లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ స్థానిక రాజకీయాలకు తెరలేపింది. ఇప్పటికే మూడేండ్లు పూర్తిచేసుకున్న మున్సిపాలిటీల్లో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించుకునేందుకు అవిశ్వాసాలకు పురిగొల్పుతున్నది.
సంస్థాగత నిర్మాణంపై బీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించింది. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి దాకా పార్టీ కమిటీలు, పార్టీ అనుబంధ కమిటీలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు గులాబీ శ్రేణులకు ప�
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో లోక్ సభ ఎన్నికల సన్నాహాక సమావేశాల్లో భాగంగా గురువారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ప్రతినిధులతో సమావేశం జరిగింది. సమావేశంలో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడె�
త్వరలో జరుగనున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నల్లగొండ కాంగ్రెస్ పార్టీలో కుటుంబ రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాలతో ఉత్సాహంలో ఉండగా.. ఇదే సరైన సమయమని భావిస్తూ తమ వారస�
Congress- Mamata | ప్రతిపక్ష ఇండియా కూటమి పక్షాలు.. తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ మధ్య గురువారం మాటల యుద్ధం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి రెండు సీట్లిస్తామని తృణమూల్ కాంగ్రెస్ అంటే.. మమతా బెనర్జీ దయాదాక్షిణ్యాలు తమకు �
బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా బుధవారం కరీంనగర్ లోక్సభ సమావేశం నిర్వహించనున్నారు. లోక్సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు దీనికి హాజరుకానున్నారు. ఒక్కో నియ�
తెలంగాణ బలం, దళం, గళం బీఆర్ఎస్ పార్టీయేనని, ఢిల్లీలో తెలంగాణ మాట వినిపించింది, వినిపించేది భారత రాష్ట్ర సమితి పార్టీ ఎంపీలేనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు అన్నారు. తెలంగాణ ప్రయోజనా�
‘ప్రజలకు అందుబాటులో లేని, అభివృద్ధిని పట్టించుకోని బండి సంజయ్కు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మూడో స్థానమే దక్కుతుంది’ అంటూ నగర మేయర్ యాదగిరి సునీల్రావు జోస్యం చెప్పారు.
KTR | ఎన్నడన్న ఒక్కరోజన్న రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణ కోసం మాట్లాడిన పరిస్థితి ఉన్నదా? అవకాశం ఉంటే కేసీఆర్ను బద్నాం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణలో బుధవారం మీ
KTR | వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఎందుకు ఓటు వేయాలో కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో బుధవారం ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై
KTR | కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేరనే విషయాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని జిల్లాల నేతలు చెబుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో �
పౌరసత్వ సవరణ చట్టం-2019 (సీఏఏ) నిబంధనలను లోక్సభ ఎన్నికల ప్రకటనకు ముందే నోటిఫై చేస్తామని ఓ అధికారి చెప్పారు. నిబంధనలను నోటిఫై చేయగానే ఆటోమెటిక్గా చట్టం అమల్లోకి వస్తుందని తెలిపారు.
BRS meetings | లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతున్నది. గెలుపే లక్ష్యం గా అనుసరించాల్సిన వ్యూ హంపై చర్చించడానికి లోక్సభ నియోజకవర్గాల వారీగా బుధవారం నుంచి సన్నాహాక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నెల 21 వ�