శుకుడు పరీక్షిత్తుతో... మానవనాథా! దద్దన్న (వ్యర్థుడు) ఐన తన పెద్దన్న- రుక్మి చెడు తలపు గ్రహించి అన్నవ నీరజగంధి- కొత్త తామరల నెత్తావులు- సుగంధాలు విత్తు (వెదజల్లు) ఆ వైదర్భి- రుక్మిణి రానున్న ఆపదను తలచి మదిలో క�
పంచమ వేదమైన మహాభారతేతిహాసం 18 పర్వాలు, లక్ష శ్లోకాలతో ప్రపంచంలో అతిపెద్ద కావ్యంగా ప్రసిద్ధి చెందింది. ‘ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ/ యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి నతత్ క్వచిత్' భారతంలో ఏది ఉంటు�
‘అర్జునా! నా మాయ త్రిగుణాత్మకమైనది, అలౌకికమైనది. సాధారణంగా దానిని అధిగమించడం సాధ్యం కానిది. అయినా ఎవరైతే నిరంతరం నన్నే ధ్యానిస్తారో వారు ఆ మాయను అధిగమించి జననమరణ చక్రబంధనాల నుంచి తరించగలరు’ అంటున్నాడు క
ఒక గ్రామంలో జాతర జరుగుతున్నది. ఆ జాతరకు ఊళ్లోని పదేండ్లలోపు పిల్లలంతా ఏదో ఒక వేషం వేస్తారు. ఆ సమయంలో అక్కడ గుమికూడిన గ్రామస్తుల్లో ‘ఏ దేవుడు గొప్ప?’ అనే చర్చ మొదలైంది. ఆధ్యాత్మిక పరిజ్ఞానం ఉన్న మేకప్ చేస�
శుక మహర్షి రాజర్షి పరీక్షిత్తుతో- భారతా! కృష్ణుని వలెనే వేష భూషలు, భాష గల ఉద్ధవుని చూచి గోప యోషిత- స్త్రీలు ఆయన చుట్టూ మూగి శిరసా నమస్కరించి ఇలా పలికారు.. ‘అయ్యా, ఉద్ధవా! నీవెవరివో మాకు తెలుసు. ఇద్ధ- ప్రకాశించ�
మహాభారతంలో మహామహాయోధులందరూ ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొన్నవారే. కాని, ఒక్క కృష్ణభగవానుడు మాత్రం ఎలాంటి ఆయుధమూ పట్టలేదు. ఎదురుపడి పోరాటమూ చేయలేదు. కేవలం రథసారథిగానే ఉన్నట్లు కనిపించాడు. మహాసంగ్రామాన్న�
శుకయోగి పరీక్షిత్తుతో... రాజా! సరాముడైన శ్యాముడు ధనుశ్శాలకు వెళ్లి వామహస్తంతో ధనుస్సును పైకెత్తి, అల్లెత్రాడు బిగించి, వేదండం- ఏనుగు ఇక్షుదండాన్ని- చెరకు గడను వలె, రెండుగా విరిచాడు. ఆ ధ్వని వీనులకు భయంకరమై
సంపూర్ణ ఆత్మ దర్శనం పొందిన వ్యక్తి భగవంతుడి దర్శనాన్నే పొందగలుగుతాడు. ఈ క్రమంలో 12 సాధనలు ఉన్నాయన్నాడు శ్రీకృష్ణభగవానుడు. గీతలోని 18వ అధ్యాయం మూడు శ్లోకాలలో (51, 52, 53) వాటిని వివరించాడు.
హోలీ వేడుకలను దేశవ్యాప్తంగా వైభవంగా జరుపుకొంటారు. అన్నిచోట్లా హోలికా దహనం, రంగులు చల్లుకోవడంతోపాటు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే, కొన్ని ప్రాంతాల్లో మాత్రం.. హోలీ పండుగను వినూత్నంగా నిర్వహిస్�
భారత యుద్ధానంతరం సింహాసనాన్ని అధిష్ఠించిన ధర్మరాజు అధర్మానికి తావులేకుండా రాజ్యపాలన చేస్తున్నాడు. ధర్మమూర్తిగా, ఎదురులేని దాతగా కీర్తి పతాకం అందుకోవాలనే కాంక్షతో ఎడతెరిపి లేకుండా దానధర్మాలు చేయడం మొ