భాగవత దశమ స్కంధానికి లక్షణం విలక్షణమైన ‘నిరోధం’. అది శమ- మనోలయ స్వరూపం, అమనస్కత. ‘తోయస్థం లవణం యథా’- ఉప్పురాయి నీటిలో తన స్వరూపాన్ని కోల్పోవు చొప్పున జీవుని మనసు దేవుని చేత దేవుని యందు ఒప్పుగా లీనమవడమే నిర�
ఓ ఊర్లో ఒక పండితుడు ఉండేవాడు. అతను ప్రతి ఆదివారం సమీప గ్రామాలకు వెళ్లి గీతా పారాయణం చేసేవాడు. గ్రామస్థులు దాన్ని ఆసక్తిగా వినేవారు. ఆయన చెప్పే విధానానికి మంత్రముగ్ధులు అయ్యేవారు. ప్రతీ వారం పారాయణానికి వ�
‘పురుష శ్రేష్ఠుడవైన ఓ అర్జునా! సుఖదుఃఖాల్లో సమబుద్ధి కలిగిన ఏ ధీరపురుషుణ్ని ఈ విషయ స్పర్శలు బాధించలేవో అటువంటి వ్యక్తే మోక్షార్హుడు’ అంటాడు గీతాచార్యుడు. సుఖాలు, దుఃఖాలు చలింపజేయని స్థితికి వ్యక్తులు �
‘ఓ అర్జునా! శ్రద్ధాన్వితులైన సకామ భక్తులు ఇతర దేవతలను పూజించినప్పటికీ, వారు నన్ను పూజించినట్లే’ అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. దేవుడు ఒక్కడే అన్న భావనను తెలియజేస్తుంది ఈ శ్లోకం.
కొత్త ఆశలతో, సరికొత్త ఆశయాలు నెరవేర్చుకునే దిశగా నూతన సంవత్సరం వచ్చేసింది. గోడ మీద మారే క్యాలెండర్ తమజీవితాల్లోనూ ఏదైనా మార్పు తీసుకొస్తుందనిచాలామంది ఆశిస్తారు. కొత్త ఏడాదిలో ఉన్నతమైన మార్పును పొందాల
‘ఇదం శరీరం మధు’- అనే శ్రుతి-వేద వాక్యాన్ని బట్టి గృహ, ధన, పుత్ర, మిత్ర, కళత్ర- సతి ఇత్యాదుల కంటే మధువు- తేనె వలె అతిప్రియమైనదగుట చేత, ఇతర జంతు తతి- సముదాయం కంటే శ్రేష్ఠమైన గతి- మోక్షాన్ని కలిగించేది కనుక మానవ దే�
వర్తమానం భవిష్యత్కు పునాది. యుక్తవయసులో చేసే సావాసాలు భవిష్యత్తును నిర్దేశిస్తాయి. అలవాట్లు పొరపాట్లుగా మారి జీవితాన్ని తీర్చిదిద్దుకోకుండా దెబ్బతీస్తాయి. బలం ఉంది కదా అని యవ్వనంలో కన్నూమిన్నూ కానక�
శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలు చోట్ల శ్రీకృష్ణుడి ఊరేగింపు నిర్వహించారు. పెరుగు ఉట్టి కొట్టే కార్యక్రమంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నారులు