శనివారం మహా శివరాత్రి నేపథ్యంలో శివాలయంలోకి ప్రవేశించి పూజలు చేసేందుకు దళిత వర్గానికి చెందిన యువతులు ప్రయత్నించారు. దీనిని గమనించిన ఉన్నత వర్గాలకు చెందిన ప్రజలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్�
దేశంలో అంతరించిపోయిన చీతాల పునరుద్ధరణ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా గదేడాది సెప్టెంబర్లో 8 చీతాలు ఆఫ్రికాలోని నమీబియానుంచి మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కుకు వచ్చాయి
ఆదివారం అర్ధరాత్రి వేళ గుర్తు తెలియని కొందరు వ్యక్తులు చర్చి వద్దకు వచ్చారు. కిటికీ తెరిచి లోనికి ప్రవేశించారు. లోపల ఉన్న కొన్ని వస్తువులకు నిప్పుపెట్టారు. మరి కొన్ని వస్తువులను ధ్వంసం చేశారు.
మధ్యప్రదేశ్లోని రైల్వే అధికారులు ఏకంగా హనుమంతుడికి నోటీసులు జారీచేశారు. ‘మీరు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారు.. వెంటనే ఖాళీ చేయకపోతే చర్యలు తీసుకుంటాం’ అంటూ అంజనీపుత్రునికి హుకుం జారీ చేశారు.
బీజేపీ మంత్రి బ్రజేంద్ర సింగ్ యాదవ్ తన నియోజకవర్గమైన ముంగాలిలో వికాస్ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక గ్రామంలో మాట్లాడిన ఆయనపై ఎవరో దురద పౌడర్ చల్లారు.
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలానికి రాజస్థాన్, మధ్యప్రదేశ్కు చెందిన కూలీలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఇక్కడి రైతులు సాగు చేసిన శనగ పంటను యంత్రాల ద్వారా నూర్పిడి చేస్తున్నారు.
స్వరాష్ట్రం సిద్ధించాక తెలంగాణలో సాగు పండుగలా మారింది. బీడు భూములన్నీ సాగులోకి వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి పారుదల రంగంలో చేపట్టిన విప్లవాత్మక మార్పులతో బంజరు భూముల్లో కూడా పంటలు పండుతున్నాయి. �
మధ్యప్రదేశ్లో ఓ విచిత్రమైన వివాహం జరిగింది. ఇద్దరు వ్యక్తులు రెండు పక్షులకు సంప్రదాయబద్ధంగా పెళ్లి జరిపించారు. బాజా భజంత్రీల నడుమ రెండు పక్షులకు ఘనంగా పెళ్లి చేసి బరాత్ ఏర్పాటు చేశారు.
మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో ఘోరం జరిగింది. అమ్మమ్మ వయస్సున్న 58 ఏండ్ల మహిళలపై 16 ఏండ్ల బాలుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను కొట్టి చంపేశాడు.
పోలీస్ ఇన్స్పెక్టర్ అభినవ్ రాయ్, ఆ వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతడిపై పంచ్లు ఇచ్చాడు. ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు జోక్యం చేసుకున్నప్పటికీ అతడ్ని కొట్టడం ఆపలేదు.
ళితబంధు పథకం దేశంలోనే సరికొత్త విప్లవమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. దళితుల అభ్యున్నతికి ఈ పథకం కొత్త దారులు చూపుతుందని చెప్పారు.