ఇతగాడి పేరు సామ్రాట్ మౌర్య. మధ్యప్రదేశ్లోని అలీరాజ్పూర్ జిల్లా నాన్పూర్కు చెందిన వాడు. వయసు 42 ఏండ్లు. ఓ గిరిజన తెగకు చెందిన ఇతడు గత 15 ఏండ్లుగా ముగ్గురు అమ్మాయిలతో సహజీవనం చేస్తున్నాడు.
నేత వస్ర్తాలపై జీఎస్టీని పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం చేపట్టిన జీరో జీఎస్టీ ఉద్యమానికి మధ్యప్రదేశ్ రాజ్యసభ సభ్యుడు వివేక్ తన్క మద్దతు ప్రకటించారు.
భోపాల్ : మధ్యప్రదేశ్లోని బాంధావ్గ్రహ్ టైగర్ రిజర్వ్లో ఓ ఆడ పులి పిల్ల మృతి చెందినట్లు అటవీశాఖ అధికారులు సోమవారం వెల్లడించారు. చనిపోయిన పులి పిల్ల తల, కడుపు, చెవులపై బలమైన గాయాలున్నట్ల�
Viral | పెళ్లి కోసం ఏర్పాట్లన్నీ సిద్ధమయ్యాయి. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు మండపానికి చేరుకున్నాడు. బంధు, మిత్రులంతా వేడుకకు తరలివచ్చారు. ఈ సమయంలోనే అక్కడికి పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో వధూవరులు పెళ్లి పీటల�
భోపాల్ : శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా మధ్యప్రదేశ్లోని ఖార్గోన్లో మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షణలు ఓ ముస్లిం వ్యక్తి హత్యకు దారి తీశాయి. ఈ హత్య కేసులో మధ్యప్రదేశ్ పోలీసులు
సహజీవనం సంస్కృతి కారణంగానే ఇటీవలి కాలంలో లైంగిక నేరాలు, వ్యభిచారం వంటివి పెరిగిపోతున్నాయని మధ్యప్రదేశ్ హైకోర్టుకు చెందిన ఇండోర్ బెంచ్ పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతీఒక్కరి
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్ భోపాల్లో ఉన్న రాణి కమలాపతి రైల్వేస్టేషన్కు శతాబ్ది ఎక్స్ప్రెస్ బయలుదేరింది. ఈ క్రమంలో ఒక్కసారిగా రైలులో ఫైర్ అలారం మోగింది. దీంతో అంతా ఒక్కసారిగా
మధ్యప్రదేశ్లోని బుల్డోజర్ ఘటనపై కాంగ్రెస్ స్పందించింది. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ చౌహాన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ తీవ్రంగా మండిపడ్డారు. సాక్షాత్తు ప్రభుత్�
రామనవమి రోజు అల్లర్లకు పాల్పడింది ఎవరో తెలియదు. అయితే, మధ్యప్రదేశ్ పోలీసులు పేదవాళ్లను నిందితులుగా అనుమానించారు. వెంటనే బుల్డోజర్లతో వాళ్ల ఇండ్లను కూలగొట్టారు. దర్యాప్తు జరుపకుండా, దోషి ఎవరో నిర్ధారి�
మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్సింగ్ చిక్కుల్లో పడ్డారు. శ్రీరామనవమి రోజున ఖార్గోన్ పట్టణంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఆయన ఫేక్ ఫొటో షేర్ చేశారన్న ఆరోపణలపై ఇప్పటిక�
2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ఎస్టీ జనాభా : 10.43 కోట్లు (8.6 శాతం) -ఎస్టీ జనాభా అత్యధికంగా గల రాష్ట్రం : మధ్యప్రదేశ్ -ఎస్టీ జనాభా తక్కువ గల రాష్ట్రం : సిక్కిం -ఎస్టీ జనాభా అత్యధికంగా గల కేంద్ర పాలిత ప్రాంతం : దాద్రా, �
Journalist | పోలీస్ స్టేషన్ ముందు కొందరు నిరసన తెలుపుతున్నారు. దానిని కవర్ చేయడానికి ఓ యూట్యూబ్ జర్నలిస్ట్ (Journalist) తన కెమెరామెన్తో కలిసి అక్కడి వెళ్లాడు. నిరసనకు గల కారణాలు తెలుసుకుంటుండగా.. పోలీసులు వచ్చి అ�
భోపాల్: మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా ఉత్తరప్రదేశ్ సర్కార్ స్టైల్ను ఫాలో అవుతున్నది. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుల ఇళ్లను బుల్డోజర్తో నేలమట్టం చేసింది. రేవా జిల్లాలో గురువారం ఈ ఘటన జరిగిం�