శుకముని- రాజా! ఇదంతా తన తనయుని- పితామహుని పితలాటకమే (మోసమే)- మాయే అని తెలుసుకొని సతాంగతి (సత్పురుషులకు దిక్కు) అయిన మాయాపతి మాధవుడు, ఇక నా మాయ ఏమిటో అతనికి చూపుతానని సంకల్ప మాత్రాన లేగల, బాలుర రూపాలు అన్నీ తాన�
శుక మహర్షి పరీక్షిత్తుతో... భూవరా!
ఏరికోరి క్రూర సర్పం కుక్షిలో దూరి మృత్యు బారినపడ్డ తన వారినందరినీ దూడలతో సహా వారిజాక్షుడు తన కరుణ అనే అమృత వీక్షణాలను కురిపించి బ్రతికించాడు.
‘దూడల దండులో దూరిన ఏకు వంటి లేత దంభం కల వత్సా(దూడ)సురుని వధించి శౌరి- కృష్ణుడు, మరోసారి ముని మానస బృందంలోనికి చొచ్చుకు వచ్చిన పెచ్చరిల్లిన- మేకు వలె ముదిరిన, దంభం కల బకాసురుని అసువు(ప్రాణా)లను హరించాడు.
శివపంచాక్షరి కన్నా మిన్న ఆ నామం. అష్టాక్షరీ కంటే శ్రేష్ఠం ఆ మంత్రం. హిందీలో ఏకాక్షరీ (ప్రణవం). తెలుగులో రెండక్షరాల పిలుపు... అదే అమ్మ! జనన మరణాలు లేని ఆ శ్రీహరి మాతృమూర్తి ప్రేమ కోరే మానవుడిగా అవతారం దాల్చాడం
కృతయుగంలో ధర్మం అన్నింటికంటే తీపి.. త్రేతాయుగంలో నిజాయితీ, బాధ్యత అన్నింటినీ మించినవి.. ద్వాపరయుగంలో పై రెండు యుగాల కంటే చెడు పెరిగింది కాబట్టి, చెడ్డవారి నిర్మూలనే ధ్యేయం. మరి కలియుగంలో ధర్మం, నిజాయితీ, బ�
శుక ఉవాచ- పరీక్షిన్మహారాజా! ఎంగిలిపడక, ఏమరుపాటు లేక మనసు తొంగిలించగా (పరవశించగా) శుభాంగుడైన రథాంగపాణి (విష్ణుని) మంగళకరములైన కథలు అవిశ్రాంతంగా వింటున్న నీకు అనేక మంగళాశాసనాలు.
ఈ ప్రపంచంలోని ప్రతి వ్యక్తి కోరుకునేది ఆనందాన్నే. అయితే ఆ ఆనందం అందరూ అనుభవించగలుగుతున్నారా? లేదు అనుకుంటే.. కారణం ఏమిటి? అంటే తాను ‘కోరిన’ ఆనందం వేరు.. తనకు ‘అవసరమైన’ ఆనందం వేరు.