కాంగ్రెస్ పార్టీ గిరిజన వ్యతిరేకి అని, వారికి ఎన్నికలప్పుడే గ్రామా లు, రైతులు, పేదలు గుర్తుకు వస్తారని ప్రధాని మోదీ విమర్శించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 370కు పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని �
AAP-Congress Alliance | ప్రతిపక్ష ఇండియా కూటమిలోని పార్టీలు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్కు వరుస షాక్లు ఇస్తున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించాయి. పంజాబ్, ఛండీగఢ్ లోక్సభ స్థా�
కాంగ్రెస్ పార్టీలో పార్లమెంటు టికెట్ కుంపట్లు అప్పుడే రాజుకున్నాయి. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో టికెట్ కోసం మహబూబ్నగర్ నుంచి నలుగురు మాత్రమే దరఖాస్తు చేసుకోగా, ఎస్సీ రిజర్వుడు స్థానమైన నా�
లోక్సభ ఎన్నికలకు ఓటర్ల తుది జాబితా సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలను ప్రకటించింది. మొత్తం ఓటర్లు, మహిళలు, పురుషుల, థర్డ్జెండర్, సర్వీసు ఓటర్ల వివరా�
రాష్ట్రంలో 2024-25 బడ్జెట్ సమావేశాలు మొదలైనా బీజేపీలో ఎల్పీ పీఠం ఎవరిదో ఇంకా తేలలేదు. ఈ కారణంగానే గురువారం అసెంబ్లీలో జరిగిన బీఏసీ సమావేశానికి బీజేపీ హాజరు కాలేకపోయింది.
ఓటరు తుది జాబితా గురువారం విడుదలైంది. లోక్సభ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం విడుదల చేసింది. దాని ప్రకారం రంగారెడ్డి జిల్లా మొత్తం ఓటర్లు 35,91,120 మంది ఉండగా.. అందులో పురుషులు 18,50,292 మంది,
రానున్న లోక్సభ ఎన్నికల నిర్వహణకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం) లను సిద్ధం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ అధికారులను ఆదేశించారు. గురువారం చాదర్ఘాట్ విక్ట�
Sumalatha | త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మాండ్యా ఎంపీ సుమలతా అంబరీష్ గురువారం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ లతో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
లోక్సభ ఎన్నికలకు ముందు ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అజిత్ పవార్ వర్గమే అసలైన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ పార్టీ ఎన
వచ్చే లోక్సభ ఎన్నికల తర్వా త కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలోనే ఉంటుందని, ఆ పార్టీ ‘దుకాణం’ మూసివేత అంచున ఉన్నదని ప్రధాని మోదీ అన్నారు. ఒకే ప్రోడక్ట్ను పదేపదే లాంచ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న�
Sonia Gandhi | ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో పాటు మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పార్టీ అగ్ర నాయకురాలు సోనియాగాంధీతో భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు సమావేశమయ్యారు.
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆదిబట్ల మున్సి పాలిటీ కాంగ్రెస్లో ముసలం రాజుకున్నది. మున్సిపల్ చైర్పర్సన్పై సొంత పార్టీకి చెందిన కౌన్సి లర్లే అవిశ్వాస తీర్మానం పెట్టడం కలకలం రేపుతున్నది.
ఈ నెల మూడోవారంలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రాబోతున్నది. ప్రస్తుత లోక్సభ బడ్జెట్ సమావేశాలు 8 లేదంటే 9న వాయిదాపడే అవకాశం ఉన్నది. ఆ వెంటనే షెడ్యూల్ ప్రకటన ఉంటుందని సమాచారం. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఆ మ�
పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పావులు కదుపుతున్నారు. లోక్ సభ ఎన్నికలకు గులాబీ సైన్యాన్ని సన్నద్ధం చేసేందుకు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి కార్యకర్త�