Pathan Controversy | బాలీవుడ్ బాద్షా సినిమా పఠాన్ విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకున్నది. షారుఖ్ ఖాన్, దీపికా పదుకోణె జంటగా నటించిన చిత్రంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఇప్పటికే హిందూ సంఘాలు ‘ప�
Rudra Veena | మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని కళాకారుల బృందం ఐదు టన్నుల బరువున్న స్క్రాప్, చెత్త ఉపయోగించి ‘రుద్ర వీణ’ను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ వీణ 28 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు, 12 అడుగుల ఎత్తుతో దీన్�
Viral News | మధ్యప్రదేశ్లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ నాలుగు కాళ్లు కలిగిన పాపకు జన్మనిచ్చింది. గ్వాలియర్ (Gwalior) జిల్లా సికందర్ కాంపూ (Sikandar kampoo) ప్రాంతానికి చెందిన ఆర్తి కుష్వాహ (Aarti Kushwaha) పురుటి నొప్పులతో బుధవా
Raja Pateria | మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేత రాజ పటేరియాను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం పన్నా జిల్లా
Raja Pateria | మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేత రాజ పటేరియా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీని చంపేందుకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పన్నా జిల్లా పొవైలో కార్యకర్తల సమావేశంలో ఆయన �
పూర్వకాలం నుంచి గొంగడి వాడుకలో ఉన్నట్లు చరిత్ర చెబుతున్నది. మేడిన్ తెలంగాణగా ముద్రపడ్డ ఈ వస్త్రం, ఆది నుంచీ ప్రత్యేకంగా నిలిచింది. కొన్ని ప్రాంతాల్లో కంబలిగా పిలువబడింది. ఇది ఎండాకాలం కప్పుకుంటే చల్లద�
Madhya Pradesh | మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లా మాండవి గ్రామంలో బోరుబావిలో పడిన బాలుడి కథ విషాదాంతమైంది. ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిన ఎనిమిదేండ్ల బాలుడు మృతిచెందాడు.
‘దేశంలోని సగానికి పైగా రాష్ర్టాల్లో అధికారంలో ఉన్నాం. ప్రతీ ఇద్దరు భారతీయుల్లో ఒకరి మద్దతు మాకే ఉన్నది’ అంటూ పొద్దున లేచింది మొదలు.. బీజేపీ నేతలు గప్పాలు కొట్టడం నిత్యకృత్యంగా మారిపోయింది.
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఓ గిరిజన విద్యార్థినికి ఘోర అవమానం జరిగింది. ఆమె మెడలో చెప్పుల దండవేసి హాస్టల్ క్యాంపస్ చుట్టూ ఊరేగించారు. బేతు ల్ జిల్లాలోని దమ్జీపురా గ్రామంలో వారం కిందట జరిగిన ఈ ఘటన ఆ�
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు కోసం బస్ స్టాప్లో వేచి చూస్తున్న ప్రయాణికులపైకి ఓ లారీ అతివేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. పది మంది తీవ్రంగా గాయపడ్
Road Accident | రోడ్డు పక్కన బస్సు కోసం ఎదురుచూస్తున్న వారికిపై ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలవగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని రత్లాం జిల్లాలో చోటు చేసుకున్నది. రత్�