ఇది ఎన్నికల సంవత్సరమైనందున ఫిబ్రవరి 1న లోక్సభకు సమర్పించబోయే బడ్జెట్లో వేతన జీవులకు ఊరట కల్పించే చర్యలు ఉంటాయని పన్ను నిపుణులు అంచనా వేస్తున్నారు. వ్యక్తిగత ఆదాయపు పన్ను భారం తగ్గించే కొద్దిపాటి వరాల�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ముఖ్య నేతలను ప్రచారం చేయించాలని ఆ పార్టీ అధిష్ఠానం భావిస్తున్నది.
తెలంగాణ హక్కులకోసం పోరాడే దళం బీఆర్ఎస్ ఒకటేనని, రాబోయే పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ హకుల సాధన కోసం పార్టీ ఎంపీలు గళం విప్పాలని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు వారికి దిశానిర్దేశం చేశారు. ఈ నెల
ఏ పార్టీతోనూ లేదా ఏ కూటమిలోనూ ఎక్కువ కాలం కొనసాగని బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నాయకుడు నితీశ్కుమార్ మరోసారి తన పాత మిత్రులవైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తున్నది.
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పాటైన ఇండియా కూటమి కకావికలమవుతున్నది. కాంగ్రెస్ పార్టీ తీరుతో భాగస్వామ్య పక్షాలు ఒక్కొక్కటిగా కూటమిని వీడుతున్నాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఓటు హక్కు ప్రజల చేతుల్లో ఆయుధంలాంటిదని, కొత్తగా ఓటు హక్కు పొందిన యువత ఓటు వేయడాన్ని గర్వంగా భావించాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్�
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష ఇండియా కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమబెంగాల్లో ఒంటరిగానే పోటీచేస్తామని తృణమూల్ కాంగ్రెస్ అ�
వచ్చే లోక్సభ ఎన్నికల్లో జహీరాబాద్ స్థానం నుంచి పోటీచేసే బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించి సత్తా చాటాలని ఎంపీ బీబీపాటిల్ పిలుపునిచ్చారు. ఇందుకోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కో
ఫిబ్రవరి 8 తర్వాత ఏ క్షణమైనా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావచ్చన్న సంకేతాల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కసరత్తును మరింత ముమ్మరం చేశాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూనే లోక్సభ ఎన్నికల�
Mamata Banerjee | కాంగ్రెస్ (Congress) పార్టీకి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee ) గట్టి షాక్ ఇచ్చారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు
Lok Sabha Elections | సార్వత్రిక ఎన్నికలపై ఢిల్లీ ఎన్నికల ప్రధాన అధికారి జారీచేసిన ఓ అంతర్గత నోట్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఏప్రిల్ 16ను లోక్సభ ఎన్నికలకు రిఫరెన్స్ తేదీగా పేర్కొంటూ ఢిల్లీ సీఈవో జ
వచ్చే లోక్సభ ఎన్నికల కోసం అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడంటూ కర్ణాటక ఎక్సైజ్ శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత ఆర్బీ తిమ్మపురపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి ఒక ఫిర్యాదు అందింది. సమాచార హక్కుల కార్య�
కొద్ది నెలల్లో జరగబోయే లోకసభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ నాయకులు కొన్ని రోజులుగా ఒకే రకమైన ప్రకటనలు చేస్తుండటాన్ని మనం గమనించవచ్చు. ‘బీజేపీ గెలిస్తే నరేంద్రమోదీ ప్రధాని అవుతారు.
అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ ఊహించలేదు. అందుకే ఇష్టమొచ్చినట్టు హామీలు గుప్పించింది. ఇప్పుడు అమలు చేయలేక ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నది. బీఆర్ఎస్ కార్యకర్తలు ఉదాసీన వైఖరి, మీమాంస వీడాలి. కా�
లోక్సభ ఎన్నికలపై భారత రాష్ట్ర సమితి పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ఇప్పటికే ఈ నెల 12వ తేదీన భువనగిరి స్థానంపై సమీక్ష పూర్తి కాగా నేడు నల్లగొండ లోక్సభ స్థానంపైన రివ్యూ మీటింగ్ జరుగనున్నది.