శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలు చోట్ల శ్రీకృష్ణుడి ఊరేగింపు నిర్వహించారు. పెరుగు ఉట్టి కొట్టే కార్యక్రమంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నారులు
Sri Krishna Janmashtami | “ఓ అర్జునా, నీవు ఒక యోగివి కమ్ము, కురుక్షేత్ర యుద్ధరంగంలో పలికిన ఈ అమర వాక్కులతో కృష్ణ భగవానుడు ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న భక్తుడిని అంతిమ మోక్షం కోసం యోగ మార్గాన్ని అవలంబించమని బోధించాడు. ఒక దైవి�
వేదాలకు చిక్కనివాడు. ఉపనిషత్తులకు అందనివాడు. పురాణాలకు పూర్తిగా గోచరించనివాడు. అనేకానేక పరీక్షల తర్వాత కానీ మునిగణాలకు ముక్తిని ఇవ్వనివాడు.. యశోదాదేవి రోటికి మాత్రం ఇట్టే చిక్కిపోయాడు. ఆ రోలు అమ్మ ప్రేమ
లోక కల్యాణం కోసం శ్రీకృష్ణ భగవానుడు కారాగారంలో జన్మించాడు. నల్లనయ్య పుట్టుకే ఓ మహా విశేషం. మానవత్వంలో దైవత్వాన్ని చూపిన కృష్ణావతారం ఒక అద్భుతం. యుగయుగాలుగా శ్రీకృష్ణుడి తత్వం.. జీవితం మానవ జాతిని విశేషం�
భారతీయ జీవన విధానం వ్యక్తులను ఉన్నతీకరించేందుకు ఉద్దేశించినది. ప్రతివ్యక్తి జీవితానికీ అంతిమ లక్ష్యం ఆనందంగా ఉండటమే. ఆనందం జీవితంలో ఎదురయ్యే సంఘటనలను ‘ఎలా ఉన్నదో అలా’ తీసుకోవడంలో ఉంటుందే కాని, ‘ఇలా ఉం�
‘ఓ అర్జునా! శ్రద్ధాన్వితులైన సకామ భక్తులు ఇతర దేవతలను పూజించినప్పటికీ, వారు నన్ను పూజించినట్లే’ అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. దేవుడు ఒక్కడే అన్న భావనను తెలియజేస్తుంది ఈ శ్లోకం. అంతటా వ్యాపించి ఉన్న భగవంతుడ
Shravana Masam 2023 | ‘ద్వాదశేష్వపి మాసేషు, శ్రావణః శివరూపకః’ అంటే ‘పన్నెండు నెలల్లో శ్రావణ మాసం శివరూపం, సాక్షాత్తు నేనే శ్రావణ మాసం’ అని సనత్కుమారుడికి చెబుతాడు పరమేశ్వరుడు. అలాంటి పవిత్ర శ్రావణ మాసం ఈ ఏడాది రెండుస
మనిషిలో భోగాసక్తత, ఐశ్వర్యకాంక్ష మొదలైనవి ఉన్నప్పుడు బుద్ధి అతని అధీనంలో ఉండదు. అందుకే శ్రీకృష్ణుడు ఈ విషయంలో అర్జునుడిని హెచ్చరిస్తూ ‘భోగాల్లో కాని, ఐశ్వర్యంపై కాని అమితమైన ఆసక్తి కలిగిన వారు, వాటికి స
భక్తికి జాతి, కుల, మతాల అంతరాలు ఉండవు. భారతదేశంలో వివిధ భాషల్లో రచనలు చేసిన భక్త కవయిత్రులు ఎందరో ఉన్నారు. కవయిత్రుల భక్తి తత్పరతే భక్తి కావ్య రచనకు దోహదం చేసి, వారిని భక్తి కవయిత్రులుగా గుర్తింపునిచ్చింద
భగవంతుడి నామస్మరణ మనల్ని చెడు నుంచి కాపాడుతుంది. మన చేయి అగ్నికి తెలిసి తగిలినా, తెలియక తగిలినా కాలకుండా ఉండదు. అలానే, భగవంతుని నామం పలికితే చాలు పాపాలు పరిహారం అవుతాయి. మనం ఏ పనిలో ఉన్నా, ఏ సమయంలో అయినా దైవ�
‘మనసు నిస్సందేహంగా చంచలమైనదే! నిగ్రహించడానికి కష్టసాధ్యమే అయినా అభ్యాస వైరాగ్యాలతో దాన్ని సులభంగా నిగ్రహించవచ్చు’ అని అర్జునుడికి ఉపదేశించాడు శ్రీకృష్ణ భగవానుడు. ఈ వాక్యం అందరికీ వర్తిస్తుంది. మనోని�
బతుకు నడవాలి అంటే మనిషి కూడా నడవక తప్పదు. కూర్చుంటే బతుకు నడవదు. మరి నడిచేటప్పుడు పడే అవకాశం ఉంటుంది. పడితే దెబ్బ తగులుతుంది. దెబ్బ మనిషికి దుఃఖాన్ని కలిగిస్తుంది.
జీవుడు కోరికల పుట్ట.. దేవుడు వాటిని తీర్చడంలో దిట్ట.. కానీ, కోరడం కాదు.. వదులుకోవడమే భగవానుడి అనుగ్రహ వీచిక! అందుకు ఆలయమే సరైన వేదిక! దేవాలయ ప్రవేశం అధ్యాత్మ యాత్రకు తొలి అడుగు. అక్కడి వేదమంత్రాల స్వరఝరి జీవి
వివిధ కాలాలకు చెందిన వివిధ రుషులు ‘యుగం’ అన్న పదాన్ని పలు విధాలుగా నిర్వచించారు. ‘యుగ’ అన్న ఒక్క పదమే వివిధ కాల పరిమాణాలను సూచిస్తుంది. పంచాంగం ప్రకారం చైత్ర మాసం నుంచి ఫాల్గుణం పూర్తయ్యే వరకు ఉన్న సమయాన�