లోక్సభ ఎన్నికలకు జిల్లా యంత్రాం గం మందస్తుగా ఏర్పాట్లు చేస్తున్నది. ప్రాథమిక పనులను వారం క్రితమే జిల్లాల్లో ప్రారంభించి, శరవేగంగా పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నది.
పార్లమెంట్లో ఇటీవల అలజడికి సృష్టించిన ఇద్దరు వ్యక్తులకు విజిటర్ పాసులు ఇచ్చిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా తొలిసారి ఆ విషయమై స్పందించారు. ఓ సంఘం ప్రచురించిన ఓ పోస్టర్లో తాను చేతిలో బాంబుతో ఉన్నట్టు చూ�
Madhuri Dixit | ఒకప్పుడు టాప్ హీరోయిన్గా, డ్యాన్స్ క్వీన్గా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్. అయిదు పదులలో కూడా ఆమె అందం వయసు నిండా పదహారే! నటిగా వెండితెరపై కాస్త గ్యాప్ తీసుకున
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత ఆయా ఆయా రాష్ర్టాల్లో సీఎంలుగా సీనియర్లను కాదని కొత్త ముఖాలను తెర ముందుకు తెచ్చిన బీజేపీ.. ఇప్పుడు లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించ�
రానున్న లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా సోమవారం ఉమ్మడి జిల్లా పరిధిలోని రెండు లోక్సభ స్థానాలకు ఎన్నికల ఇన్చార్జిలను నియమించింది.
Lok sabha Elections | జనవరి 24వ తేదీతో అయోధ్యరామాలయం ప్రారంభిస్తున్నారు. రామాలయం ప్రారంభించిన తర్వాత పార్లమెంటులో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రవేశపెట్టినున్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల
ఇటీవల జరిగిన ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలలో ప్రధాన రాష్ర్టాలను గెలుచుకున్న బీజేపీ అదే ఊపు మీద లోక్సభ ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుత లోక్సభ గడువు ముగియడానికి ఒక నెలన్నర రోజ
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం ఇటీవల కొత్త ఓటర్ల నమోదుతో పాటు మార్పులు, చేర్పులకు అవకాశమిచ్చింది. త్వరలోనే లోక్సభ, స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కొత్త ఓటర్ల ప్రక్రియ నమోదుకు మరో�
కర్ణాటకలో అధికార కాంగ్రెస్ విందు రాజకీయం.. బీజేపీలో తీవ్ర కలకలం రేపుతున్నది. బుధవారం రాత్రి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం అనంతరం బెళగావిలో ఏర్పాటుచేసిన విందులో బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్