దవాఖానల్లో ఆత్మీయులు మరణించడం తీవ్రమైన వేదన కలిగించే విషయం. అలా మరణించినవారి మృతదేహాలను అంబులెన్స్లు అందుబాటులో లేని కారణంగా కుటుంబ సభ్యులే భుజాల మీద మోసుకుంటూ తీసుకెళ్లాల్సి రావడం మరీ దయనీయం. అంబులె
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. గ్వాలియర్ జిల్లా అంబజ్హిరిలో ఓ బాలిక(17), ఓ వ్యక్తి (48) ఇంట్లోంచి పారిపోయారు. వారిని పట్టుకొని గ్రామానికి తీసుకొచ్చిన కొందరు.. శిక్షగా ఇద్దరి మెడలో చెప్పుల దండ �
జేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లోనే అత్యధిక శిశుమరణాలు సంభవిస్తున్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ ఈ విషయంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నది. ఆ రాష్ట్రంలో ప్రతీ వెయ్యి మంది నవజాత శిశువుల్లో 43 మ�
భోపాల్: మధ్యప్రదేశ్లో ఓ పోస్టుమాస్టర్ తన పోస్టాఫీసు కస్టమర్ల ఫిక్స్డ్ డిపాజిట్ల సొమ్మును దుర్వినియోగం చేశాడు. ఐపీఎల్ బెట్టింగ్ కోసం ఆ డబ్బును వాడినట్లు తెలుస్తోంది. 24 కుటుంబాలకు చెందిన స�
భోపాల్: పేరు చెప్పనందుకు, ఆధార్ కార్డు చూపనందుకు ఒక వ్యక్తిని బీజేపీ నేత విచక్షణ రహితంగా కొట్టాడు. అదృశ్యమైన ఆ వృద్ధుడు శవమై కనిపించాడు. మధ్యప్రదేశ్లోని నీముచ్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. రత్లాం సర్సి
మధ్యప్రదేశ్ మాళ్వా ప్రాంతంలోని నీముచ్ పట్టణంలో ఇరువర్గాల మధ్య మతపరమైన విషయాలపై తలెత్తిన వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ఒకవర్గానికి చెందినవారి ప్రార్థనా మందిరం సమీపంలో విగ్రహం ఏర్పాటుపై తగాదా ఏర్ప
పథకాన్ని కాపీ కొట్టిన బీజేపీ సర్కారు హర్ ఘర్ నల్.. హర్ ఘర్ జల్ పేరుతో ప్రారంభం దానికి నిధులిస్తానని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం అయినా ఆ రాష్ట్రంలో ఒక్క జిల్లాకే పరిమితం తెలంగాణ సొంత నిధులతో రాష్ట్�
భోపాల్ : ఈ అత్తమామలు సమాజానికి ఆదర్శప్రాయంగా నిలిచారు. భర్త చనిపోతే భార్యను వితంతువుగా పరిగణించే రోజులకు కాలం చెల్లిందని నిరూపించారు. కరోనాతో భర్తను కోల్పోయిన ఓ మహిళకు అత్తామామలే దగ
గుణ: మధ్యప్రదేశ్లోని గుణ జిల్లాలో దారుణం జరిగింది. కృష్ణ జింకల వేటగాళ్లు ముగ్గురు పోలీసుల్ని కాల్చి చంపారు. గుణ అడవుల్లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన పట్ల ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఇవాళ
భోపాల్: మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి చెందిన రమేశ్ లాల్కు ఇద్దరు కూతుర్లు. పేర్లు నిఖిత, కరిష్మా. ఇద్దరికీ పెండ్లి నిశ్చయమైంది. ఒకే ముహూర్తంలో వివాహం. అక్కాచెల్లెల్లిద్దరూ ఒకే రకమైన పె�
భోపాల్: గిరిజన వరుడి వివాహం సందర్భంగా అతడి వేషధారణపై వివాదం తలెత్తింది. దీంతో పెళ్లిలో ఘర్షణకు దారితీసింది. వధు, వరుల బంధువులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ ఘటన జరి�
ఇండోర్: మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఓ బిల్డింగ్లో అగ్నిప్రమాదం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున రెండు అంతస్తుల బిల్డింగ్లో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఏడు మంది మృతిచెందారు. మంటల్లో ఇద్దరు �
1 లేదా 2 కేజీల వరకు బరు వు తూకే మామిడి పండు ను మనం చూసుంటాం. అయితే మధ్యప్రదేశ్లో పండే నూర్జహాన్ రకానికి చెందిన మామిడి ఒక్కోటి 4 కేజీలకు పైగా కాస్తుంది.