ఐదు, ఆరు తరగతి చదివే కొందరు బాలికలతో స్కూల్ మరుగుదొడ్లను మంగళవారం శుభ్రం చేయించారు. చీపుర్లు చేత పట్టిన ఆ బాలికలు హ్యాండ్ పంప్ నుంచి నీటిని తెచ్చి టాయిలెట్లను కడిగారు.
మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ‘స్మార్ట్ క్లాస్' పథకం అటకెక్కింది. పలు జిల్లాల్లో విద్యుత్తు కోతలతో పాఠశాలల్లో అమలు చేస్తున్న ఈ పథకం నిరర్థకంగా మారింది. సాంకేతిక అభివృద్
cheetahs:నమీబియా నుంచి తెచ్చిన 8 చీతాలను ఇవాళ ప్రధాని మోదీ కూనో పార్క్లోకి రిలీజ్ చేశారు. ప్రత్యేక విమానంలో ఆ చీతాలు ఆఫ్రికా నుంచి గ్వాలియర్కు ఇవాళ ఉదయం చేరుకున్నాయి. ఆ తర్వాత వాటిని ప్రత్యేక హెలికా�
Tiger plane Cheetahs : ఇండియా జాతీయ జంతువు టైగర్. ఆ పులి ముఖం ఉన్న విమానం ఇవాల నమీబియాకు చేరుకున్నది. అక్కడ ఉన్న ఇండియన్ కమిషన్ పులి ఫేస్ ఉన్న విమాన ఫోటోలను రిలీజ్ చేసింది. అయితే నమీబియా నుంచి
JCB | రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడి కాలు విరిగింది. అతడిని దవాఖానకు తరలించడానికి స్థానికులు 108కి ఫోన్ చేశారు. అంబులెన్స్ ఎంతకీ రావడం లేదు.. దీంతో బాధితుడిని ఆటోలో హాస్పిటల్కు
మూడేండ్ల చిన్నారిపై స్కూల్ బస్ డ్రైవర్ లైంగికదాడి చేసిన ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో చోటుచేసుకొన్నది. గత గురువారం బస్సులోనే ఈ ఘాతుకం జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో బస్సులోనే �
గ్వాలియర్: దేవీ నవరాత్రోత్సవాలకు సమయం దగ్గర పడింది. ఇక గర్బా డ్యాన్స్లకు వేదికలు సిద్ధం కానున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ మంత్రి ఉషా థాకూర్ వార్నింగ్ ఇచ్చారు. గర్బా వేదికలకు వస్�
బీజేపీ ముఖ్యమంత్రులకు తగ్గుతున్న ప్రజాదరణ ఆయా రాష్ర్టాల్లో పరిపాలనపై ప్రజానీకానికి పెరిగిన అసంతృప్తి ద్వితీయశ్రేణి నేతల్లో ఆందోళన (ఢిల్లీ నుంచి ప్రత్యేక ప్రతినిధి);వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మరోసార
ఓ వ్యక్తి సమోసాలు అమ్మే దుకాణానికి వెళ్లాడు. సమోసాలు పార్సిల్ తీసుకున్నాడు. పార్సిల్తోపాటు ప్లేట్, స్పూన్ కావాలని అతడు కోరాడు. దీనికి సమోసా ప్యాక్ చేసిన వ్యక్తి నిరాకరించాడు. పార్సిల్కు అవి ఇ
ఓ వింత శిశువు జననం డాక్టర్లనే ఆశ్చర్యపరిచింది. జింకను పోలిన కాళ్లతో శిశువు జన్మించాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లా మన్పురా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగింది. నవజాత శిశువు కే�
మధ్యప్రదేశ్లో మరో భారీ కుంభకోణం సీఎం చేతిలోని శాఖలోనే వందల కోట్ల స్కామ్ పోషకాహార పథకంలో అంతులేని అవినీతి లబ్ధిదారుల సంఖ్యను లక్షల్లో పెంచిన వైనం బైకులపై రేషన్ సైప్లె చేసినట్టు రికార్డులు వేల టన్నుల
భోపాల్: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో భారీ కుంభకోణం వెలుగుచూసింది. స్కూల్ పిల్లల ఆహార పథకంలో భారీగా గోల్మాల్ జరిగింది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యవేక్షణలో ఉన్న మహిళా, శిశు అభివృద్ధి శాఖలో భారీ ఎత�