వచ్చే ఏడాది జరిగే సాధారణ ఎన్నికల్లో తాను ఏ నియోజక వర్గం నుంచి పోటీ చేయనని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేయడానికి పార్�
మహారాష్ట్రలోని మహాయుతి (బీజేపీ, శివసేన-షిండే వర్గం, ఎన్సీపీ-అజిత్పవార్ వర్గం) కూటమి ప్రభుత్వంలో కుమ్ములాటలు మొదలయ్యాయి. వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపంకంపై కూటమి పార్టీల మధ
వచ్చే లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ సర్కార్ను ఓడించేందుకు ఏర్పడిన ఇండియా కూటమి అప్పుడే బీటలు వారుతున్నట్టు తెలుస్తున్నది. ఈ కూటమి ఐక్యతను కాంగ్రెస్ పార్టీ దెబ్బతీస్తున్నదన్న ఆరోపణలు వినిపి
అది 2019, ఫిబ్రవరి 14. జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడితో దేశమంతా ఉలిక్కిపడింది. కాన్వాయ్పై ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు.
లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని జనతా దళ్ సెక్యులర్(జేడీఎస్) అధినేత హెచ్డీ దేవెగౌడ తీసుకొన్న నిర్ణయం ఆ పార్టీలో సంక్షోభం సృష్టించే అవకాశం కనిపిస్తున్నది. ఆ పార్టీ రెండుగా చీలిపోయే �
మాజీ ఎంపీ, బీజేపీ నేత జయప్రదకు యూపీలోని రాంపూర్లో ఉన్న ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు సోమవారం నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలకు సంబంధించి
వచ్చే లోక్సభ ఎన్నికల్లో తమకు ఓటేసిన గ్రామాల్లోనే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామని కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే హెస్సీ బాలకృష్ణ వ్యాఖ్యానించారు. బీజేపీ, జేడీఎస్ జట్టుకట్టడంపై ఆయన స్పందిస్తూ.. అది క
లోక్సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణపై జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం లేకపోతే, జనం మీద జమిలి ఎన్నికలను రుద్దకూడదని మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎస్వై ఖురేషీ చెప్పారు.
వచ్చే ఏడాది జరుగనున్న లోక్సభ ఎన్నికలకు సెమీఫైనల్స్గా భావిస్తున్న ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం నాలుగు దశల్లో ఐదు రాష్ర్టాల ఎన్నికలను న
Mayawati | తమ పార్టీ ఏ కూటమిలో చేరబోదని బీఎస్పీ అధినేత్రి మాయావతి (Mayawati ) స్పష్టం చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, ప్రతిపక్షాల కూటమి ఇండియా బ్లాక్కు పూర్తిగా దూరమని మరోసారి పునరుద్ఘాటించారు.
వచ్చే లోక్సభ ఎన్నికల్లో కేరళలోని ముఖ్యమైన ఆరు స్థానాలపై బీజేపీ కన్నేసింది. ఇప్పటి నుంచే అక్కడ అభ్యర్థుల వేటలో పడింది. కేరళలో స్థానిక నేతల కన్నా ఇతర ప్రాంతాలకు చెందిన జాతీయ నేతలను బరిలోకి దింపాలన్న యోచన
2001కు ముందు జరిగిన సంఘటనలను సింహావలోకనం చేస్తే.. తెలంగాణ ప్రజల అభీష్టాన్ని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలోని హేతుబద్ధతను గ్రహించి తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేయాలని దశాబ్దాల క్రితమే ఫజల్ అలీ కమిషన్ సిఫారసు
భారత్లో మైనారిటీల హక్కులు క్షీణిస్తున్నాయని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. వ్యూహం ప్రకారం పెద్దయెత్తున, ప్రమాదకర స్థాయిలో మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని ఐక్యరాజ్య సమితి ప్రత్యేక ప్రతిని