స్వార్థ ప్రయోజనాల కోసం జరిగే యుద్ధాలను భగవద్గీత ఎన్నడూ ప్రోత్సహించదు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ప్రస్తుతం ప్రపంచంలో వేర్వేరు చోట్ల రకరకాల యుద్ధాలు జరుగుతున్నాయి. వీటిలో కొన్ని దశాబ్దాలుగా కొనసా
భారతీయ ఆధ్యాత్మిక సంపదను పరిపుష్టం చేసిన యోగులు ఎందరో! తమ జీవితాలను త్యాగం చేసి, సత్యధర్మాలను పునఃప్రతిష్ఠచేశారు. అలాంటి మహనీయుల్లో ఒకరు యతీంద్రుడు రాఘవేంద్రస్వామి. మధ్వ సంప్రదాయానికి మణిహారంగా, మదినే �
మానవ జీవితాలలో ద్వంద్వాల ప్రాముఖ్యం ఎక్కువ. శీతోష్ణాలు, సుఖదుఃఖా లు, పుణ్యపాపాలు ఇలాంటి ద్వంద్వాలు ప్రతి మనిషినీ ఎంతో ప్రభావితం చేస్తాయి. ఇది హృదయ ధర్మం. ఇక్కడే మనిషి తన మానసిక దృఢత్వాన్ని నిరూపించుకోవా�
ప్రేమాభిమానాలకు అతీతంగా జీవించడం కత్తిమీద సాము వంటిదే. అయితే వదలడానికి సాధ్యం కాని ఈ ప్రేమాభిమానాలను ఎలా కలిగి ఉండాలో, ఎలా ప్రదర్శించాలో తెలుసుకుంటే చాలు. తమ కన్నా చిన్నవారిపై, తమతో సమాను లపై చూపే
భగవద్గీత ప్రభవించిన మార్గశిర శుక్ల ఏకాదశి నాడు గీతా జయంతిగా చేసుకుంటారు. ఒక దివ్య గ్రంథానికి జయంతిని నిర్వహించడం అత్యంత అరుదైన విషయం. భగవద్గీత మహాభారతంలోని భీష్మపర్వంలో వచ్చే కథా విషయం. దీనికి గీతోపనిష�
Doctors Bandage Lord Krishna | కృష్ణుడి చెయ్యి విరిగిపోయిందని, కట్టు కట్టాలని డాక్టర్లను అడిగాడు. మరి కృష్ణుడు ఎక్కడ? అంటే తన చేతుల్లో ఉన్న బాలకృష్ణుడి విగ్రహం చూపించాడు. అతని మాటలు విన్న డాక్టర్లు ఒక క్షణం నివ్వెరపోయారు. ఆ
లక్నో: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆవులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. వాటికి కూడా వినోదం కల్పించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా నిత్యం శ్రీకృష్ణ భజనలను స్పీకర్లలో వినిపించనున్నారు. ఉత్తరప్రదేశ్ హమీర్