జూపార్క్లో (Gandhi Zoo) ఉన్న మీరా (Mira) అనే తెల్ల పులి (White tigress) మూడు కూనలకు (Three cubs) జన్మనిచ్చింది. దీంతో ఈ జూలో పులుల సంఖ్య పదికి చేరింద�
Madhya Pradesh | తన కూతురి ప్రాణాలను కాపాడుకునేందుకు ఓ తండ్రి తన ప్రాణాలను ఫణంగా పెట్టాడు. కూతురి వైద్యం కోసం తన రక్తాన్ని అమ్ముకున్నాడు. ఒకట్రెండు సార్లు కాదు.. ఎన్నో సార్లు రక్తాన్ని అమ్ముకున్న ఆ తండ్రి.
రెండేండ్ల క్రితం కరోనాతో చనిపోయిన వ్యక్తి ఈ నెల 15న కుటుంబ సభ్యుల ముందు ప్రత్యక్షం కావడం అందరినీ షాక్కు గురిచేసింది. తిరిగొచ్చిన వ్యక్తి(కమలేశ్ పాటీదార్) బంధువు ముకేశ్ పాటీదార్ కథనం ప్రకారం.. మధ్యప్ర
Covid-19 | కరోనా (Covid-19) సెకండ్ వేవ్లో ఒక వ్యక్తి మరణించినట్లు వైద్యులు నిర్ధారించాడు. అప్పటి నిబంధనల ప్రకారం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించలేదు. మున్సిపల్ సిబ్బంది అంత్యక్రియలు నిర్వహించారు. అయితే రెం�
దేశ ప్రజలు అధికార మార్పు కోరుకుంటున్నారని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ గురువారం అన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన మధ్యప్రదేశ్ వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ ప్రజల హక్కులు ప్రమ�
Sonu Sood | బాలీవుడ్ స్టార్ నటుడు, రియల్ హీరో సోనూసూద్ (Sonu Sood).. కరోనా కష్టకాలంలో తన పెద్ద మనసు చాటుకున్న విషయం తెలిసిందే. తాజాగా సోనూపై ఫ్యాన్స్ వినూత్న రీతిలో తమ అభిమానాన్ని చాటుకున్నారు.
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఆశా వర్కర్లు, ఉషా వర్కర్లు రోడ్డెక్కారు. గత 20 రోజులుగా సాగుతున్న వారి ఆందోళన తీవ్రరూపం దాల్చింది. ఆశా వర్కర్లు, ఉషా వర్కర్లు రాష్ట్రవ్యాప్తంగా మహా ర్�
Dacoit | పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఇతర పోలీస్ అధికారులు ఆ పోలీస్ స్టేషన్కు చేరుకుని పరిశీలించారు. జనం దాడి చేసిన సమయంలో పోలీస్ స్టేషన్లో కేవలం నలుగురు సిబ్బంది �
Dog Missing | ఐఏఎస్ అధికారికి చెందిన రెండు పెంపుడు కుక్కలను సిబ్బంది ఒక కారులో ఢిల్లీ నుంచి భోపాల్కు తరలిస్తున్నారు. గ్వాలియర్ జిల్లాలోని బిలువా ప్రాంతంలోని ఒక ధాబా వద్ద సిబ్బంది కారు ఆపి భోజనం చేశారు. ఆ సమయంల�
ప్రధాని మోదీ (PM Modi) పర్యటన సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి (Congress Party) చెందిన ఓ మహిళా నేతను పోలీసులు 10 గంటలపాటు నిర్భందించారు. శనివారం ప్రధాని మోదీ మధ్యప్రదేశ్లోని (Madhya Pradesh) భోపాల్లో (Bhopal) పర్యటించారు.
Recruitment Scam | ప్రభుత్వ ఉద్యోగం కోసం ఏండ్లకేండ్లు ఎదురుచూశారు. చివరకు 2021లో సర్కారు నోటిఫికేషన్ విడుదల చేసింది. వేల మంది సంబురంగా దరఖాస్తు చేశారు. ఇంటర్వ్యూ కోసం రావాలంటూ 890 మందితో కూడిన మెరిట్ జాబితాను ప్రభుత్�
R Harikumar | భారత నౌకాదళం చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ కరోనా బారినపడ్డారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని కుషాభౌ థాకరే హాల్లో కంబైన్డ్ కమాండర్స్ కార్ఫరెన్స్-2023 జరిగింది. సమావేశానికి వచ్చిన ఆయనకు కొవిడ�