‘రుక్మిణి, సుభద్రా కల్యాణము’లు ఎంతో ప్రసిద్ధిగాంచినవి. యుక్త వయస్సులో ఉన్న పెళ్లి కాని యువతులు శ్రీకృష్ణుడు, అర్జునుడి లాంటి విశిష్ఠ లక్షణాలు కలిగిన వ్యక్తులు భర్తలుగా రావాలని ఆకాంక్షిస్తూ వీటిని పారా
‘జీవాత్మకు ఈ దేహమునందు కౌమారము, యౌవనము, వార్ధక్యము ఉన్నట్లే మరొక దేహప్రాప్తి (మరణము) కలుగుతుంది. ధీరుడు అంటే ప్రాజ్ఞుడైనవాడు ఈ విషయం పట్ల మోహితుడు కాడు’ అని అంటున్నాడు కృష్ణపరమాత్మ.
మహాభారత యుద్ధం జరిగింది దక్షిణాయనంలో. ఉత్తరాయణంలో మరణించిన వారికి ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయని శాస్త్రవచనం. అందువల్ల దక్షిణాయనంలో శరతల్పగతుడైన భీష్ముడు ఇచ్ఛామరణ వరప్రసాదుడు. కాబట్టి, ఉత్తరాయణం ప్రవేశ�
రాసక్రీడ అద్వైత క్రీడ. ఆత్మ క్రీడ. ఇక్కడ ఇద్దరు లేరు. రసస్వరూపి అయిన భగవంతుడే ఆస్వాద్యుడు, ఆస్వాదకుడు కూడా. భోగ్యమూ తానే, భోక్తా తానే. కాన, ద్వైత బుద్ధి- భావంతో ఈ లీలా రసానుభూతిని పొంద చూడడం అసంగతం. కాక, ఏకరూపు
ఒక గ్రామంలో రెండు వీధులు ఉండేవి. మధ్యలో ఓ చిన్న నీటి కొలను ఉండేది. దాని ముందు శ్రీకృష్ణుడి విగ్రహం ఒకటుంది. ఆ రెండు వీధుల మధ్య సఖ్యత లేకపోవడంతో.. ఎప్పుడో కానీ, ఆ విగ్రహానికి పూజలు చేసేవారు కాదు. ఈ విషయం ఆనోటా �
వ్యవసాయాత్మకం అనడం వల్ల నిశ్చయమైనది అని భావం. సాధారణంగా మనసుగా ఉన్నది.. మనస్, బుద్ధి, అహంకారం, చిత్తముల పేర నాలుగు విధాలుగా వ్యవహరిస్తుంది. మనస్.. చంచలమై లోక వ్యవహారాలను నిర్వహిస్తుంది. బుద్ధి.. మంచి చెడుల�
‘అర్జునా! ఎవరైతే బుద్ధితో విచారించి, ఫలితాపేక్ష లేకుండా, వివేకంతో కర్మలను ఆచరిస్తాడో.. అతను తన కర్మలకు సంబంధించిన మంచిచెడు ఫలితాలను ఈ జన్మలోనే వదిలేస్తాడు. అందువల్ల నైపుణ్యంతో పనిచేయడం అనేది యోగం’ అంటాడ�
అరవిందాక్షుడు గోవిందుని స్వరూపానందాన్ని వైష్ణవ శాస్ర్తాలలో ‘ఆహ్లాదినీ శక్తి’ అని అంటారు. ఈ శక్తి సార సర్వస్వమే ప్రేమ. ఈ ప్రేమ యొక్క పరమ ఫలమే భావం. ఈ భావ పరిపూర్ణతయే మహాభావం. ఈ మహాభావమే రాధాదేవి! ఆరాధనా స్వ�
భక్తుడి మనసు ఎప్పుడూ నిశ్చలంగా ఉండటానికి, పరమాత్మ మీద లగ్నం కావడానికి భారతీయ రుషులు ప్రతిపాదించిన ప్రాథమిక సూచన వేద సూక్త పఠనం. నిజానికి ఇవి వేదాల్లో ఒకే చోట, ఒకే మంత్రభాగంగా ఉండవు. విభిన్న భాగాల నుంచి గ్�
ద్వాదశ మాసాల్లో కార్తికం కృష్ణుడికి అతి ప్రియమైనది. పరమ పవిత్రమైన ఈ పుణ్య కాలంలో.. విష్ణుమూర్తిని ఆరాధించిన వారికి స్వామి సాన్నిధ్యం లభిస్తుందని పద్మ పురాణం చెబుతున్నది. కార్తికంలో శ్రీకృష్ణుడి కోసం చే�