కేంద్ర బడ్జెట్ అనగానే యావత్తు దేశంలోని అన్ని రంగాలూ ఎన్నో ఆశలు పెట్టుకుంటాయి. ముఖ్యంగా వ్యాపార, పారిశ్రామిక వర్గాలు, వేతన జీవుల నుంచి డిమాండ్లు కోకొల్లలు. అయితే ఈసారి వస్తున్నది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జె�
తమిళనాట సరికొత్త రాజకీయాలకు వచ్చే లోక్సభ ఎన్నికలు వేదికగా మారబోతున్నాయి. తమిళ సినీ హీరో విజయ్పై విమర్శలు, ఆరోపణలు చేసిన బీజేపీ.. 2024 లోక్సభ ఎన్నికల్లో అతనితో జతకట్టేందుకు సిద్ధమవుతున్నది.
త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే అధికార యంత్రాంగం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది. బీఆర్ఎస్ పార్టీ సైతం ఎన్నికలకు సమాయత్తమవుతున్నది. భువనగిరి పార్లమెంట్ స్థానాన్ని భారీ మెజార్ట�
Actress Kajal | సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. ఇప్పటికే ఎంతో మంది సినీ ప్రముఖులు రాజకీయరంగ ప్రవేశం చేశారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎందరో సత్తాచాటుతున్నారు. ఈ క్రమంలో మరో నటి సైతం తన అదృష్ట�
బీజేపీ రాష్ట్రంలోని లోక్సభ నియోజకవర్గాల వారీగా 17 మంది ఇన్చార్జీలను నియమించింది. లోక్సభ ఎన్నికల నేపథ్యం లో వీరిని నియమించినట్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ చేపట్టనున్న రథయాత్ర షెడ్యూల్పై ఊగిసలాట నెలకొన్నది. వచ్చే నెల 5 నుంచి రథయాత్రలు ప్రారంభించాలని గతంలో ఆ పార్టీ నేతలు భావించారు. బడ్జెట్ సమావేశాలు, ఇతర కారణాలత
రాబోయే మధ్యంతర బడ్జెట్లో తయారీ, మౌలికాభివృద్ధి రంగాలకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేయాలని దేశీయ పారిశ్రామిక వర్గాలు కోరుకుంటున్నాయి. లోక్సభ ఎన్నికలకు ముందు.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను పార్లమె
త్వరలో లోక్సభ ఎన్నికలు జరుగనున్న వేళ పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. వారం రోజుల్లో సీఏఏను దేశవ్యాప్తంగా కచ్చితంగా అమలు చేస్తామని కేంద్ర పోర్టులు, షిప్పింగ్ శాఖ సహాయ మంత్రి శాంతనూ �
Congress Party | త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చేయను అని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నాని, �
మళ్లీ ఎన్నికల బదిలీల పర్వం మొదలు కాబోతున్నది. ఇటీవల శానసభ ఎన్నికల సమయంలో భారీగా ట్రాన్స్ఫర్లు జరిగిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పుడు లోకసభ ఎన్నికల నేపథ్యంలో కసరత్తు ప్రారంభమైంది.
హర్యానా ఎన్నికల్లో పోటీపై ఆమ్ ఆద్మీ పార్టీ తన వైఖరిని వెల్లడించింది. శాసనసభ ఎన్నికల్లో ఆ రాష్ట్రంలోని 90 అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీ సొంతంగానే పోటీ చేస్తుందని, లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఇండియా కూటమి ప�
కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించినందుకు ప్రజలను చెప్పులతో కొడతారా? అని మంత్రులను బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి సూటిగా ప్రశ్నించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పావులు కదుపుతున్నారు. అందుకోసం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.