అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపోటములపై చర్చ కొనసాగుతుండగానే లోక్సభ ఎన్నికల హడావుడి మొదలైంది. ఫిబ్రవరిలో షెడ్యూల్ విడుదలై మార్చిలోనే పోలింగ్ జరుగుతుందన్న వార్తల నేపథ్యంలో అందరి దృష్టి లోక్సభ ఎన్నికలపై
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు లోక్ సభ ఎన్నికల నిర్వహణకు రంగారెడ్డి జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. జిల్లాలో చేవెళ్ల, భువనగిరి పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓటరు జాబిత�
సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించారు. ఇప్పటికే ఆ నియోజకవర్గాన్ని మహబూబ్నగర్ జిల్లాలో కలిపేందుకు ముమ్మర కసరత్తు జరుగుతుండగా.. తాజాగా నియోజకవర్గ అభివృద్ధ
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కేంద్ర ప్రభుత్వం పరిధిలో పనిచేస్తున్న దివ్యాంగ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు ప్రకటించింది. 201
లోక్సభ ఎన్నికలకు దాదాపు మూడు నెలల ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని బీజేపీ నిర్ణయించింది. సంక్రాంతిలోపే రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో కనీసం సగం సీట్లకు అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తున్నది.
వచ్చే లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సన్నాహాలు ప్రారంభించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ పార్టీకి, ప్రత్యర్థి పార్టీలకు వచ్చిన ఓట్లను బేరీజు వేసుకొని అవసరమ�
రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పని చేయాలని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ పిలుపునిచ్చారు. గురువారం మానకొండూర్ మండల కేంద్రంలోని బీఆర�
Uddhav Thackeray | మరి కొన్ని నెలల్లో జరుగనున్న లోక్సభ ఎన్నికల్లో తమకు 23 సీట్లు కావాలని ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray ) నేతృత్వంలోని శివసేన (యూబీటీ) డిమాండ్ చేసింది. అయితే ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ తిరస్కరించింది.
గ్రేటర్ కాంగ్రెస్ నేతలు తీవ్ర సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ గ్రేటర్ పరిధిలో ఒక్క స్థానాన్ని కూడా కైవసం చేసుకోకపోవడంతో మంత్రివర్గంలో గ్రేటర్ బెర్త్ను భ
ఖమ్మం లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసే యోచనలో సీపీఐ ఉన్నట్టు తెలిసింది. ఈ మేరకు ఇటీవలే తెలంగాణ, ఏపీలో ఒక్కో స్థానం నుంచి పోటీ చేయాలని రాష్ట్ర సమితి సమావేశంలో ఆ పార్టీ నిర్ణయించింది.
లోక్సభ ఎన్నికల సమరానికి బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతున్నది. చేవెళ్ల, భువనగిరి లోక్సభ స్థానాలను కైవసం చేసుకునేలా వ్యూహ రచన చేస్తున్నది. చేవెళ్ల ఎంపీ పరిధిలో మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే�
శాసనసభ తొలి సమావేశాలు ముగిసిన నేపథ్యంలో అందరి దృష్టి ఇప్పుడు రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణపైకి మళ్లింది. మంత్రివర్గంలో మరో ఆరుగురికి అవకాశం కల్పించడానికి వీలుండటంతో ఆశావహులు ఎవరి ప్రయత్నాల్లో వారున్నా�