శ్రీకృష్ణుడు తొలి మధ్యవర్తి అని సుప్రీంకోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. బృందావనంలోని శ్రీ బంకే బీహారీ దేవాలయం కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ దేవాలయం నిధులు రూ.500 కోట్లతో అభివృద్ధి పనులను చే
‘ఓ అర్జునా! ప్రాణులన్నీ పుట్టుకకు ముందు అవ్యక్యాలు (ఇంద్రియ గోచరములు కానివి).. మరణానంతరం కూడా అవ్యక్తాలే. జనన మరణాల మధ్యకాలంలో మాత్రమే అవి ప్రకటితం అవుతున్నాయి. అలాంటి స్థితిలో వాటికోసం పరితపించడం నిష్ప్�
Rajasthan Minister | భారీ వర్షాలు, వరదల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులపై బీజేపీ మంత్రి వింతగా వివరణ ఇచ్చారు. కృష్ణుడ్ని సీఎం ప్రార్థించినప్పుడల్లా భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. ఆ తర్వాత శాంతించాలని వరుణ దేవ�
భరించే వాడినే భర్త అందురు అని ఆ యువతికి ఎవరు నూరిపోశారో కాని ఆమె కోరుకున్న విలాస జీవితం కట్టుకున్న భర్తను దొంగగా మార్చి జైలు పాలుచేసింది. విలాస వస్తువులు కోరుకుంటున్న భార్యను సంతోషపెట్టేందుకు ఓ ప్రైవేట�
ఒడిశా రాష్ట్రంలోని పూరి పట్టణం జగన్నాథుడి దివ్యక్షేత్రం. ఇక్కడ ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ విదియ నాడు జరిగే ‘రథయాత్ర’ ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఇందులో జగన్నాథుడి రూపంలో ఉన్న కృష్ణుడి రథంతోపాటు ఆయన అన్న బలరాము
శుకుడు పరీక్షిత్తుతో... మానవనాథా! దద్దన్న (వ్యర్థుడు) ఐన తన పెద్దన్న- రుక్మి చెడు తలపు గ్రహించి అన్నవ నీరజగంధి- కొత్త తామరల నెత్తావులు- సుగంధాలు విత్తు (వెదజల్లు) ఆ వైదర్భి- రుక్మిణి రానున్న ఆపదను తలచి మదిలో క�
పంచమ వేదమైన మహాభారతేతిహాసం 18 పర్వాలు, లక్ష శ్లోకాలతో ప్రపంచంలో అతిపెద్ద కావ్యంగా ప్రసిద్ధి చెందింది. ‘ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ/ యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి నతత్ క్వచిత్' భారతంలో ఏది ఉంటు�
‘అర్జునా! నా మాయ త్రిగుణాత్మకమైనది, అలౌకికమైనది. సాధారణంగా దానిని అధిగమించడం సాధ్యం కానిది. అయినా ఎవరైతే నిరంతరం నన్నే ధ్యానిస్తారో వారు ఆ మాయను అధిగమించి జననమరణ చక్రబంధనాల నుంచి తరించగలరు’ అంటున్నాడు క