కొత్త ఆశలతో, సరికొత్త ఆశయాలు నెరవేర్చుకునే దిశగా నూతన సంవత్సరం వచ్చేసింది. గోడ మీద మారే క్యాలెండర్ తమజీవితాల్లోనూ ఏదైనా మార్పు తీసుకొస్తుందనిచాలామంది ఆశిస్తారు. కొత్త ఏడాదిలో ఉన్నతమైన మార్పును పొందాల
‘ఇదం శరీరం మధు’- అనే శ్రుతి-వేద వాక్యాన్ని బట్టి గృహ, ధన, పుత్ర, మిత్ర, కళత్ర- సతి ఇత్యాదుల కంటే మధువు- తేనె వలె అతిప్రియమైనదగుట చేత, ఇతర జంతు తతి- సముదాయం కంటే శ్రేష్ఠమైన గతి- మోక్షాన్ని కలిగించేది కనుక మానవ దే�
వర్తమానం భవిష్యత్కు పునాది. యుక్తవయసులో చేసే సావాసాలు భవిష్యత్తును నిర్దేశిస్తాయి. అలవాట్లు పొరపాట్లుగా మారి జీవితాన్ని తీర్చిదిద్దుకోకుండా దెబ్బతీస్తాయి. బలం ఉంది కదా అని యవ్వనంలో కన్నూమిన్నూ కానక�
శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలు చోట్ల శ్రీకృష్ణుడి ఊరేగింపు నిర్వహించారు. పెరుగు ఉట్టి కొట్టే కార్యక్రమంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నారులు
Sri Krishna Janmashtami | “ఓ అర్జునా, నీవు ఒక యోగివి కమ్ము, కురుక్షేత్ర యుద్ధరంగంలో పలికిన ఈ అమర వాక్కులతో కృష్ణ భగవానుడు ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న భక్తుడిని అంతిమ మోక్షం కోసం యోగ మార్గాన్ని అవలంబించమని బోధించాడు. ఒక దైవి�
వేదాలకు చిక్కనివాడు. ఉపనిషత్తులకు అందనివాడు. పురాణాలకు పూర్తిగా గోచరించనివాడు. అనేకానేక పరీక్షల తర్వాత కానీ మునిగణాలకు ముక్తిని ఇవ్వనివాడు.. యశోదాదేవి రోటికి మాత్రం ఇట్టే చిక్కిపోయాడు. ఆ రోలు అమ్మ ప్రేమ
లోక కల్యాణం కోసం శ్రీకృష్ణ భగవానుడు కారాగారంలో జన్మించాడు. నల్లనయ్య పుట్టుకే ఓ మహా విశేషం. మానవత్వంలో దైవత్వాన్ని చూపిన కృష్ణావతారం ఒక అద్భుతం. యుగయుగాలుగా శ్రీకృష్ణుడి తత్వం.. జీవితం మానవ జాతిని విశేషం�
భారతీయ జీవన విధానం వ్యక్తులను ఉన్నతీకరించేందుకు ఉద్దేశించినది. ప్రతివ్యక్తి జీవితానికీ అంతిమ లక్ష్యం ఆనందంగా ఉండటమే. ఆనందం జీవితంలో ఎదురయ్యే సంఘటనలను ‘ఎలా ఉన్నదో అలా’ తీసుకోవడంలో ఉంటుందే కాని, ‘ఇలా ఉం�
‘ఓ అర్జునా! శ్రద్ధాన్వితులైన సకామ భక్తులు ఇతర దేవతలను పూజించినప్పటికీ, వారు నన్ను పూజించినట్లే’ అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. దేవుడు ఒక్కడే అన్న భావనను తెలియజేస్తుంది ఈ శ్లోకం. అంతటా వ్యాపించి ఉన్న భగవంతుడ
Shravana Masam 2023 | ‘ద్వాదశేష్వపి మాసేషు, శ్రావణః శివరూపకః’ అంటే ‘పన్నెండు నెలల్లో శ్రావణ మాసం శివరూపం, సాక్షాత్తు నేనే శ్రావణ మాసం’ అని సనత్కుమారుడికి చెబుతాడు పరమేశ్వరుడు. అలాంటి పవిత్ర శ్రావణ మాసం ఈ ఏడాది రెండుస
మనిషిలో భోగాసక్తత, ఐశ్వర్యకాంక్ష మొదలైనవి ఉన్నప్పుడు బుద్ధి అతని అధీనంలో ఉండదు. అందుకే శ్రీకృష్ణుడు ఈ విషయంలో అర్జునుడిని హెచ్చరిస్తూ ‘భోగాల్లో కాని, ఐశ్వర్యంపై కాని అమితమైన ఆసక్తి కలిగిన వారు, వాటికి స
భక్తికి జాతి, కుల, మతాల అంతరాలు ఉండవు. భారతదేశంలో వివిధ భాషల్లో రచనలు చేసిన భక్త కవయిత్రులు ఎందరో ఉన్నారు. కవయిత్రుల భక్తి తత్పరతే భక్తి కావ్య రచనకు దోహదం చేసి, వారిని భక్తి కవయిత్రులుగా గుర్తింపునిచ్చింద