భోపాల్: సహజీవనం చేస్తున్న నర్సును ఒక డాక్టర్ దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఈ సంఘటన జరిగింది. తాటిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోన
భోపాల్: సాయుధ దళాల్లో నాలుగేళ్ల కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ పథకం అగ్నిపథ్పై దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఆర్మీలో చేరాలని ఆకాంక్షించే అభ్యర్థులు ఓ వైపు అగ్నిపథ్ను వ్యతిరేకిస్తూ ఆందోళనల
భోపాల్ : మధ్యప్రదేశ్ చింద్వారాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరా వాహనం బావిలో పడిపోగా.. ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఓ చిన్నారి ఉన్నది. మరో ఆరుగురు గాయపడ్డారు. చింద్వారా జిల్లాలోని మోఖెడా పో�
భోపాల్ : అన్నెం పుణ్యం ఎరుగని ఓ పసి బాలుడిని పని మనిషి చిత్రహింసలకు గురి చేసింది. ఆ చిన్నారి తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో తీవ్రంగా కొట్టేది. దీంతో ఆ బాలుడి పేగుల్లో వాపులు వచ్చాయి. ఈ దారుణ ఘ�
భోపాల్: ఒక వాటర్ పార్క్లో మహిళలను కొందరు వ్యక్తులు వేధించారు. ఆ కుటుంబ సభ్యులు దీనిపై నిలదీయగా ఆ గ్యాంగ్ వారిపై కర్రలతో దాడి చేసింది. బీజేపీ పాలిత మధ్య ప్రదేశ్లోని సత్నా జిల్లాలో ఈ దారుణం జరిగింది. ర�
దవాఖానల్లో ఆత్మీయులు మరణించడం తీవ్రమైన వేదన కలిగించే విషయం. అలా మరణించినవారి మృతదేహాలను అంబులెన్స్లు అందుబాటులో లేని కారణంగా కుటుంబ సభ్యులే భుజాల మీద మోసుకుంటూ తీసుకెళ్లాల్సి రావడం మరీ దయనీయం. అంబులె
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. గ్వాలియర్ జిల్లా అంబజ్హిరిలో ఓ బాలిక(17), ఓ వ్యక్తి (48) ఇంట్లోంచి పారిపోయారు. వారిని పట్టుకొని గ్రామానికి తీసుకొచ్చిన కొందరు.. శిక్షగా ఇద్దరి మెడలో చెప్పుల దండ �
జేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లోనే అత్యధిక శిశుమరణాలు సంభవిస్తున్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ ఈ విషయంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నది. ఆ రాష్ట్రంలో ప్రతీ వెయ్యి మంది నవజాత శిశువుల్లో 43 మ�
భోపాల్: మధ్యప్రదేశ్లో ఓ పోస్టుమాస్టర్ తన పోస్టాఫీసు కస్టమర్ల ఫిక్స్డ్ డిపాజిట్ల సొమ్మును దుర్వినియోగం చేశాడు. ఐపీఎల్ బెట్టింగ్ కోసం ఆ డబ్బును వాడినట్లు తెలుస్తోంది. 24 కుటుంబాలకు చెందిన స�
భోపాల్: పేరు చెప్పనందుకు, ఆధార్ కార్డు చూపనందుకు ఒక వ్యక్తిని బీజేపీ నేత విచక్షణ రహితంగా కొట్టాడు. అదృశ్యమైన ఆ వృద్ధుడు శవమై కనిపించాడు. మధ్యప్రదేశ్లోని నీముచ్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. రత్లాం సర్సి
మధ్యప్రదేశ్ మాళ్వా ప్రాంతంలోని నీముచ్ పట్టణంలో ఇరువర్గాల మధ్య మతపరమైన విషయాలపై తలెత్తిన వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ఒకవర్గానికి చెందినవారి ప్రార్థనా మందిరం సమీపంలో విగ్రహం ఏర్పాటుపై తగాదా ఏర్ప
పథకాన్ని కాపీ కొట్టిన బీజేపీ సర్కారు హర్ ఘర్ నల్.. హర్ ఘర్ జల్ పేరుతో ప్రారంభం దానికి నిధులిస్తానని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం అయినా ఆ రాష్ట్రంలో ఒక్క జిల్లాకే పరిమితం తెలంగాణ సొంత నిధులతో రాష్ట్�
భోపాల్ : ఈ అత్తమామలు సమాజానికి ఆదర్శప్రాయంగా నిలిచారు. భర్త చనిపోతే భార్యను వితంతువుగా పరిగణించే రోజులకు కాలం చెల్లిందని నిరూపించారు. కరోనాతో భర్తను కోల్పోయిన ఓ మహిళకు అత్తామామలే దగ
గుణ: మధ్యప్రదేశ్లోని గుణ జిల్లాలో దారుణం జరిగింది. కృష్ణ జింకల వేటగాళ్లు ముగ్గురు పోలీసుల్ని కాల్చి చంపారు. గుణ అడవుల్లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన పట్ల ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఇవాళ