JCB | రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడి కాలు విరిగింది. అతడిని దవాఖానకు తరలించడానికి స్థానికులు 108కి ఫోన్ చేశారు. అంబులెన్స్ ఎంతకీ రావడం లేదు.. దీంతో బాధితుడిని ఆటోలో హాస్పిటల్కు
మూడేండ్ల చిన్నారిపై స్కూల్ బస్ డ్రైవర్ లైంగికదాడి చేసిన ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో చోటుచేసుకొన్నది. గత గురువారం బస్సులోనే ఈ ఘాతుకం జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో బస్సులోనే �
గ్వాలియర్: దేవీ నవరాత్రోత్సవాలకు సమయం దగ్గర పడింది. ఇక గర్బా డ్యాన్స్లకు వేదికలు సిద్ధం కానున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ మంత్రి ఉషా థాకూర్ వార్నింగ్ ఇచ్చారు. గర్బా వేదికలకు వస్�
బీజేపీ ముఖ్యమంత్రులకు తగ్గుతున్న ప్రజాదరణ ఆయా రాష్ర్టాల్లో పరిపాలనపై ప్రజానీకానికి పెరిగిన అసంతృప్తి ద్వితీయశ్రేణి నేతల్లో ఆందోళన (ఢిల్లీ నుంచి ప్రత్యేక ప్రతినిధి);వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మరోసార
ఓ వ్యక్తి సమోసాలు అమ్మే దుకాణానికి వెళ్లాడు. సమోసాలు పార్సిల్ తీసుకున్నాడు. పార్సిల్తోపాటు ప్లేట్, స్పూన్ కావాలని అతడు కోరాడు. దీనికి సమోసా ప్యాక్ చేసిన వ్యక్తి నిరాకరించాడు. పార్సిల్కు అవి ఇ
ఓ వింత శిశువు జననం డాక్టర్లనే ఆశ్చర్యపరిచింది. జింకను పోలిన కాళ్లతో శిశువు జన్మించాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లా మన్పురా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగింది. నవజాత శిశువు కే�
మధ్యప్రదేశ్లో మరో భారీ కుంభకోణం సీఎం చేతిలోని శాఖలోనే వందల కోట్ల స్కామ్ పోషకాహార పథకంలో అంతులేని అవినీతి లబ్ధిదారుల సంఖ్యను లక్షల్లో పెంచిన వైనం బైకులపై రేషన్ సైప్లె చేసినట్టు రికార్డులు వేల టన్నుల
భోపాల్: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో భారీ కుంభకోణం వెలుగుచూసింది. స్కూల్ పిల్లల ఆహార పథకంలో భారీగా గోల్మాల్ జరిగింది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యవేక్షణలో ఉన్న మహిళా, శిశు అభివృద్ధి శాఖలో భారీ ఎత�
భోపాల్: పది నెలల బాబును నేలపై ఉంచిన ఒక మహిళ నీటిలోకి దూకింది. కాలువలో మునిగిపోతున్న వ్యక్తిని కాపాడింది. మధ్యప్రదేశ్లోని భోపాల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కధయ్యకాల గ్రామానికి చెందిన 25 ఏళ్ల రాజు అహిర్వ�
ఫేమస్ కావాలని చాలా మంది యూట్యూబ్, ఇన్స్టాగ్రాంలో ఇటీవల పలు రకాల వీడియోలు చేస్తున్నారు. అయితే మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఫేమస్ అయ్యేందుకు ఏం చేశాడో తెలుసా.. ఆరు రోజుల్లో నలుగుర�
సినిమాలు చూసి, వాటిలో హీరోల డైలాగులు, మేనరిజాలు, డ్యాన్సులు కాపీ కొడుతుంటారు కుర్రాళ్లు. కానీ కొందరు మాత్రం వాటిలోని హింసను కాపీ కొట్టి సమాజానికి హాని చేస్తుంటారు. తాజాగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఇ�
బ్ కా సాథ్, సబ్ కా వికాస్.. ప్రధానిగా నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తరువాత 2014లో కనపడ్డ ప్రతి మైకులో పలికిన పలుకులివి. చివరకు ఇదొక నినాదమైంది. అందరితో కలిసి.. అందరి అభివృద్ధి కోసం అన్నది ఈ మాటల సారాంశం. ర�
179 జననాలతో ప్రపంచంలో భారత్ నంబర్ 1 దేశంలో ప్రతి 2 నిమిషాలకు 100 మంది పుట్టుక యూపీ, బీహార్లోనే అధికం.. తెలుగు రాష్ట్రాల్లో ఆరుగురు హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): ప్రపంచవ్యాప్తంగా ప్రతి నాలుగు నిమిషాలక�
భోపాల్: పశువుల చోరీపై కేసు నమోదుకు పోలీసులు నిరాకరించారు. దీంతో గ్రామస్తులు ఎస్పీ కార్యాలయం వద్ద దూడలతో నిరసనకు దిగారు. మధ్యప్రదేశ్లోని అశోక్నగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మహోలి గ్రామంలో నివసిస్తు�
వరుసగా రాష్ర్టాల్లో ప్రభుత్వాల హత్య 5,500 కోట్లతో 277 ఎమ్మెల్యేల కొనుగోలు ఆప్ ఎమ్మెల్యేల కోసం మరో 800 కోట్లు జీఎస్టీ, పెట్రో వడ్డింపుతో వచ్చిన రాబడంతా ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేల కొనుగోళ్లకేనా? గుజరాత్లో ప�