మరికొన్ని నెలల్లో పంచాయతీ, మండల, జిల్లా పరిషత్, పురపాలికలతోపాటు, లోక్సభ ఎన్నికలు జరుగనున్నాయి. దాంతో కేంద్ర ఎన్నికల సంఘం మరోమరు ఓటర్ల జాబితా సవరణ చేపట్టేందుకు సిద్ధమైంది.
ఓటరు నమోదు, తప్పొప్పులకు ఎన్నికల సంఘం మరోసారి అవకాశం కల్పించింది. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను ఈనెల 20వ తేదీ నుంచి ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. జనవరి ఒకటో తేదీ నాటికి 18ఏండ్లు నిండిన వారు �
ఓటు హక్కు నమోదు కోసం ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇదివరకే ఓటరు నమోదును చేపట్టిన ఎన్నికల యంత్రాంగం.. త్వరలో గ్రామ పంచాయతీ, లోక్ సభ ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా మరోసారి ఓట
లోక్సభ ముందస్తు ఎన్నికలకు కేంద్రం అడుగులు వేస్తున్నదా..? అందు కోసం అంతా సిద్ధం చేస్తున్నదా..? అంటే అవుననే సమాధానం వస్తున్నది. నిబంధనల ప్రకారం 2024 ఏప్రిల్లో జరగాల్సిన ఎన్నికలను ఈ సారి మార్చిలోనే నిర్వహించ�
వచ్చే ఏడాది జరుగనున్న లోక్సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నది. ఓటర్ల జాబితా సవరణపై దృష్టి సారించింది. వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా జరుగనున్న ఈ ఎన్నికల కోసం ఈ నెల 20 నుంచి జ�
రాజస్థాన్లో తిరుగులేని ఆధిక్యంతో బీజేపీ మరోసారి అధికారాన్ని చేజిక్కించుకున్నది. 115 స్థానాల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి పదవిని చేపట్టనుంది. అయితే తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే విషయమై సర్వత్రా చర్చ జరుగుత�
లోక్సభ ఎన్నికలకు ముందు సెమీఫైనల్గా భావిస్తున్న ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు హిందీ రాష్ర్టాల్లో బీజేపీ విజయం సాధించింది. మధ్యప్రదేశ్లో కమలదళం మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకోగా, ఛత్తీస్గఢ్
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు లోక్ సభ ఎన్నికల నిర్వహణకు రంగారెడ్డి జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. జిల్లాలో చేవెళ్ల, భువనగిరి పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓటరు జాబిత�
దేశంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ప్రభావం ఏమాత్రం లేదని, అది ‘జీరో’ అని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు. ఇండియా కూటమి నేతలు కేవలం ఒక్కచోట సమావేశమై చర్చలు జరిపి, చాయ్ తా�
ఉత్తరప్రదేశ్ మాజీ డీజీపీ సుల్ఖాన్సింగ్ మంగళవారం కొత్త పార్టీని ఏర్పాటుచేశారు. దానికి బుందేల్ఖండ్ లోక్తాంత్రిక్ పార్టీ (బీఎల్పీ)ని పేరు పెట్టారు. ప్రత్యేక బుందేల్ఖండ్ రాష్ట్రం ఏర్పాటు లక్ష్�
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో 2014లో జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో అత్యధికంగా 74.20% పోలింగ్ నమోదైంది. 1983 నుంచి 2018 వరకు జరిగిన సాధారణ ఎన్నికల్లో అదే అత్యధిక పోలింగ్ శాతం.
లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా ఏర్పడిన ప్రతిపక్ష కూటమి ఇండియాలో చీలికలు తప్పేట్లు లేవు. కూటమిలో భాగస్వామిగా ఉన్న సమాజ్వాదీపార్టీ శనివారం కీలక ప్రకటన చేసింది. ఉత్తరప్రదేశ్లోని మొత్తం 80 లోక్�
త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలతోపాటు వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు అభ్యర్థుల గరిష్ఠ వ్యయ పరిమితి ఖరారైంది. గతంలో అసెంబ్లీ ఎన్నికలకు రూ.28 లక్షలుగా ఉన్న అభ్యర్థుల వ్యయ పరిమితిని రూ.40 లక్షలకు పెంచిన కేంద్