ప్రస్తుత తరం యువకులు ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో వెతికి తెలుసుకుంటున్నారు. కొందరు తాము చెయ్యాలనుకునే దుర్మార్గపు పనుల వివరాల కోసం కూడా సోషల్ మీడియాపై ఆధారపడుతున్నారు. తాజాగా అంకిత్ (32) అనే యువకు
భోపాల్ : ఓ ఇద్దరు దంపతులకు వరుసగా ముగ్గురు అమ్మాయిలు పుట్టారు. తమకు కుమారుడు కావాలన్న కలగానే మిగిలిపోయింది వారికి. తమకు ఎలాగైనా కుమారుడిని ప్రసాదించాలని దేవుళ్లను వేడుకున్నారు. ఒక వేళ నాల�
విపక్షాలను, ఆ పార్టీలకు మద్దతిచ్చే వారిని ఇబ్బందులకు గురిచేయడం బీజేపీ నేతలకు నిత్యకృత్యంగా మారింది. కమలదళం పాలనాపగ్గాలు వెలగబెడుతున్న మధ్యప్రదేశ్లో జరిగిన ఘటనే ఇందుకు తాజా ఉదాహరణ. రత్లామ్ నగర మేయర్
ఎన్నికల కోసం పవిత్ర ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ప్రాశస్త్యాన్ని దెబ్బ తీయడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు చుక్కెదురైంది. నిన్నటికి నిన్న వారణాసిలో నమో ఘాట్ నిర్మాణంతో తీవ్ర
భోపాల్: బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్లో ఆ పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. ప్రజలను బహిరంగంగా హెచ్చరిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ జెండాలు ఉన్న ఇళ్లకు విద్యుత్, తాగునీరు వంటి సేవలన్నీ నిలిపివేయాల
కెనడాకు చెందిన భారతీయ సినీ నిర్మాత లీనా మణిమేకలై కొద్దిరోజుల క్రితం కాళీ డాక్యుమెంటరీ ప్రమోషనల్ పోస్టర్లో కాళీదేవిని అసభ్యకరంగా చిత్రీకరించి, ట్విటర్లో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
భోపాల్: కాళీమాతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తృణమూల్ ఎంపీ మహువా మైత్రిపై మధ్యప్రదేశ్లోని భోపాల్లో కేసు నమోదు చేశారు. ఐపీసీలోని 295ఏ సెక్షన్ కింద ఈ కేసును రిజిస్టర్ చేశారు. మతపరమైన భావా�
గుణ: మధ్యప్రదేశ్లో 38 ఏళ్ల మహిళకు నిప్పు అంటించారు. భూ వివాదం విషయంలో ఆ మహిళపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ప్రభుత్వం ఆ మహిళకు ఇచ్చిన భూమిని కొందరు ఆక్రమించే ప్రయత్నం చేశారు. వివాదాస్ప
రక్షణ ఇవ్వాలని కోరినా పట్టించుకోని పోలీసులు రాయ్పూర్, జూలై 3: తన కుటుంబానికి చెందిన భూమిని ఆక్రమించేందుకు యత్నించిన వారిని అడ్డుకున్నందుకు ఒక గిరిజన మహిళకు నిప్పటించారు. రాంప్యారీ బాయి అనే ఆ మహిళ ప్రస�
హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్సిన్హాకు ఎంఐఎం నేతలు మద్దతు పలికారు. శనివారం మధ్యాహ్నం బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్లో ఎంఐఎం పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యే�