KTR | కారు కేవలం సర్వీసింగ్కు వెళ్లిందని.. మళ్లీ రెట్టింపు వేగంతో దూసుకొస్తుందని కేటీఆర్ అన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను సమీక్షించుకొని.. లోక్సభ ఎన్నికలకు పక్కా ప్రణాళికతో సన్నద్ధం అవుదామని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ పార్టీ శ్రేణులకు పిల�
ప్రతిపక్ష ఇండియా కూటమిలో విభేదాలు ముదురుతున్నాయి. కూటమి భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, ఆప్ మధ్య వైరం పెరుగుతున్నది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీచేస్తే స్థానాలపై ఓ వైపు చర్చలు జరుగుతుండగానే..
లోక్సభ నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న సమీక్షలు బుధవారం నుంచి పునః ప్రారంభం కానున్నాయి. ఈ నెల 3 నుంచి ప్రారంభమైన సమావేశాలు 12వ తేదీ వరకు కొనసాగాయి. సంక్రాంతి పర్వదినం నేపథ్యంలో మూడు
రానున్న లోక్సభ ఎన్నికల్లో బహుజన్ సమాజ్వాదీ పార్టీ (BSP) ఒంటరిగానే పోటీచేస్తుందని యూపీ మాజీ సీఎం, పార్టీ అధినేత్రి మాయావతి (Mayawati) అన్నారు. ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోబోమని, ఏ కూటమిలో చేరిది లేదని స్పష్ట
Shashi Tharoor | రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని కాంగ్రెస్ నేత, ఎంపీ శశిథరూర్ అన్నారు. అతిపెద్ద పార్టీగా నిలిచినా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సీట్లు రాకపోవ
Prakash Raj | సినీ నటుడు ప్రకాశ్ రాజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చిత్రాల్లో తనదైన నటనతో కట్టిపడేస్తుంటారు. సినిమాలతోనే కాకుండా రాజకీయ అంశాలపై సైతం స్పందిస్తూ వార్తల్లోనూ న�
Milind Deora | లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ మిలింద్ దియోర కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పనున్నారు.
అసెంబ్లీ ఎన్నికల స్ఫూర్తిగా రాబోయే లోక్సభ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారుల(సీఈవో)కు ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్కుమార్ సూచించారు. శుక్రవారం వచ్చే పార్లమె
రానున్న లోక్సభ ఎన్నికల-24ను దృష్టిలో ఉంచుకుని అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో గురువారం మెదక్ పార్లమెం�
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి వచ్చే నెల 9 వరకు జరుగనున్నాయి. ఈ నెల 31న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
Kadiyam Srihari | హైదరాబాద్ : కర్ణాటకలో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక చేతులెత్తేసినట్టే తెలంగాణలోనూ చేతులెత్తేస్తారేమోనని అనుమానాలు ఉన్నాయని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల�
BJP | లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తున్నది. నలుగురు మాజీ ముఖ్యమంత్రులను ప్రధాని మోదీ తన క్యాబినెట్లోకి తీసుకోవాలని భావిస్తున్నట్టు నేషనల్ మీ�
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఓటరు ముసాయిదా జాబితాను జిల్లా అధికార యంత్రాంగం విడుదల చేసింది. మెదక్ జిల్లావ్యాప్తంగా 4.41,980 లక్షల మంది ఓటర్లు ఉన్నట్టు అధికారులు తేల్చారు.