భోపాల్ : మధ్యప్రదేశ్లోని ప్రముఖ పశుపతినాథ్ ఆలయం నీట మునిగింది. భారీ వర్షాల నేపథ్యంలో పోటెత్తిన వరదలకు ఆలయంలోకి నీరు చేరింది. మందసౌర్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు శివనా నది ఉప్పొంగుతున్న�
భోపాల్: టోల్ రుసుం చెల్లించాలని అడిగిన టోల్ బూత్ మహిళా ఉద్యోగిని ఒక వ్యక్తి చెంపపై కొట్టాడు. దీంతో ఆమె కూడా ఎదురు తిరిగి అతడ్ని చెప్పుతో కొట్టింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ సమీపంలో ఈ సంఘటన జరిగిం�
భోపాల్: బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. తలకు గాయంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లిన మహిళకు కండోమ్ ప్యాక్తో కట్టుకట్టారు. అనంతరం ఆమెను ప్రభుత్వ జిల్లా ఆసుప�
జబల్పుర్: మధ్యప్రదేశ్లోని జబల్పుర్ ఆర్టీవో అధికారి ఇంట్లో ఆర్థిక నేర విభాగానికి చెందిన అధికారులు సోదాలు నిర్వహించారు. ఆర్టీవో ఆఫీసర్తో పాటు ఆయన భార్యకు సంబంధించిన ప్రాపర్టీలను కూడా
బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్లో బతుకే కాదు చావు కూడా దుర్భరంగా మారింది. ఓ గ్రామంలో ఓవ్యక్తి మరణిస్తే అంత్యక్రియలకు బంధువులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది
భోపాల్: భారీ వర్షాలకు ఒక మొసలి కాలనీలోకి వచ్చింది. దీంతో స్థానికులు భయాందోళన చెందారు. మధ్య ప్రదేశ్లోని శివపురి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆ ప్రాంతంలో శనివారం రాత్రి నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి.
రాష్ర్టాల సంక్షేమ పథకాలపై కేంద్రం గొడ్డలి ఉచిత పథకాలు ప్రకటించకుండా కుట్రలు ఆర్థిక నిర్వహణ పేరుతో నిధులకు అడ్డుకట్ట త్వరలో ఐదు కీలక రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు విపక్షాలు గెలవకుండా ముందే పక్కా ప్లా�
వారసత్వ రాజకీయాల విషయంలో ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు సొంత పార్టీలో మాత్రం నేతల కుటుంబ సభ్యులకు పదవులు మధ్యప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి తేటతెల్లం భోపాల్, ఆగస్టు 2: వారసత్వ రాజకీయాలపై బీజేప�