‘దూడల దండులో దూరిన ఏకు వంటి లేత దంభం కల వత్సా(దూడ)సురుని వధించి శౌరి- కృష్ణుడు, మరోసారి ముని మానస బృందంలోనికి చొచ్చుకు వచ్చిన పెచ్చరిల్లిన- మేకు వలె ముదిరిన, దంభం కల బకాసురుని అసువు(ప్రాణా)లను హరించాడు.
శివపంచాక్షరి కన్నా మిన్న ఆ నామం. అష్టాక్షరీ కంటే శ్రేష్ఠం ఆ మంత్రం. హిందీలో ఏకాక్షరీ (ప్రణవం). తెలుగులో రెండక్షరాల పిలుపు... అదే అమ్మ! జనన మరణాలు లేని ఆ శ్రీహరి మాతృమూర్తి ప్రేమ కోరే మానవుడిగా అవతారం దాల్చాడం
కృతయుగంలో ధర్మం అన్నింటికంటే తీపి.. త్రేతాయుగంలో నిజాయితీ, బాధ్యత అన్నింటినీ మించినవి.. ద్వాపరయుగంలో పై రెండు యుగాల కంటే చెడు పెరిగింది కాబట్టి, చెడ్డవారి నిర్మూలనే ధ్యేయం. మరి కలియుగంలో ధర్మం, నిజాయితీ, బ�
శుక ఉవాచ- పరీక్షిన్మహారాజా! ఎంగిలిపడక, ఏమరుపాటు లేక మనసు తొంగిలించగా (పరవశించగా) శుభాంగుడైన రథాంగపాణి (విష్ణుని) మంగళకరములైన కథలు అవిశ్రాంతంగా వింటున్న నీకు అనేక మంగళాశాసనాలు.
ఈ ప్రపంచంలోని ప్రతి వ్యక్తి కోరుకునేది ఆనందాన్నే. అయితే ఆ ఆనందం అందరూ అనుభవించగలుగుతున్నారా? లేదు అనుకుంటే.. కారణం ఏమిటి? అంటే తాను ‘కోరిన’ ఆనందం వేరు.. తనకు ‘అవసరమైన’ ఆనందం వేరు.
Hema Malini: యూపీలోని మథుర నియోజకవర్గం నుంచి ఎంపీ హేమామాలిని మూడవ సారి బీజేపీ టికెట్పై పోటీ చేస్తున్నారు. అయితే శ్రీకృష్ణుడి గోపికగా తనకు తానే భావించుకుంటానని ఆమె అన్నారు. పేరు ప్రఖ్యాతల కోసం తాను �
తాను కాని జడములైన దేహాదులను తాను అనీ, తనవి అనీ భ్రాంతి పడటమే మోహం- అజ్ఞానం.
ఆ భ్రమ తొలగటమే ప్రమ- యథార్థ జ్ఞానం. ‘జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః’
(గీత)- ఆ అజ్ఞానం పరమాత్మ జ్ఞానం కలిగితేనే నశిస్తుంది.
గోపికలు యశోదతో... ఓ ఇందు వదనా!
మీకు సంపద ఎక్కువగా ఉంటే మిక్కిలి మక్కువతో ఇంపైన విందు భోజనాలు కుడువ- ఆరగించవచ్చు. మేలైన పుట్టములు- పట్టు పీతాంబరాలు కట్టుకోవచ్చు.