‘దీపావళి’ అంటే దీపాల వరుస అని అర్థం. ఈ రోజున ప్రజలంతా దీపాలను వెలిగించి, శ్రీకృష్ణుడికి సమర్పించి, ఆపై వాటిని ఇంట్లోగానీ లేదా ఇంటి ప్రాంగణంలో గానీ వరుసలలో అమర్చుతారు. హైందవ సంప్రదాయంలో కొన్నిచోట్ల దీపావ�
‘అర్జునా! నీవు, నేను, కనిపించే రాజులు.. మనమంతా గతకాలంలో ఉన్నాం.. భవిష్యత్తులోనూ ఉంటాం. అన్ని కాలాల్లోనూ ఉండే ‘నేను’ అనే ‘ఆత్మ‘ శరీర పతనంతో నశించేది కాదు. ఈ సృష్టిలో ఉన్నది నశించదు. లేనిది కొత్తగా పుట్టదు’ అని
‘కృష్ణా! నాకు విజయంపై కోరికలేదు. ఓ! గోవిందా.. నాకు ఈ రాజ్యంతో గానీ, భోగాలతో గానీ, జీవితంతో గానీ ఏ విధమైన ప్రయోజనం లేదు!’ అంటూ కురుక్షేత్రంలో అర్జునుడు అస్త్రసన్యాసం చేశాడు. అది కురుక్షేత్రం. అంటేనే కార్యక్షే�
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా సోమవారం ఘనంగా జరిగాయి. వైష్ణవ ఆలయాల్లో శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేసి రకరకాల తీపి వంటకాలతో నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకు
లీలా మనోహరుడైన నందలాల జన్మ దివ్యమైనది, అలౌకికమైనది. సకల లోకాలకూ ఈశ్వరుడైన శ్రీకృష్ణుడు ఈ లోకంలో అవతరించడానికి ఇక్కడి ప్రాపంచిక నియమాలను అనుసరించాల్సిన అవసరం లేదు.
శ్రీకృష్ణ భగవానుడు చూపిన ధర్మమార్గంలో నడుద్దామని గవర్నర్ జిష్ణుదేశ్వర్మ పిలుపునిచ్చారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సౌభ్రాతృత్వం, సామరస్యం వర్ధిల్లాల�
శుకముని పరీక్షిత్తుతో.. రాజా! ఆ హేమంత రుతువు ప్రథమ మాసం మార్గశిరంలో మొదటి రోజున నందుని మంద(గొల్లపల్లె)లోని ఇందువదనలు గోపకన్యలు వేకువలో ముందుగా నిద్రలేచారు. ఆనందంగా కాళిందీ నదికి వెళ్లి స్నానాలు చేశారు. గట
సోమవారం నుంచి శ్రావణ మాసం ప్రారం భం కానుండగా, ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటున్నది. పూజలు, పునస్కారాలు, వ్రతాలకు ఈ నెల పెట్టింది పేరు కాగా, ఇంటింటా సందడి నెలకొంటోంది.