పన్ను రాబడికంటే అధికంగా ఉచితాలపై ఖర్చు పది రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరం ఏపీ, ఎంపీ, పంజాబ్ పరిస్థితి మరీ ఘోరం వెంటనే ఆదాయ పెంపు చర్యలు చేపట్టాలి తాజా నివేదికలో రిజర్వ్ బ్యాంకు హెచ్చరిక జా�
వైద్యాధికారుల నిర్లక్ష్యం కారణంగా బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఓ నవజాత శిశువు పురిట్లోనే చనిపోయింది. ఛత్తర్పూర్ జిల్లాలోని నౌగావ్కు చెందిన ఓ మహిళకు గురువారం ఉదయం పురిటినొప్పులు వచ్చాయి
మధ్యప్రదేశ్లో కాషాయ ప్రభుత్వం తనను పని చేసేందుకు అనుమతించడం లేదని ఆరోపిస్తూ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు కాంగ్రెస్ నేత శోభా ఒజా వెల్లడించారు.
ముంబై: మధ్యప్రదేశ్తో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సెంచరీతో అదరగొట్టాడు. రెండవ రోజు ఆటలో 24 ఏళ్ల సర్ఫరాజ్ చెలరేగిపోయాడు. సెంచరీ కొట్టిన తర్వాత సర్
ప్రజాతీర్పు రాకున్నా పవర్ పాలిటిక్స్ 2014 నుంచి ఏడు రాష్ర్టాల్లో అనైతికంగా అధికారంలోకి బీజేపీ ఇప్పుడు మహారాష్ట్ర వంతు న్యూఢిల్లీ, జూన్ 21: పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదు. అశేష ప్రజానీకం ఇచ్�
భోపాల్ : మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ జిల్లాలో ఐదు గంటలపాటు సాగిన ఆపరేషన్లో ఓ మహిళతో సహా ముగ్గురు మావోయిస్టులు మరణించారు. లంజీ హెడ్క్వార్టర్స్కు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న బహేలా పోలీస్స్టేషన్ పరిధిలో�
భోపాల్: సహజీవనం చేస్తున్న నర్సును ఒక డాక్టర్ దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఈ సంఘటన జరిగింది. తాటిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోన
భోపాల్: సాయుధ దళాల్లో నాలుగేళ్ల కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ పథకం అగ్నిపథ్పై దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఆర్మీలో చేరాలని ఆకాంక్షించే అభ్యర్థులు ఓ వైపు అగ్నిపథ్ను వ్యతిరేకిస్తూ ఆందోళనల
భోపాల్ : మధ్యప్రదేశ్ చింద్వారాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరా వాహనం బావిలో పడిపోగా.. ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఓ చిన్నారి ఉన్నది. మరో ఆరుగురు గాయపడ్డారు. చింద్వారా జిల్లాలోని మోఖెడా పో�
భోపాల్ : అన్నెం పుణ్యం ఎరుగని ఓ పసి బాలుడిని పని మనిషి చిత్రహింసలకు గురి చేసింది. ఆ చిన్నారి తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో తీవ్రంగా కొట్టేది. దీంతో ఆ బాలుడి పేగుల్లో వాపులు వచ్చాయి. ఈ దారుణ ఘ�
భోపాల్: ఒక వాటర్ పార్క్లో మహిళలను కొందరు వ్యక్తులు వేధించారు. ఆ కుటుంబ సభ్యులు దీనిపై నిలదీయగా ఆ గ్యాంగ్ వారిపై కర్రలతో దాడి చేసింది. బీజేపీ పాలిత మధ్య ప్రదేశ్లోని సత్నా జిల్లాలో ఈ దారుణం జరిగింది. ర�